అమరావతి: ఆంధప్రదేశ్ పబ్లిక్ సర్విస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ఎగ్జిక్యూటివ్, కంప్యూటర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని కోరించింది. ఆన్లైన్ దరఖాస్తులు వచ్చే నెల 12 వరకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 7 వందలకుపైగా పోస్టులను భర్తీ చేస్తున్నది. రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తున్నది.
మొత్తం పోస్టులు: 730
ఇందులో జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ 670, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ 60 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: డిగ్రీ పూర్తి చేసి కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థులు 18 నుంచి 42 ఏండ్ల వయస్సు లోపువారై ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష ద్వారా
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తులకు చివరితేదీ: 2022, జనవరి 19
వెబ్సైట్: https://psc.ap.gov.in/