బ్యాంకుల జాతీయీకరణ లక్ష్యానికి కేంద్రంలోని బీజేపీ సర్కారు తూట్లు పొడుస్తున్నది. సామాన్యుడికి తక్కువ వడ్డీకే రుణాలివ్వడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందజేయడమే లక్ష్యంగా ఏర్పాటైన ప్రభుత్వ రంగ బ్యా
NAI Raids: తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తోంది. సుమారు 30 చోట్ల ఇవాళ తనిఖీలు జరుగుతున్నాయి. ఐఎస్ఐఎస్ రిక్రూట్మెంట్తో లింకున్న కేసులో ఈ సోదాలు చేపడుతున్నారు.
ప్రభుత్వరంగ సంస్థ అయిన ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ (Recruitment) విడుద�
భోపాల్:మధ్యప్రదేశ్లో పట్వారీ రిక్రూట్మెంట్ ఎగ్జామ్లో చోటుచేసుకున్న భారీ అక్రమాలపై దుమారం రేగుతున్నది. పరీక్షలో టాపర్గా నిలిచిన ఓ విద్యార్థిని కనీసం సబ్జెక్టుల పేర్లనూ కూడా చెప్పలేకపోయింది.
నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (NTPC) వివిధ విభాగాల్లో అసిస్టెంట్ మేనేజర్ (Assistant Manager) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగినవారు ఆన్లైన్లో వచ్చేనెల 2 వరకు దరఖాస్తు చేసుకోవ�
రైల్వేశాఖ వివిధ విభాగాల్లోని నాన్ గెజిటెడ్ పోస్టుల డైరెక్ట్ రిక్రూట్మెంట్స్లో అగ్నివీర్లకు 15శాతం రిజర్వేషన్లు అమలుజేయనున్నట్టు రైల్వే శాఖ వర్గాలు గురువారం వెల్లడించాయి. మూడు అగ్నివీర్ బ్యాచ్
నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (NMDC) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్ (Apprentices) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగినవారు ఈ నెల 27న జరుగనున్న ఇంటర్వ్యూలకు నేర
కేంద్రంలో లక్షల సంఖ్యలో ఉద్యోగ ఖాళీలు పేరుకుపోతున్నాయి. ఏండ్లుగా అవి భర్తీకి నోచుకోవడం లేదు. ఒక్క రైల్వే శాఖలోనే 3.15 లక్షలకు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
దేశీయ ఐటీ రంగ సంస్థలు ఈ ఆర్థిక సంవత్సరం (2023-24)లో నియామకాలకు భారీ ఎత్తున కత్తెర పెట్టవచ్చన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే గత ఆర్థిక సంవత్సరం (2022-23)తో పోల్చితే దాదాపు 40 శాతం తగ్గవచ్చన్న అభిప్రాయాలు వ్య�
Minister KTR | కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల నిర్వహణకు హిందీ, ఇంగ్లిష్ భాషలను ప్రామాణికం చేయడం వల్ల కోట్లాది మంది హిందీయేతర నిరుద్యోగులు నష్టపోతున్నారని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. కేంద్ర ప్రభ�
వరంగల్ నగర కేంద్రంగా 18 జిల్లాల్లో విద్యుత్తు సరఫరా వ్యవస్థను నిర్వహించే నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్(ఎన్పీడీసీఎల్)లో 100 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే సివిల్స్ పరీక్షల ప్రక్రియ ముగియడానికి 15 నెలలు దాటుతున్నదని, దీంతో అభ్యర్థుల విలువైన కాలం వృథా అవుతున్నదని పార్లమెంటరీ కమిటీ అభిప్రాయపడింది.
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Central Bank of India) వివిధ విభాగాల్లో అప్రెంటిస్ (Apprentice) పోస్టుల భర్తీకి (Recruitment) నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హులైన అభ్యర్థులు వచ్చే నెల 3 వరకు ఆన్లైన్లో దర�
దేశంలో అత్యున్నత వైద్య విద్యాసంస్థలైన ఎయిమ్స్ సిబ్బంది కొరతతో సతమతమవుతున్నాయి. ఈ నేపథ్యంలో వివిధ ఎయిమ్స్లలో ఫ్యాకల్టీ, నాన్-ఫ్యాకల్టీ నియామకాల కోసం కేంద్రీకృత వ్యవస్థను ప్రవేశపెట్టేందుకున్న అవకాశ