Bihar : టీచర్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు బిహార్ ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. ఏకంగా 32,388 టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు టీచర్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్ (టీఆర్
భారతీయ ఐటీ రంగంలో నియామకాల విధానంలో పెద్ద మార్పు కనిపిస్తున్నది. ముఖ్యంగా ఫ్రెషర్ల స్థాయిలో పెద్ద కంపెనీలు నైపుణ్యాల ప్రాతిపదికన మాత్రమే అభ్యర్థులను ఎంచుకుంటున్నాయి. అంతేకాకుండా ఫ్రెషర్ల ఆన్బోర్డిం
Punjab Exam Scam |పంజాబ్ ఫార్మసీ రిక్రూట్మెంట్ ఎగ్జామ్ వివాదం పేపర్ లీక్ కాదని ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి హర్జ్యోత్ సింగ్ బైన్స్ తెలిపారు. వ్యవస్థీకరించిన ‘హై-టెక్’ మోసమని ఆయన అన్నారు. హర్యానాలోని భివానీ నుం�
Isro Jobs | ఇస్రోకు చెందిన వివిధ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న 244 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అసిస్టెంట్ 130, అప్పర్ డివిజన్ క్లర్క్ (UDC) 81, స్టెనోగ్రాఫర్ 10, జూనియర్ పర్సనల్ అసిస్టెంట్ 82 ఖాళీలు ఉన్నాయి.
వేములవాడ రాజన్న ఆలయంలోని పలు ఉద్యోగాలకు మంగళవారం నియామక పరీక్షలు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉద్యోగ నియామకానికి కమిటీని నియమిస్తూ జీవోను ఉత్తరాలు జారీ చేశారు.
Karunakar Reddy | పవిత్రమైన టీటీడీ లో ఇంజనీరింగ్ పోస్టుల భర్తీలో పెద్ద ఎత్తున్న అక్రమాలు జరిగాయని టీటీడీ మాజీ చైర్మన్, వైసీపీ నాయకుడు భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు.
ఓ వైపు ప్రైవేట్ కంటే ప్రభుత్వ పాలిటెక్నికల్ కళాశాలల జోరు నడుస్తుంటే.. కాంగ్రెస్ సర్కార్ మాత్రం పోస్టులను భర్తీ చేయడంలో తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నది. అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, �
Group 1 | గ్రూప్ 1 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ర్యాంకులు రద్దు చేస్తూ గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సీజే నేతృత్వంలోని ధర్మాసనం గురువారం కొట్టేసింది.
Group 1 | గ్రూప్ 1 పరీక్షల నిర్వహణలో అవకతవకలు జరిగాయని హైకోర్టులో పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. ఈ అంశంలో ఇరువైపులా వాదనలు పూర్తి కాగా.. హైకోర్టు తీర్పు నేటికి వాయిదా వేసింది.
అధికారం చేపట్టిన ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చి రెండేండ్లయినా రేవంత్రెడ్డి సర్కార్ పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. మాట తప్పిన ము�
‘నేనే విద్యాశాఖ మంత్రిని. విద్యాశాఖను ఎవ్వరికీ ఇవ్వను. నా దగ్గరే ఉంచుకుంటా. నేనైతేనే గాడిన పెట్టగలను’ ఎక్కడ ఏ సమావేశం జరిగినా సీఎం రేవంత్రెడ్డి చెప్పే మాటలు ఇవి. కానీ ఆయన నాయకత్వంలోని విద్యాశాఖలోని వివ�
పెగడపల్లి మండల కేంద్రంలో మున్నూరుకాపు యువజన సంఘం నూతన కమిటీని బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా నంది మహిపాల్, ఉపాధ్యక్షులుగా దాసరి సాయికృష్ణ, ఐల అరవింద్, కోశాధికారులుగా రాచమల్ల మహేష్, పాదం