Srisailam | భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి దేవస్థానం ఈవోగా ఎస్ఎస్ చంద్రశేఖర్ ఆజాద్ నియామకమయ్యారు. ఆలయ పరిపాలన భవనంలో సోమవారం ఆయన ఈవోగా బాధ్యతలు స్వీకరించారు. ఇన్చార్జి ఈవో చంద్రశేఖరరెడ్డి బాధ్యతలను అ�
పరిగి పట్టణంలో గల శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి దేవాలయాన్ని దేవాదాయ శాఖ పరిధిలోకి తీసుకున్నారు. ఈ మేరకు సోమవారం దేవాదాయ శాఖ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అసిస్టెంట్ కమిషనర్ శేఖర్, ఇన్స్పెక్టర్ మధుబాబ�