Covid cases in andhra pradesh: ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరిగింది. నిన్న కాస్త తగ్గిన కరోనా కేసులు ఇవాళ ఒక్కసారిగా పెరిగిపోయాయి. తాజాగా 1,257 కొవిడ్ కేసులు...
Sidiri Appalaraju: రింగు వలల విషయంలో మత్స్యకారుల మధ్య తలెత్తిన వివాదాన్ని పరిష్కరించేందుకు కమిటీ ఏర్పాటైంది. సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని మత్స్యకారులకు మంత్రులు సూచించారు. ..
Village Secretaries: ప్రొబేషన్ డిక్లరేషన్ ఆలస్యంపై గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న కార్యదర్శులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ ఆందోళనను గత కొంత కాలంగా కొనసాగిస్తున్నారు. తమ డిమాండ్పై...
Constable Death: కొన్ని రోజులుగా కనిపించకుండా పోయిన పోలీస్ కానిస్టేబుల్ శవమై తేలాడు. మెడికల్ లీవులో ఉన్న ఈ కానిస్టేబుల్ గత ఏడాది డిసెంబర్ 30న అదృశ్యమయ్యాడు. శనివారం తోటపల్లి ఐటీడీఏ పార్కు సమీపంలోని తుప్పల్లో...
Somireddy coments: ఎవరి బాగు కోసం ఈ పథకాన్ని తీసుకొచ్చారో తెలియడం లేదన్నారు. పేదలను జలగల్లా పీల్చే అలవాటు ఇంకా మానుకోవడం లేదని, ఇంటి హక్కు పేరుతో పేదల రక్తం తాగేందుకు కుట్ర పన్నారని సోమిరెడ్డి...
Bandaru Dattatreya: పశ్చిమ గోదావరి జిల్లాలో హర్యాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ విస్తృతంగా పర్యటించారు. ఉదయం గోపీనాథపట్నం చేరుకున్న ఆయన.. అక్కడ విశ్రాంతి భవనాన్ని ప్రారంభించారు. అనంతరం సంక్రాంతి సంబురాల్లో...
Vanjangi Hills: భూతల స్వర్గంగా చెప్పుకునే పాడేరు మన్యంలోని వంజంగి హిల్స్కు పర్యాటకులు భారీగా పోటెత్తారు. పర్యాటకులు ఎవరికి వారు వాహనాల్లో తరలివచ్చారు. దాంతో ఎక్కడికక్కడ వాహనాలు నిలుపడంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్
KR Suryanarayana: ఫిట్మెంట్పై అసంతృప్తితో ఉన్న మాట వాస్తవమే అని, అయితే, ఉద్యోగ సంఘాలు అయోమయ సందిగ్ధ స్థితిలో పడిపోయాయని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ...
Covid cases in AP: ఏపీలో కరోనా ఉద్ధృతి కొనసాగుతున్నది. తాజాగా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్లో 840 కొత్త కేసులు బయటపడటంతో ప్రజలు కలవరానికి ...
women set on fire: ప్రకాశం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కొన్నాళ్లుగా సహజీవనం చేస్తున్న వారిలో విభేదాలు రావడంతో.. మహిళను నిప్పంటించాడో ఘనుడు. అయితే, ఇద్దరికీ మంటలు...
Railway Platform Ticket: సంక్రాంతి పండుగ రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రయాణికులపై ఛార్జీలు విధించేందుకు దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్) సిద్ధమైంది. ప్లాట్ ఫాం టిక్కెట్ రేటును పెంచేసింది. టిక్కెట్ ధరను,,,
No night curfew: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ విధిస్తున్నట్లు జోరుగా ప్రచారం సాగుతున్నది. థర్డ్ వేవ్లో కేసులు మళ్లీ పెరుగుతున్న తరుణంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటున్నదని...
Social Forest Farmers: గతంలో ఇచ్చిన హామీలతో పాటు తమ 10 డిమాండ్లను పరిష్కరించాలని ఏపీ సామాజిక అటవీ రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం రాజకీయాలకు అతీతంగా...