గుంటూరు జిల్లాలో గుప్త నిధులు బయటపడ్డట్టు ప్రచారం జరుగుతున్నది. ఓ ఆలయంలో జరిపిన తవ్వకాల్లో లోహపు రాళ్లు బయటపడటంతో కలకలం రేగింది. తవ్వకాల్లో బయటపడిన కుండలను, వాటిలో లభించిన...
గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సన్నాహాలు చేసింది. గణతంత్ర దినోత్సవానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. విజయవాడలోని రాజ్ భవన్..
కడప జిల్లాలో అద్భుత నిర్మాణం వెలుగులోకి వచ్చింది. జిల్లాలోని చింతకొమ్మదిన్నె మండలం బుగ్గ ఆగ్రహారంలోని బుగ్గమల్లేశ్వర స్వామి దేవస్థానం సమీపంలో సొరంగ కారాగారం...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ నేతలను అరెస్ట్ చేయడంపై బీజేపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి జగన్ బాధ్యత వహించాల్సి...
వచ్చే విద్యాసంవత్సరం నుంచి పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ఫిషరీస్ వర్శిటీ ప్రారంభం కానున్నది. ఇందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. భవన నిర్మాణం పనులు వచ్చే ఏడాది కల్లా పూర్తి కానున్నాయ�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలువురు ఐఏఎస్లు బదిలీ అయ్యారు. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సీనియారిటీతో దేశానికి గానీ, రాష్ట్రానికి గానీ ఎలాంటి ఉపయోగం లేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. క్యాసినో పేరుతో ...
శ్రీశైల మహాక్షేత్రం శివరాత్రి బ్రహ్మోత్సవాలకు సిద్ధం అవుతున్నది. వచ్చే నెల 22 నుంచి మార్చి 4 వరకు శ్రీశైలంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ప్రతి యేటా...
కొడాలి నాని ఆధ్వర్యంలో గుడివాడలో క్యాసినో జరిగింది నిజమని, జగన్ ఇకనైనా నోరు విప్పి సమాధానం చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. గ్యాంబ్లింగ్ పై సమాధానం లేకనే...