అమరావతి : పీఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ లో భాగ స్వామ్యమై మౌలిక సదుపాయాల కల్పనలో ఆంధ్రప్రదేశ్ ని అగ్రస్థానంలో నిలబెడతామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. ఏపీ ముఖ్యమంత
అమరావతి : కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఆంధ్రప్రదేశ్లో విద్యాసంస్థల సెలవులను పొడిగించాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఏపీ సీఎం జగన్కు లేఖ రాశారు. ఈ మేరకు సోమవారం సీఎం క్యాంపు కార్య
అమరావతి : ఈ నెల 1నుంచి పెంచిన హరితపన్ను వసూలు నిలిపివేయాలని లారీ యజమానుల సంఘం ప్రతినిధులు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి సోమవారం ఓ లేఖను రాశారు. డీజిల్పై వ్యాట్ తగ్గించాలని, రాష్ట్రంలోని రహదారులను వె�
అమరావతి : తిరుమలలో నిన్న శ్రీవారిని 35,642 మంది భక్తులు దర్శనం చేసుకున్నారని టీటీడీ అధికారులు వెల్లడించారు. 11,178 మంది తలనీలాలు సమర్పించుకోగా కానుకల రూపేణా రూ. 2. 77కోట్లు హుండీ ఆదాయం వచ్చిందని వివరించారు. కొవిడ్
అమరావతి : ఏపీలో వైసీపీ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తున్న అదే పార్టీకి చెందిన తిరుగుబాటు ఎంపీ రఘురామరాజు మరోసారి వైసీపీ పెద్దల తీరును ఖండించారు. ఈరోజు ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఇటీవల తాను హైదరాబాద�
అమరావతి : గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడులో టీడీపీ నాయకుడు తోట చంద్రయ్యను ప్రత్యర్థులు దారుణంగా హత్య చేయడం పట్ల టీడీపీ నాయకుడు చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండించారు. హత్య వార్త తెలుసుకున్న చంద�
అమరావతి : ఉపరిత ఆవర్తన ప్రభావంతో ఏపీ లో తేలికపాటి వర్షాల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈరోజు విజయవాడ, గుంటూరు, ప్రకాశం జిల్లా లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసాయి. విజయవాడలో ఉదయం నుంచి కురుస్తున్న వ�
Carona to card Players: వివిధ ప్రాంతాల నుంచి పేకాటరాయుళ్లు వెదిరేశ్వరం వచ్చి మరీ పేకాట ఆడుతున్నట్లు తెలుస్తున్నది. అయితే, రెండు రోజుల క్రితం పేకాట ఆడిన 9 మంది జ్వరానికి...
Talli bidda Services: తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ సర్వీసులను పెంచేందుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 270 వాహనాలు నడుస్తుండగా.. ఆ సంఖ్యను 500 కు పెంచేందుకు జగన్ సర్కార్...
Srikalahasti Suitcase: తిరుపతి ఆర్టీసీ బస్టాండ్లో మంగళవారం ఉదయం పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. కాగా, శ్రీకాళహస్తి బస్టాండ్లో సూట్కేసు కలకలం సృష్టించింది. పదో నంబర్ ప్లాట్ ఫాం...
అమరావతి : ఏపీలో వైసీపీ ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకుంటామని బీజేపీ ఏపీ శాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు హెచ్చరించారు. రాష్ట్రంలో బీజేపీ నాయకులపై తప్పుడు కేసులు పెట్టి భయాందోళనలకు గురిచేస్తుందని ఆయన ఆరోపించ
Youth Suicide: గుంటూరు జిల్లా తెనాలిలో విషాదం చోటుచేసుకున్నది. ఓ మైనర్ను వివాహం చేసుకున్న యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బాలిక కుటుంబ సభ్యులు, బంధువుల దాడి,...
అమరావతి: డిగ్రీ కళాశాలల్లో 2021- 22 విద్యా సంవత్సరం అడ్మిషన్ల గడువు రేపటితో ముగియనున్నది. ఆఖరి రోజని శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ సురేఖ తెలిపారు. ఈ మేరకు ఆమె మంగళవారం ఓ ప్రకటన జారీ చేశారు. మూ�