తీసుకున్న అప్పు సరైన సమయానికి చెల్లించకుండా ఇబ్బంది పెడుతున్నాడని ఓ వ్యక్తిపై కోపం పెంచుకున్న ముగ్గురు వ్యక్తులు అతడ్ని దారుణంగా అంతమొందించారు. పథకం ప్రకారం కాపు కాసి కారం చల్లిన తర్వా�
అమరావతి : ప్రకాశం జిల్లా ఒంగోలు రిమ్స్ మెడికల్ కాలేజీలో కరోనా కలకలం రేపుతుంది. కళాశాలకు చెందిన 20 మంది మొదటి సంవత్సరం మెడికల్ విద్యార్థులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది . కరోనా సోకిన కొంతమంది విద్�
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ జీవోలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఏపీ మంత్రులు సజ్జల రామకృష్ణరెడ్డి, బొత్స సత్యనారాయణ స్ఫష్టం చేశారు. ఈ రోజు సీఎం జగన్తో ప్రభుత్వ కమిటీ
అమరావతి : ఏపీలో మంత్రి కొడాలి నానికి రాజకీయ భిక్ష పెట్టింది తెలుగుదేశం పార్టీ అని , అటువంటి పార్టీ, అధినేతపై గౌరవం లేకుండా వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నారని టీడీపీ నాయకుడు బుద్ద వెంకన్న ఆరోపించారు. ఈరోజ�
అమరావతి : ఆంధ్రప్రదేశ్ల్లో పీఆర్సీ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతుంది. పీఆర్సీ ప్రకటించిన నాటి నుంచి నేటి వరకు జరుగుతున్న పరిణామాలపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది . పీఆర్సీ జీవోలకు వ్యతిరేకంగా ఈ రో�
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కొత్త పీఆర్సీ జీవోలకు వ్యతిరేకంగా హైకోర్టు సిబ్బంది నిరసన తెలియజేశారు. హైకోర్టు ఆవరణలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. హైకోర్టు ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వేణుగోపాల్ మాట
అమరావతి : ఏపీలో ఉద్యోగ సంఘాలు సమ్మెకు సిద్ధం అవుతుండగా సమ్మెను ఆపాలని ప్రభుత్వం విఫల యత్నం చేస్తుంది. పీఆర్సీపై మరోసారి ఈరోజు సచివాలయంలో మధ్యాహ్నాం 12 గంటలకు చర్చలకు రావాలని జీడీపీ కార్యదర్శి శశిభూషణ్క�
అమరావతి : గుడివాడలోని తన సొంత కన్వెన్షన్ సెంటర్లో క్యాసినో నిర్వహించిన మంత్రి కొడాలి నానిని మంత్రివర్గం నుంచి వెంటనే తొలగించాలని బీజేపీ ఏపీ శాఖ అధ్యక్షుడు సోమవు వీర్రాజు డిమాండ్ చేశారు. క్యాసినో క్రీ�
అమరావతి : గుడివాడ క్యాసినో వ్యవహారంలో పూర్తిగా ఉన్న సాక్ష్యాదారాలు ఉన్నాయని ఏపీ టీడీపీ నాయకులు వెల్లడించారు. క్యాసినో జరిగినట్లు నిరూపిస్తే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానని మంత్రి కొడాలి నాని
అమరావతి : ఏపీలో ఉద్యోగులు పీఆర్సీ కోసం చేస్తున్న పోరాటాలకు టీడీపీ మద్దతు తెలియజేస్తుందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయకుడు ప్రకటించారు. ఈ రోజు పార్టీ నాయకులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మ�
అమరావతి : చదువుపై ఒత్తిడి తట్టుకోలేక ఓ బీటెక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు . పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంకు చెందిన ప్రమోద్ అనే బీటెక్ విద్యార్థి వరంగల్ నీట్లో థర్డ్ ఇయర్ చదువుతున్న�
అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీకి వ్యతిరేకంగా ఐక్యంగా గళమెత్తుతున్న ఉద్యోగ సంఘాలు మరో గంటలో భేటీ కానున్నాయి. ఉదయం11.30 నిమిషాలకు విజయవాడలోని ఎన్జీవో హోంలో ఏపీ జేఏసీ, ఏపీజేఏసీ అమరావతి, �
అమరావతి : ఉద్యోగులు ఏకపక్షంగా రాజకీయ పార్టీ నాయకుల్లా మాట్లాడవద్దని ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్రెడ్డి అన్నారు. ఉద్యోగులు ప్రభుత్వం వైపు నుంచి కూడా ఆలోచించాలని వెల్లడించారు.ఈయన ఈరోజు మీడియాతో మ�
అమరావతి : ఏపీలో నెలకొన్న ఉద్యోగ ఆందోళనపై మరోసారి ఉద్యోగులు, ప్రభుత్వం కూర్చుని చర్చించుకుంటే సమస్యకు పరిష్కారం దొరుకుతుందని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆర్థిక , కరోనా లా