TDP Protest rally: రాష్ట్రంలో నిత్యావసరాల ధరల పెరుగుదలపై తెలుగుదేశం పార్టీ వినూత్నంగా నిరసన కార్యక్రమం చేపట్టింది. గత టీడీపీ ప్రభుత్వం, ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వంలో నిత్యావసరాల ధరల వ్యత్యాసాన్ని చూపుతూ ముత్తుకూ�
Payyavula Keshav: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా సమస్యలు తప్ప మరే సమస్యల్లేనట్టుగా ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ విమర్శించారు. రాష్ట్రంలో ఇతరత్రా సమస్యలు ఏవీ లేనట్టగా...
Sharada Peetam: విశాఖలోని శ్రీ శారదా పీఠం ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి ఇవాళ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను సీఎం నివాసంలో కలుసుకున్నారు. వచ్చే నెలలో జరుగనున్న...
Jagananna Smart Township: రాష్ట్రంలో జగనన్న స్మార్ట్ టౌన్షిప్లు (ఎంఐజీ) అందుబాటులోకి రానున్నాయి. అమరావతిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ ఎంఐజీని...
Rains @ AP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానున్న మూడు రోజులపాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని...
Minister Perni Nani: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సినిమాటోగ్రఫి చట్టం ప్రకారమే సినిమా టికెట్ల రేట్లు నిర్ణయించామని మంత్రి పేర్ని నాని చెప్పారు. ఎవరైనా కమిటీ ముందుకు వచ్చి సలహాలు ఇవ్వవచ్చునని వెల్లడించారు...
Swachh Sarwekshan Awards: తిరుపతి పట్టణానికి స్వచ్ఛ్ సర్వేక్షణ్ అవార్డులు దక్కాయి. పరిశుభ్రత పాటించే పట్టణాలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే స్వచ్ఛ్ సర్వేక్షణ్లో క్లీన్ సిటీ సిటిజన్ చార్ట్ కింద జాతీయ స్థాయిలో అవార్డ�
Chengala Venkatrao: వంగవీటి రంగాను చంపించిన చంద్రబాబే.. ఇప్పుడు వంగవీటి రాధాను కూడా చంపించేందుకు కుట్ర పన్నారని ఆరోపించారు. ఇటీవల రాధా ఇంటి వద్ద రెక్కీ చంద్రబాబు కుట్రలో భాగమేనని...
అమరావతి :ఏపీ సినిమా టికెట్ ధరలపై మంత్రి పేర్నినానితో దర్శకుడు రాంగోపాల్ వర్మ సమావేశం అయ్యారు. ఇటీవల ట్విట్టర్ వేదికగా వర్మ మంత్రి పేర్ని నానికి పలు ప్రశ్నలు సంధించారు. వీటికి స్పందించిన మంత్రి రామ్ గోపా�
Night Curfew in AP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ విధించారు. రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతుండటంతో ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. కర్ఫ్యూ రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు...
అమరావతి : “దేశంలో కరోనా వ్యాప్తి తీవ్రమవుతున్నది. ఈనేపథ్యంలో ప్రజలు అప్రమత్తమ వ్వాల్సిన అవసరంఎంతైనా ఉందని” జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. కరోనా బారిన పడుతున్న సంఖ్య దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న
Rail Rokho: ఆరు రోజుల క్రితం చెప్పినట్లుగానే కమలాపురం ప్రజాప్రతినిధులు పట్టాలెక్కారు. తామిచ్చిన గడువు పూర్తికావచ్చినా హామీ అమలు కాకపోవడంతో ఎంపీ అవినాష్రెడ్డి, ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి సహా పలువురు వైసీ
Gnanendra Reddy: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో సలహాదారును నియమించుకున్నది. ఇప్పటికే నలుగురు సలహాదారులను నియమించిన జగన్ ప్రభుత్వం.. తాజాగా చిత్తూరు మాజీ ఎంపీ జ్ఞానేంద్రరెడ్డిని కూడా ...
Vaikunta Dwara Darshan: వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీవారిని దర్శించుకునేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసింది. ఈ సందర్భంగా తిరుపతివాసుల కోసం ప్రత్యేకంగా వైకుంఠ ద్వార దర్శనం టోకెన్లను ...
Srisailam Bramhostavalu: సంక్రాంతి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు శ్రీశైలం దేవస్థానం ముస్తాబైంది. వారం రోజుల పాటు ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. బ్రహ్మోత్సవాలు జనవరి 12న మకర సంక్రాంతి...