Vishaka Collector: గత 24 గంటల్లో విశాఖపట్నంలో 183 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. ఇటీవలి వారాల్లో అత్యధికంగా ఒక రోజులో పాజిటివ్ కేసుల సంఖ్య 1,59,448 లక్షలకు చేరుకున్నది. ఈ నేపథ్యంలో...
Leather Park: ప్రకాశం జిల్లాలో త్వరలో అంతర్జాతీయ లెదర్ పార్క్ ఏర్పాటు కానున్నది. 500 ఎకరాల్లో నిర్మించే ఈ పార్క్ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా వేల మందికి ఉపాధి ...
అమరావతి : ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలో రసాయనాల పరిశ్రమంలో విషవాయువు లీకై ఒకరు మృతి చెందగా మరో ఆరుగురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. రణ స్థలం మండలం నారువాలో ఉన్న సరాక్ రసాయన పరిశ్రమంలో గ్యాస్ లీక
అమరావతి : ప్రకాశం జిల్లా దర్శి గురుకుల పాఠశాల విద్యార్థి అస్వస్థకు గురై మృతి చెందాడు. ఏడో తరగతి చదువుతున్న ప్రవీణ్నాయక్ తీవ్ర అస్వస్థతకు గురై ఫిట్స్కు గురయ్యాడు. దీంతో అతడిని ఆస్పత్రిలో చేర్పించగా చి
అమరావతి : సమాజంలో లింగ భేదం లేకుండా, సమానతను పెంపొందించేందుకు నడుంబిగించింది ప్రముఖ ఎడిబుల్ ఆయిల్ సంస్థ గోల్డ్ డ్రాప్. అందులోభాగంగానే కాకినాడ పారిశ్రామిక ప్రాంతంలోని మహిళలకు గోల్డ్ డ్రాప్ ఉద్యోగావకా
Corona at AP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతున్నది. చాలా రోజుల తర్వాత ఈ కేసుల సంఖ్య 500 దాటింది. గడిచిన 24 గంటల్లో...
Kodali Nani on Babu: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబుపై ఏపీ మంత్రి కొడాలి నాని మరోసారి నిప్పులు చెరిగారు. ఆయన చేస్తున్నదంతా దుష్ప్రచారమేనని...
Jagan on PRC: పీఆర్సీపై ఉద్యోగ సంఘాల నేతలతో ముఖ్యమంత్రి జగన్ ఇవాళ చర్చించారు. ఉద్యోగులకు జగన్ సూచించారు. ఏ ఒక్క ఉద్యోగికి అన్యాయం జరుగకూడదన్నది తమ ప్రభుత్వ విధానమని సీఎం తేల్చిచెప్పారు...
Water labour strike: తమకు న్యాయంగా రావాల్సిన బకాయిల కోసం అనంతపురంలోని మూడు తాగునీటి సంస్థలు కార్మికులు సమ్మెకు దిగారు. దాదాపు 330 మంది కార్మికులు సమ్మెకు దిగారు...
Genome Sequencing lab: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంపూర్ణ జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్ ఏర్పాటైంది. విజయవాడలోని సిద్ధార్థ వైద్య కళాశాల ఆవరణలో ఈ ల్యాబ్ను నెలకొల్పారు. ఈ ల్యాబ్ ఏర్పాటుతో ఇకపై...
Sweet Recognition: ఆంధ్రప్రదేశ్కు చెందిన రెండు మిఠాయిలకు తీపి కబురు అందింది. కాకినాడ కాజా, మాడుగుల హల్వాలకు అరుదైన గుర్తింపు లభించింది. కాకినాడ కాజాను భావితరాలు గుర్తుంచుకునేందుకు వీలుగా...
Congress Rally: తిరుమల కొండపైకి వెళ్లేందుకు టీటీడీ నిర్మించతలపెట్టిన అన్నమయ్య మూడో ఘాట్ రోడ్డును కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. టీటీడీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ శ్రేణులు నిరసన ర్యాలీ ...
Polavaram Project: ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ టూర్ సక్సెస్ అయినట్లుగా కనిపిస్తున్నది. కేంద్ర ఆర్థిక మంత్రిని కలిసిన రెండ్రోజుల్లోనే పోలవరంకు నిధులు మంజూరయ్యాయి. నేడో రేపో ఆ నిధులు...
Mansas Lands Issue: మన్సాస్ ట్రస్ట్ విషయంలో ఆలయ ఈఓ ఫిర్యాదుతో సమస్య విజయనగరం జిల్లా కలెక్టర్కు చేరింది. దాంతో మరోసారి వివాదం రాజుకున్నట్లయింది. ట్రస్టు అనుమతి లేకుండా...
Murderer Arrest: ఈ నెల ఒకటో తేదీన మహిళ అనుమానాస్పద మృతి కేసును నక్కపల్లి పోలీసులు ఛేదించారు. భార్యను హత్య చేసి చనిపోయినట్లుగా నమ్మించేందుకు భర్త ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయాడు. ఈ హత్య వివరాలను..