Venkaiah Naidu : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు పూర్వ గవర్నర్ కొణిజేటి రోశయ్య మృతిపట్ల భారత ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు విచారం వ్యక్తం చేశారు. ఆయన పరమపదించారని...
Sajjala : జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకంపై ప్రతిపక్షాలు పనిగట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నాయని, వీరి విమర్శలను పార్టీ శ్రేణులు బలంగా తిప్పికొట్టాలని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ�
అమరావతి : దివ్యాంగులను చట్ట సభల్లోకి పంపే బాధ్యతను తాను తీసుకుంటానని టీడీపీ అధినేత , మాజీ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. శుక్రవారం ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్బంగా అమరావతిలోని పార్ట�
అమరావతి : ఏపీలో ఉద్యోగులకు సంబంధించిన పీఆర్సీ, తదితర సమస్యలను పరిష్కరించాలని ఉద్యోగులు సీఎం జగన్ ఎదుట ప్లకార్డులతో నిరసన తెలిపారు. గత కొన్ని రోజులుగా ప్రభుత్వం ఊరిస్తున్న పీఆర్సీపై తీవ్ర జాప్యం చేస్తు�
అమరావతి : ఏపీలో అన్ని వర్గాల ప్రజలు ప్రభుత్వ పనితీరుపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని ఏపీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాస్ రావు ఆరోపించారు. ప్రజాప్రతినిధులు ఆందోళన చేసే పరిస్థితికి రావడం
అమరావతి : ఏపీలో ఉద్యోగుల ఆందోళనలు ముదరక ముందే వాటిని పరిష్కరించేందుకు వైఎస్ జగన్ సర్కార్ చర్యలు తీసుకుంటుంది. ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలని ఈనెల 1 వ తేదీన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి జేఏసీ నాయక
అమరావతి : ఇటీవల ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు తిరుమలలో కొండచరియలు విరిగిపడ్డ ప్రాంతాలను ఢిల్లీ నుంచి వచ్చిన ఐఐటీ బృందం సభ్యులు గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ఐఐటీ నిపుణ�
అమరావతి : ఏపీలో తెలుగుదేశం బతికి బట్టకట్టాలంటే ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు చురుకుగా రాజకీయాల్లో కి రావాల్సిందేనని మంత్రి బాలినేని శ్రీనివాస్రెడ్డి అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. తన స్వార్థం �
అమరావతి : వరద ప్రభావం వల్ల నష్టపోయిన బాధితులను అన్ని రకాలుగా ఆదుకుంటామని ఏపీ సీఎం జగన్ హామి ఇచ్చారు. గురువారం వైఎస్సార్ కడప జిల్లా రాజంపేట పులపత్తూరు వరద ప్రాంతాల్లో పర్యటించారు. తన రెండురోజుల పర్యటనల�
అమరావతి : ఏపీ సీఎం జగన్ పర్యటన సందర్భంగా కడప జిల్లాలో పోలీసులు టీడీపీ, జనసేన నాయకులను ముందస్తుగా అరెస్టు చేశారు. పలువురు ఇళ్ల ముందు పోలీసులు కాపలా కాశారు. రాజంపేటలో టీఎన్ఎస్ఎఫ్ ఏబీవీపీ కార్యకర్తలను కూ�
అమరావతి : ఏపీలో కొత్తగా 184 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో వైద్యసిబ్బంది 29,595 మందికి పరీక్షలు నిర్వహించినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. కొవిడ్ బారిన పడి కృష్ణా జిల్లాకు చెందిన ఒకరు మృతి �
అమరావతి : యూనివర్సిటీ నిధుల మళ్లింపునకు నిరసనగా బుధవారం వర్సిటీ ఉద్యోగులు విధులను బహిష్కరించారు. ఏపీ జగన్ ప్రభుత్వం ప్రభుత్వ సంస్థలు, విశ్వవిద్యాలయాలు, విద్యా సంస్థలకు చెందిన నిధులను ఏపీ స్టేట్ ఫైనాన�
అమరావతి : ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించడంలో ప్రభుత్వం అవలంభిస్తున్న మొండివైఖరికి నిరసగా ఏపీ ఉద్యోగ ఐక్యకార్యచరణ సమితి నేతలు సమ్మె బాట పట్టనున్నారు.ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మకు బుధ
తిరుమల : వర్షాల కారణంగా విరిగిపడ్డ కొండ చరియలను, దెబ్బతిన రోడ్లను పరిశీలించడానికి , చేపట్టనున్న మరమ్మతుల విషయం చర్చించడానికి నేడు (బుధవారం) సాయంత్రం ఢిల్లీ నుంచి ఐఐటీ నిపుణుల బృందం తిరుమల కు రానుందని టీటీ