Covid cases in AP: ఆంధ్ర ప్రదేశ్లో కరోనా కేసులు మెల్లమెల్లగా పెరుగుతున్నాయి. తాజాగా ఏపీలో 334 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇద్దరు చనిపోయారు. ఏపీ ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్...
Chandra Babu: రాష్ట్రంలో వైసీపీ దౌర్జన్యాలు పెరిగిపోయాయని, వీరి దౌర్జన్యాల వల్ల రాష్ట్రానికి జరిగే నష్టాన్ని ప్రజలు గమనించాలని తెలుగుదేశం పార్టీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్
GO Number 2: ప్రభుత్వ ఉత్తర్వుల విషయంలో మరోసారి ఏపీ సర్కార్ వెనకడుగు వేసింది. జీఓ నంబర్ 2 ను ఏపీ ప్రభుత్వం వెనక్కు తీసుకున్నది. ఆ ఉత్తర్వులను వెనక్కి తీసుకుంటున్నట్లు...
Jalaripeta Issue: జాలారిపేటలో మత్స్యకారుల వర్గాల మధ్య తలెత్తిన వివాదం బోట్లను కాల్చేసే వరకు వెళ్లింది. ఇప్పటివరకు మూడు బోట్లు కాలి బూడిదయ్యాయి. ఇవ్వాల మరో బోటును ...
Minister Kannababu: రైతుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు పునరుద్ఘాటించారు. వ్యవసాయ రంగంలో అధిక వృద్ధి ...
Guntur Cheater: విమాన ప్రయాణికులను మోసం చేస్తున్న గుంటూరు వాసిని న్యూఢిల్లీ విమానాశ్రయం పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రముఖ విశ్వవిద్యాలయంలో చదువుతున్నట్లుగా పోజులు పెడుతూ...
Jagan @ Delhi: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన ఢిల్లీ పర్యటనలో భాగంగా రెండో రోజు మంగళవారం బిజీబిజీగా గడిపారు. పలువురు కేంద్రమంత్రులతో భేటీ అయ్యారు...
Amaravathi: రైతుల ఆందోళనలతో కాస్తా మెత్తబడ్డ సీఎం జగన్మోహన్ రెడ్డి.. కొత్త సంవత్సరంలో అమరావతి ప్రజలకు శుభవార్త చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతాన్ని మున్సిపల్ కార్పొరేషన్గా...
Bogus Darshan Tickets: తిరుమలలో నకిలీ ప్రత్యేక దర్శనం టిక్కెట్లను విక్రయిస్తుండగా టీటీడీ విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. ఒక్కో నకిలీ టికెట్ను రూ.7 వేల చొప్పున మొత్తం మూడు టిక్కెట్లను విక్రయించినట్లు...
Man suicide: ఇద్దర్ని పెండ్లాడి.. వారిని పోషించలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన అనంతపురం పట్టణంలో చోటు చేసుకున్నది. మృతుడు సాకే నాగేంద్ర అనంతపురం పట్టణంలోని...
Jagan met Modi: ప్రధానమంత్రి నరేంద్రమోదీతో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ భేటీ అయ్యారు. వీరి భేటీ దాదాపు గంట సేపు కొనసాగినట్లు తెలుస్తున్నది. ఈ సందర్భంగా ...