అమరావతి : ఆంధ్రప్రదేశ్లో 24 పంటలకు మద్దతు ధర అందజేస్తున్నామని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వెల్లడించారు. ఆదివారం ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష భేటీలో చర్చించిన అంశాలను మీడియాకు వివరించారు. దేశంలో అన్ని పంటలకు
అమరావతి: కర్నూలు జిల్లాలోని శ్రీశైలం ఆలయంలో భక్తులకు పెను ప్రమాదం తృటిలో తప్పింది. స్వామివారిని దర్శించుకునేందుకు దక్షిణ మాడవీధిలో క్యూలో నిలబడ్డ భక్తుల వైపు లారీ అదుపుతప్పి దూసుకురావడంతో భక్తుల కేకల�
అమరావతి : సామాజిక అసమానతలను, దురాచాలను దూరం చేయాలంటే విద్యే ఏకైక మార్గమని నమ్మిని వ్యక్తి మహాత్మా జ్యోతిరావు ఫూలే అని ఏపీ సీఎం జగన్ పేర్కొన్నారు. ఆదివారం ఫూలే వర్ధంతి సందర్భంగా ట్విట్టర్ ద్వారా ఘన నివా�
అమరావతి : ఇటీవల కురిసిన భారీ వర్షాల నుంచి ప్రజలు కోలుకోక ముందే భారీ వర్షాలు పడుతుండడడంతో కడప, నెల్లూరు జిల్లా వాసులు కలవరపాటుకు గురవుతున్నారు. పలు చోట్ల ఎడతెరపి లేకుండా, మరికొన్న చోట్ల మోస్తరు వర్షాలు కుర
అమరావతి : ఏపీలో గడిచిన 24 గంటల్లో 28,509 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 248 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ కారణంగా ఎవరూ కూడా మృతి చెందలేదని ఏపీ వైద్య ఆర్యోగ శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటిన్
తిరుపతి : శ్రీ వేంకటేశ్వర పూర్హోమ్లోని కుష్టు రోగులు, శ్రీవేంకటేశ్వర కరుణాధామంలోని వృద్ధులకు మరింత మెరుగైన సేవలు అందించాలని టీటీడీ జేఈవో వీరబ్రహ్మం సంబంధిత అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని అక్కా�
అమరావతి : ఏపీలో మహిళలను గౌరవించడంలో సీఎం జగన్ కంటే, తమకంటే ఎక్కువగా గౌరవం ఎవరూ ఇవ్వరని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. రాష్ట్రంలో టీడీపీ తరుఫున తలపెట్టనున్న మహిళల ఆత్మగౌరవ యాత్రలపై బొత్స స్పందించ
TTD | తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి దర్శనం కోసం డిసెంబర్ నెలకు సంబంధించిన సమయనిర్దేశిత (స్లాటెడ్) సర్వదర్శనం టోకెన్లు నవంబరు 27వ తేదీ ఉదయం 9 గంటలకు ఆన్ లైన్ లో విడుదల చేస్తారు.
Allu Aravind | బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఇటీవల ఏపీని భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. చాలా ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. ముఖ్యంగా చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో చాలా ప్రాంతాలు జలమయమయ్�
TTD | ఇటీవల వరుసగా కురిసిన భారీ వర్షాలకు ఘాట్ రోడ్లలోని కొండచరియలు విరిగిపడిన విషయం విధితమే. ఈ నేపథ్యంలో అలిపిరి, తిరుమలలోని పలు ప్రాంతాలు, రెండు ఘాట్ రోడ్లలోని కొండచరియలను చెన్నై ఐఐటి నిపుణుల బృంద
జగన్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో మంత్రులు, ఎమ్మెల్యేలకు భద్రత పెంచింది. వన్ ప్లస్ వన్ ఉన్న భద్రతను ఫోర్ ప్లస్ ఫోర్కి పెంచింది. కొడాలి నానికి టూ ప్లస్ టూ ప్లస్ కు అదనంగా వన్ ప్లస్ ఫోర్ గన్మెన్ల భద్రతత�
Tirumala | తిరుమలలో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. మాడ వీధులన్ని చెరువులను తలపిస్తున్నాయి. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముందస్తు జాగ్రత్తగా శుక్రవారం సాయంత్రం 6 గంటల నుంచి తిర�
అమరావతి : గుంటూరు జిల్లాలో టీడీపీకి చుక్కెదురైంది. కేవలం మూడు స్థానాలకే పరిమితమైంది. గురజాల నగర పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ దూసుకుపోతోంది. 16 వార్డుల్లో వైసీపీ అభ్యర్థులు విజయ కేతనం ఎగురవేశారు. టీడీపీ మూడు �
అమరావతి : అనంతపురం జిల్లా చిలమత్తూరు మండలంలో సోమవారం ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడి 8 మందికి గాయాలయ్యాయి. మండలంలోని కోడూరుతోపు వద్ద హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తున్న ప్రైవేట్ బస్సు మరో వాహ�