మరోసారి ప్రకాశం జిల్లా అద్దంకి మండలం చిన్న కొత్తపల్లిలో ట్యాగ్లు ఉన్న వందలాది పావురాలు ఒక్కసారిగా గాల్లోకి ఎగిరాయి. పావురాల బెట్టింగ్ నిర్వాహకులను అదుపులోకి తీసుకుని
నెల్లూరు జిల్లాలో మహిళా పోలీసులకు పురుషులు కొలతలు తీసుకున్నారు. ఈ అంశం వివాదాస్పదంగా మారడంతో.. జిల్లా ఎస్పీ రంగంలోకి దిగారు. ఫొటోలు తీసిన వ్యక్తిపై కఠిన చర్యలకు ఆదేశించారు...
విశాఖపట్నంలో గంజాయి కుంభకోణం మరోసారి వెలుగు చూసింది. వైజాగ్ నుంచి గోవాకు గంజాయి తరలిస్తూ నలుగురు పట్టుబడ్డారు. గోవాకు గంజాయి తరలిస్తున్న వీరు.. అక్కడి నుంచి..
తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని, నగరి ఓటర్లు ఈ తప్పుడు ప్రచారాన్ని నమ్మే స్థితిలో లేరని వైసీపీ ఎమ్మెల్యే ఆర్ కే రోజా స్పష్టం చేశారు. నగరిలోనే ఉంటా.. నగరిలోనే చచ్చిపోతా అ
కొత్త జిల్లాల పేర్లు పెట్టే విధానంలో వైసీపీ సర్కారు అనుసరించి తీరుపై టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. జిల్లాల్లో ఒక్కదానికైనా అంబేడ్కర్ పేరు పెట్టక పోవడంపై...
ప్రభుత్వం హామీతో ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేయగా.. ఏపీటీఎఫ్ మాత్రం ఈ ఒప్పందం తమకు ఆమోదయోగ్యంగా లేదని వెల్లడించింది. మరోవైపు కాంట్రాక్టు ఉద్యోగులు కూడా ఉద్యోగ సంఘాల నేతలపై...
తన ఆటోలో మరిచిపోయిన బంగారు నగలు, నగదును ప్రయాణికురాలికి అందజేసి.. తన నిజాయితీని చాటుకున్నారు. నగలు, నగదు తనకు తిరిగి అప్పగించడంపై సదరు ప్రయాణికురాలు సంతోషం వ్యక్తం చేసింది.
కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్తో అన్ని వర్గాల ప్రజలకు మేలే జరుగుతుందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కిషన్రావ్ కరాడే చెప్పారు. బడ్జెట్పై అవగాహన కల్పించేందుకు కరాడే ఆదివారం ఉదయం
ప్రభుత్వం తమ డిమాండ్లను ఆమోదించడంతో పీఆర్సీ సాధన కమిటీ ఆదివారం సీఎం జగన్ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ కరోనా కేసులు చాలా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా ఏపీలో 3,396 కొత్త కేసులు నమోదయ్యాయి. అయితే, మరణాలు ఎక్కువ సంఖ్యలో నమోదవుతుండటం ఆందోళన కల్గిస్తున్నది...