APSRTC and GST: కొత్త సంవత్సరంలో రాష్ట్ర ప్రయాణికులకు ఆర్టీసీ చేదు వార్తను వినిపించింది. ఇకపై ప్రైవేట్ ఈ కామర్స్ పోర్టల్స్, యాప్స్ ద్వారా బుక్ చేసుకునే ఆర్టీసీ నాన్ ఏసీ టికెట్లపై...
Sajjala coments: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ప్రజాసేవలో పునరంకతమైందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత...
YS Jagan: మంచి పనులు చేపడుతుంటే విమర్శించేవారికి ఈ కొత్త సంవత్సరంలోనైనా వారికి సద్బుద్ధి రావాలని కోరుకుంటున్నానని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ...
Narayana on GST: చేనేతపై జీఎస్టీని వెంటనే ఎత్తేయాలని సీపీఐ కే నారాయణ డిమాండ్ చేశారు. సామాన్య ప్రజానీకం వాడే పాదరక్షలపై కూడా జీఎస్టీని పెంచాలని చూడటం...
తిరుమల : తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామిని గత ఏడాది కోటి నాలుగు లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. డిసెంబర్ 30వ తేదీ వరకు నమోదైన వివరాలను టీటీడీ అధికారులు వెల్లడించారు. శ్రీవారి లడ్డూల విక్రయం ద్వారా
TTD Special Festival: జనవరి నెలలో శ్రీవారి ఆలయంలో జరిగే విశేష ఉత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. జనవరి 2వ తేదీన అధ్యయనోత్సవాలు ప్రారంభమవుతాయి...
Palm leaf Digitization: ఆంధ్రా విశ్వవిద్యాలయం గ్రంథాలయంలో అందుబాటులో ఉన్న తాళపత్రాల డిజిటలైజేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. యూనివర్శిటీ పరిధిలోని వీఎస్ కృష్ణా గ్రంథాలయంలో ...
Hens in Jail: పశ్చిమ గోదావరి జిల్లాలోని పాములపర్రు, కలుగొట్ల గ్రామాల్లో కోడి పందేలు జరుగుతున్నాయన్న ముందస్తు సమాచారం మేరకు పోలీసులు దాడులు జరిపారు. పలువురు పందెం రాయుళ్లను...
Vellampalli on Radha: వంగవీటి రాధాకు ప్రాణహాని ఉన్నదని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఆయనకు ఏదైనా జరరానిది జరిగితే తెలుగుదేశం పార్టీ నేతలే బాధ్యత...