Buggana Rajendranath: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై తెలుగుదేశం పార్టీ తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నదని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ...
MP Kesineni Nani: వంగవీటి రాధను టీడీపీ ఎంపీ కేశినేని నానిని ఆయన ఇంట్లో కలిశారు. రాధా ఇంటి వద్ద రెక్కీ నిర్వహించిన విషయం తెలుసుకున్న ఎంపీ నాని.. నెట్టెం రఘురాంతో కలిసి రాధా ఇంటికెళ్లి...
CP Ratna Tata: వంగవీటి రాధా ఇంటి వద్ద రెక్కీ నిర్వహించినట్లు ఎలాంటి ఆధారాలు లేవని విజయవాడ నగర పోలీస్ కమిషనర్ టీకే రత్న టాటా చెప్పారు. ఆయనకు ఎలాంటి ముప్పు లేదని, ఆయన భద్రతపై ...
KE Krishnamurthy: (KE Krishnamurthy) కర్నూలు: మాజీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి కంటతడి పెట్టుకున్నారు. తన సొంతూరైన కంభాలపాడులో టీడీపీ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కేఈ కృష్ణమూర్తి హాజరయ్యారు. చాలా రోజుల తర్వాత ప
MP Mithun Reddy: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలపై వైసీపీ పార్లమెంట్ సభ్యుడు పీవీ మిథున్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లే...
Bosta fire on Babu: ఏపీలోని విపక్షాలపై మంత్రి బొత్స సత్సనారాయణ మండిపడ్డారు. ఏ మంచి పని చేసిన అడ్డుకుంటున్నారని దుయ్యబట్టారు. ముందస్తు ఎన్నికలపై చంద్రబాబు ఊహాగానాలకు
TTD | తిరుమలలోని విశ్రాంతి గృహాలు, కాటేజీలు, పీఏసీల్లో బస పొందే భక్తులు విద్యుత్ ఆదాకు సహకరించాలని టీటీడీ ఈఓ డాక్టర్ కెఎస్.జవహర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
CI Suicide: విజయనగరంలో విషాదం చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ ఈశ్వర్రావు తన సర్వీసు రివాల్వర్తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీస్ క్వార్టర్ట్స్లోని తన ఇంట్లోనే...
Annamayya Road | వేంకటేశ్వర స్వామి భక్తుడు తాళ్లపాక అన్నమాచార్యులు నడచిన మార్గం ద్వారా సొంత వాహనాల్లోను, నడక ద్వారా భక్తులు తిరుమలకు చేరుకునేలా రోడ్డు అభివృద్ధి చేస్తామని టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డి చెప్పారు.
Bosta and JC: విజయనగరంలో జిల్లా జాయింట్ కలెక్టర్ తీరు చర్చనీయాంశంగా మారింది. కొత్త సంవత్సరంను పురస్కరించుకుని జిల్లా కేంద్రంలో ఉన్న మంత్రిని కలుసుకుని...
Vijayawada Book Exhibition: విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ ఆధ్వర్యంలో 32వ విజయవాడ పుస్తక మహోత్సవం ప్రారంభమైంది. రాష్ట్ర గవర్నర్ బిస్వ భూషణ్ హరిచందన్ రాజ్భవన్ నుంచి...
Goutham Sawang: దేశంలో అత్యుత్తమ డీజీపీగా ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ నిలిచారు. రాష్ట్ర ప్రజలకు ఆయన అందిస్తున్న సేవలకు గాను ఆయనను అత్యుత్తమ డీజీపీగా ది బెటర్ ఇండియా...
MPP elections: ఆంధ్రప్రదేశ్లో మండల పరిషత్ సెకండ్ వైస్ చైర్మన్ ఎన్నికలు ఎల్లుండి జరుగనున్నాయి. ఇందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది.
అమరావతి : నూతన సంవత్సరం తొలిరోజున తిరుమల తిరుపతి దేవస్థానానినికి రూ. 2. 15 కోట్లు కానుకల రూపేణా ఆదాయం వచ్చింది . శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు 36, 560 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వీరిలో సినీ, రాజకీయ