అమరావతి : ఏపీలో ప్రతి పథకానికి వైఎస్సార్ పేరును పెట్టి ప్రజల నెత్తిన టోపి పెడుతున్నారని మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి వైఎస్ జగన్ పాలనతీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడా�
అమరావతి : పుట్టింటి నుంచి అత్తింటికి వెళ్లలేక ఓ నవ వధువు ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన అనంతపురం జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. తల్లిదండ్రుల మమకారం, తోబుట్టువుల సాంగత్యాన్ని వీడలేక ఆమె ఉరివేసుకుని ఆత్
అమరావతి : అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలంటూ రైతులు చేపట్టిన మహా పాదయాత్రకు పోలీసులు పలు కారణాలతో అడ్డంకులు సృష్టిస్తున్నారు. కోర్టు అనుమతి ప్రకారమే పాదయాత్రను నిర్వహిస్తుండగా బుధవారం నెల్లూరు జ�
అమరావతి : ఏపీలో కొత్తగా 184 మంది కరోనా బారిన పడ్డారు. చికిత్స పొందుతూ చిత్తూరు, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఒక్కొక్కరు మృతి చెందారు. గడిచిన 24 గంటల్లో 25, 925 మంది నుంచి నమూనాలు పరీక్షించగా 184 మందికి కొవిడ
అమరావతి : బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం బలపడి తుఫాన్గా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. రాగల 48 గంటల్లో తుఫాన్ ఉత్తర కోస్తాంధ్ర తీరంలో దాని ప్రభావం కనిపిస్తుందని పే�
తిరుపతి : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు మంగళవారం ధ్వజారోహణంతో ప్రారంభమయ్యాయి. తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా పాంచరాత్ర ఆగమ సలహాదారు, కంకణభట్టార్ శ్రీన
తిరుపతి : డాలర్ శేషాద్రి మరణం నా కుటుంబానికి తీరని లోటని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. మంగళవారం తిరుపతిలో శేషాద్రి నివాసానికి వెళ్లి ఆయన పార్థివదేహం వద్ద నివాళి అర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్ల�
అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం ఓఎస్డీ డాలర్ శేషాద్రి పార్థీవదేహానికి భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ ఘన నివాళి అర్పించారు. విశాఖపట్నంలో నిన్న గుండెపోటుతో మరణించిన శేషాద్రి భౌతికకాయాన్ని తిరుపతి�
అమరావతి : ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. ఈ మేరకు సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి సోమవారం సాయంత్రం వైద్యాధికారులతో సమావేశం నిర్వహించి పలు ఆదేశాలు జారీ చే�
అమరావతి : తూర్పు గోదావరి జిల్లాలో మావోయిస్టు పార్టీకి చెందిన ఆజాద్ రక్షణ బృందంలోని చర్ల లోకల్ ఆపరేషన్ స్క్వాడ్ దళ సభ్యురాలిగా పనిచేస్తున్న సుశీల అలియాస్ కలుమా నందే సోమవారం జిల్లా పోలీసుల ఎదుట లొంగి�
అమరావతి : తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఏపీ ఉద్యోగులు చేపట్టబోయే పోరాటాలకు టీడీపీ మద్దతు ఇస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. సోమవారం తెలుగుదేశం పార్టీకి చెందిన ముఖ్యనేతలతో ఆయన సమావేశమ
అమరావతి : ఉద్యోగుల సమస్యలను ఏపీ ప్రభుత్వం తప్పకుండా పరిష్కరిస్తుందని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఉద్యోగులు కొంత ఓపికతో ఉండాలని విజ్ఞప్తి చేశారు. పీఆర్సీ, ఇతర సమస్యలపై ఏపీ ఐక్యకార్యచరణ, ఏపీ ఐక్యకా�
అమరావతి : అల్పపీడనం కారణంగా ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో వానలు పడుతుండడంతో వరదలు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. రోడ్లపై పలుచోట్ల భారీగా �
తిరుమల: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ ఓఎస్డీ డాలర్ శేషాద్రి అకాల మృతి పట్ల ఏపీ సీఎం వైఎస్ జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. శేషాద్రి కుటుంబ సభ్యులకు సీఎం తాన ప్రగాఢ సానుభూత�