ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) రెవెన్యూ డిపార్ట్మెంట్ గ్రూప్-4 ఉద్యోగాలకు దరఖాస్తు దాఖలుకు మరో 3 రోజులు మిగిలి ఉన్నాయి. జూనియర్ అసిస్టెంట్-కం-కంప్యూటర్ ...
కొత్త జిల్లాలతో పరిపాలనా సౌలభ్యం ఉంటుందని చెప్పిన ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు.. ఇదే సమయంలో మా ప్లాన్ను వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్నదని బాంబు పేల్చారు...
సుదూర ప్రాంతాలకు ప్రయాణించే ప్రయాణికుల ఆదరణ పొందేందుకు కృష్ణాజిల్లా ఆర్టీసీ అధికారులు వినూత్న చర్యలు చేపట్టారు. ప్రైవేట్ ట్రావెల్స్ మాదిరి ఆఫర్లను ప్రకటించేందుకు...
మాజీ ముఖ్యమంత్రి ఎన్టీరామారావుకు చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడవగా.. తమ ప్రభుత్వం మాత్రం ఆయనపై ఉన్న గౌరవంతో ఒక జిల్లాకు ఆయన పేరు పెట్టినట్లు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్...
తప్పుడు విద్యా ధృవపత్రాలు సమర్పించి ఉద్యోగం చేసినట్లు వస్తున్న ఆరోపణల్లో నిజం లేదని ఏపీ ఉద్యోగ సంఘాల మాజీ నేత, టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు స్పష్టం చేశారు. తాను చదివింది ఇంటర్ అయినప్పుడు..
విశాఖ జిల్లాలో జరిగిన ఘటన ఏపీలో గంజాయి ముఠా ఆగడాలను బట్టబయలు చేసింది. నర్సీపట్నంలో మహారాష్ట్ర గంజాయి ముఠా బీభత్సం సృష్టించింది. మహారాష్ట్రకు చెందిన వారిని అదుపులోకి తీసుకున్నారు...
ఎన్నో ఏండ్లుగా జిల్లాగా ఏర్పాటు చేయాలని వచ్చిన డిమాండ్.. ఇవాల్టికి నెరవేరుతుండటంతో ఇక్కడి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నరసరావుపేట కేంద్రంగా ఏర్పాటుకానున్న ఈ జిల్లా...
కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాల్లో వచ్చే ఉగాది నుంచి పరిపాలన ప్రారంభించనున్నారు. ఈ మేరకు కొత్తగా ఏర్పాటుచేసే జిల్లా కేంద్రాల్లో పరిపాలనకు సంబంధించి...
అమరావతి : ఏపీలో జిల్లాల పునర్విభజన విషయంలో ప్రభుత్వ ఉద్యోగులు ఒత్తిళ్లకు లొంగబోరని పీఆర్సీ సాధన సమితి నాయకులు బొప్పరాజు వెంకటేశ్వర్లు, బండి శ్రీనివాస రావు స్పష్టం చేశారు. బుధవారం తాడేపల్లిలో ఆర్టీసీ నే�
అమరావతి : ఏపీలో జగన్ పాలన అంతా రివర్స్ పరిపాలన కొనసాగుతుందని బీజేపీ ఏపీశాఖ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. బుధవారం గణతంత్ర వేడుకల సందర్భంగా విజయవాడలోని పార్టీ కార్యాలయంలో జాతీయ పతాకా�
అమరావతి : తమ డిమాండ్లను పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. 11 వ పీఆర్సీ జీవోలను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని, జనవరి జీతాలను పాత నెల ప్రకారమే ఇవ్వాలని, ఆశుతోష్ మిశ్రా ఇచ్చ�
AP New Districts | ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాల ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఇందుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలుపగా, ప్రస్తుతమున్న 13 జిల్లాలను 26 జిల్లాలుగా చేస్తూ ప్రభుత్వం మంగళవారం