అమరావతి: తహశీల్దార్పై దాడి చేసిన వైసీపీ నాయకుడిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రకాశంజిల్లా హనుమంతునిపాడు మండల సర్వసభ్య సమావేశంలో తహశీల్దార్ నాగార్జున రెడ్డిపై దాడి చేసిన వైసీపీ నాయకుడు భవనం కృష్ణారెడ్�
అమరావతి : ప్రియురాలు మోసం చేసిందంటూ ఓ యువకుడు సూసైడ్ కు పాల్పడ్డాడు. ఈ సంఘటన తూర్పు గోదావరి జిల్లా అయినవిల్లి మండలం మాగం కొప్పిశెట్టివారి పాలెంలో చోటుచేసుకుంది. ప్రియురాలు మోసం చేసిందని కోప్పిశెట్టి శంక
అమరావతి: నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ హాస్పిటల్స్ & హెల్త్కేర్ ప్రొవైడర్స్(ఎన్ఏబీహెచ్) హాస్పిటల్ అక్రిడిటేషన్ ప్రోగ్రామ్ కింద శ్రీవెంకటేశ్వర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (స్విమ్స్)కు గుర్త�
అమరావతి: డిప్యుటేషన్పై కేంద్రానికి పంపే ఐఏఎస్ అధికారుల ఎంపిక నిర్ణయాధికారం రాష్ట్రాలకే ఉండాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ విషయాన్ని స్పష్టం �
ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాలపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఆర్థిక ఉల్లంఘనలకు పాల్పడుతుందని...
మంత్రుల కమిటీతో చర్చలకు వస్తే పాత జీతాలు చెల్లించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలించి ఉండేదన్నారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. కొత్త పీఆర్సీ ప్రకారమే జనవరి జీతాలు చెల్లిస్తామని తేల్చి
కడపలో విమానాశ్రయం ఏర్పాటుపై తాను చేసిన వ్యాఖ్యలపై ఏపీ బీజేపీ శాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టతనిచ్చారు. తాను అలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు. తన వ్యాఖ్యలను ...
విశాఖ స్టీల్ ప్లాంట్ను విక్రయించాలని కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని అనుమతించబోమని వివిధ రాజకీయ పార్టీల నేతలు తేల్చిచెప్పారు. తిరుపతిలోని టీఎంఆర్ ఫంక్షన్ హాల్లో జరిగిన అఖిలపక్ష సమావేశంలో టీ�
తిరుపతి కేంద్రంగా బాలాజీ జిల్లాను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ స్వాగతించారు. వివిధ రూపాల్లో తాము చేసిన సుదీర్ఘ పోరాటం..
పశ్చిమగోదావరి జిల్లాలో పులుల భయంతో ప్రజలు వణికిపోతున్నారు. అటవీ ప్రాంతానికి సమీపంలోని గ్రామాల్లో వరుసగా దూడలు మృత్యువాత పడుతుండడం ప్రజలను భయాందోళనకు...
అంతర్జాతీయంగా పేరుగడించి 'అమూల్' సంస్థ ద్వారా ఏపీలో తయారు చేసిన పాలు, బాలామృతాన్ని రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాలకు పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. ఇందులో భాగంగా రాష్ట్ర
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల ప్రొబేషన్ ప్రక్రియను జూన్ నెలాఖరులోగా ఖరారు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తమ ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయాలంటూ...
అమరావతి : ఏపీలో పీఆర్సీ కొత్త జీవోలకు వ్యతిరేకంగా తలపెట్టనున్న ప్రభుత్వ ఉద్యోగ సంఘాల సమ్మెకు ఏపీ ఆర్టీసీ కార్మిక సంఘాలు సంపూర్ణ మద్దతును ప్రకటించారు. ఫిబ్రవరి 6 అర్ధరాత్రి నుంచి చేపట్టనున్న సమ్మెలో ఆర్ట