విశాఖ జిల్లాలో జరిగిన ఘటన ఏపీలో గంజాయి ముఠా ఆగడాలను బట్టబయలు చేసింది. నర్సీపట్నంలో మహారాష్ట్ర గంజాయి ముఠా బీభత్సం సృష్టించింది. మహారాష్ట్రకు చెందిన వారిని అదుపులోకి తీసుకున్నారు...
ఎన్నో ఏండ్లుగా జిల్లాగా ఏర్పాటు చేయాలని వచ్చిన డిమాండ్.. ఇవాల్టికి నెరవేరుతుండటంతో ఇక్కడి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నరసరావుపేట కేంద్రంగా ఏర్పాటుకానున్న ఈ జిల్లా...
కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాల్లో వచ్చే ఉగాది నుంచి పరిపాలన ప్రారంభించనున్నారు. ఈ మేరకు కొత్తగా ఏర్పాటుచేసే జిల్లా కేంద్రాల్లో పరిపాలనకు సంబంధించి...
అమరావతి : ఏపీలో జిల్లాల పునర్విభజన విషయంలో ప్రభుత్వ ఉద్యోగులు ఒత్తిళ్లకు లొంగబోరని పీఆర్సీ సాధన సమితి నాయకులు బొప్పరాజు వెంకటేశ్వర్లు, బండి శ్రీనివాస రావు స్పష్టం చేశారు. బుధవారం తాడేపల్లిలో ఆర్టీసీ నే�
అమరావతి : ఏపీలో జగన్ పాలన అంతా రివర్స్ పరిపాలన కొనసాగుతుందని బీజేపీ ఏపీశాఖ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. బుధవారం గణతంత్ర వేడుకల సందర్భంగా విజయవాడలోని పార్టీ కార్యాలయంలో జాతీయ పతాకా�
అమరావతి : తమ డిమాండ్లను పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. 11 వ పీఆర్సీ జీవోలను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని, జనవరి జీతాలను పాత నెల ప్రకారమే ఇవ్వాలని, ఆశుతోష్ మిశ్రా ఇచ్చ�
AP New Districts | ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాల ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఇందుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలుపగా, ప్రస్తుతమున్న 13 జిల్లాలను 26 జిల్లాలుగా చేస్తూ ప్రభుత్వం మంగళవారం
గుంటూరు జిల్లాలో గుప్త నిధులు బయటపడ్డట్టు ప్రచారం జరుగుతున్నది. ఓ ఆలయంలో జరిపిన తవ్వకాల్లో లోహపు రాళ్లు బయటపడటంతో కలకలం రేగింది. తవ్వకాల్లో బయటపడిన కుండలను, వాటిలో లభించిన...
గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సన్నాహాలు చేసింది. గణతంత్ర దినోత్సవానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. విజయవాడలోని రాజ్ భవన్..
కడప జిల్లాలో అద్భుత నిర్మాణం వెలుగులోకి వచ్చింది. జిల్లాలోని చింతకొమ్మదిన్నె మండలం బుగ్గ ఆగ్రహారంలోని బుగ్గమల్లేశ్వర స్వామి దేవస్థానం సమీపంలో సొరంగ కారాగారం...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ నేతలను అరెస్ట్ చేయడంపై బీజేపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి జగన్ బాధ్యత వహించాల్సి...
వచ్చే విద్యాసంవత్సరం నుంచి పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ఫిషరీస్ వర్శిటీ ప్రారంభం కానున్నది. ఇందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. భవన నిర్మాణం పనులు వచ్చే ఏడాది కల్లా పూర్తి కానున్నాయ�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలువురు ఐఏఎస్లు బదిలీ అయ్యారు. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు.