అమరావతి : టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు శుక్రవారం తిరుమలలోని శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. 5 కోట్ల మంది రాష్ట్ర ప్రజల కోరిక అమరావతి అని పునరుద్ఘటించారు.. గత 45 రోజు
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో మరో రోడ్డు ప్రమాదం తప్పింది. స్కూల్ బస్సు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగింది. ప్రకాశం జిల్లా కనిగిరి మండలం నందనమారెళ్ల వద్ద ఓ ప్రైవేట్ పాఠశాలకు చెంద�
Decentralisation : అధికార వికేంద్రీకరణకు మద్దతుగా గురువారం తిరుపతి పట్టణంలో రాయలసీమ మేధావుల వేదిక ర్యాలీ నిర్వహించారు. కృష్ణాపురం పోలీస్స్టేషన్ నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు...
Raghurama Krishnam Raju : ఎప్పటిమాదిరిగానే ఇవాళ కూడా ఎంపీ రఘురామకృష్ణంరాజు వైసీపీపై మండిపడ్డారు. అమరావతిని రాజధానిగా చేయాలని ప్రజలు, రైతులు ముక్తకంఠంతో నినదిస్తుంటే...
Fit JNTU Run : జేఎన్టీయూ వజ్రోత్సవాలను పురస్కరించుకుని ‘ఫిట్ జేఎన్టీయూ 4కే రన్’ నిర్వహించారు. ఈ రన్ను జేఎన్టీయూ వైస్ఛాన్సలర్ ప్రొఫెసర్ రంగా జనార్ధన్...
Cinema tickets : సినిమా టిక్కెట్ల ధరలపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది. సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం డివిజన్ బెంచ్లో...
Bus Theft : దొంగలు ఏకంగా బస్సునే ఎత్తుకెళ్లారు. అది కూడా పోలీస్ స్టేషన్ పక్కనే పార్క్ చేసిన బస్సును ఎత్తుకెళ్లారు. అయితే, కొద్ది దూరం వెళ్లిన తర్వాత ..
Blood sanders : సీనియర్ జర్నలిస్ట్ ఉడుముల సుధాకర్ రెడ్డి ఎర్ర చందనం స్మగ్లింగ్పై రచించిన పరిశోధనాత్మక రచన ‘బ్లడ్ శాండర్స్’ పుస్తకాన్ని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ...