చిత్తూరు: పెళ్లి పేరుతో ముగ్గురు మహిళలను ఓ వ్యక్తి మోసం చేశాడు. వరకట్నం కోసం వేధించి దొరికిపోయాడు. దాంతో ఆ మోసగాడి బండారం బయటపడింది. మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఓ నాయకుడితో పాటు మరో ముగ్గురిపై పోలీసులు కేస�
ఈ నెల 21 న విశాఖపట్నం వద్ద సముద్రంలో భారత నౌకాదళం సమీక్ష జరుగనున్నది. ఈ సమీక్షకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవిండ్ రానున్నారు. ఫ్లీట్ రివ్యూలో పాల్గొనేందుకు...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. నైట్ కర్ఫ్యూ ఎత్తివేస్తూ వైసీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. సోమవారం అధికారులతో సమీక్షించిన సీఎం జగన్.. ఈ మేరకు...
విజయవాడలోని బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్పై సోమవారం మధ్యాహ్నం ఒక కారు బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా, నలుగురు గాయపడ్డారు. గుంటూరు వైపు వెళ్తున్న కారు...
ఇందిరాగాంధీ జూ పార్క్ (ఐజీజెడ్పీ) అభివృద్ధి పనులకు సహకరించేందుకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్) ముందుకొచ్చింది. ఈ మేరకు ఐజీజెడ్పీ, ఐఓసీఎల్ మధ్య...
తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. శ్రీవారి భక్తులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఆఫ్ లైన్ సర్వదర్శనం టోకెన్లపై...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని తనతో భేటీ అయిన అంశం రచ్చ కావడంతో సినీ నటుడు మోహన్బాబు స్పందించారు. ఏపీ సీఎం జగన్, మాజీ సీఎం చంద్రబాబు ఇద్దరూ తనకు బంధువులే...
రేణిగుంటలో త్వరలో బ్యాడ్మింటర్ అకాడమీ ప్రారంభం కానున్నది. అకాడమీ ప్రారంభం దిశగా బ్యాడ్మింటన్ క్రీడాకారుడు, అర్జున అవార్డు గ్రహీత కిడాంబి శ్రీకాంత్కు...
న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో ముగ్గురు వ్యక్తులను సీబీఐ అదుపులోకి తీసుకున్నది. ఈ కేసులో ఒకరు సీనియర్ న్యాయవాది గోపాలకృష్ణ కళానిధి కాగా, ఏపీ అసెంబ్లీ స్టాండింగ్ కౌన్సెల్గా వ్యవహరిస్తు
ఉక్కు ఫ్యాక్టరీ కార్మికులు చేపట్టిన ‘జైల్ భరో’ కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సమితి ఇచ్చిన పిలుపుమేరకు ర్యాలీ చేపట్టిన కార్మికులను పోలీసులు..
కుమారుడి మరణాన్ని తట్టుకేలేని ఓ తండ్రి.. అంత్యక్రియలు నిర్వహిస్తూనే కుప్పకూలి పోయాడు. కొడుకు మృతితో తీరని విషాదంలో ఉన్న తల్లికి.. భర్త మరణం మరింత విషాదాన్ని...