అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాల ఏర్పాటుపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. నరసాపురాన్ని పశ్చిమగోదావరి జిల్లా కేంద్రంగా చేయాలంటూ అఖిలపక్షం ఆధ్వర్యంలో బంద్ కొనసాగుతుంది. పార్లమెంట్ నియోజకవర్గంగా ఉన
అమరావతి : ఏపీలో కొత్త పీఆర్సీ అమలుపై ఏపీ ట్రెజరీ ఉద్యోగులు సందిగ్ధతకు గురవుతున్నారు. కొత్త పీఆర్సీ ప్రకారం ఉద్యోగుల అకౌంట్లలో జీతాలు జమ చేయాలని ప్రభుత్వం ఒత్తిళ్లు తీసుకువస్తుండడంతో ట్రెజరీ ఉద్యోగులు �
ఉపరితల ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో మరోసారి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. దక్షిణ తమిళనాడు నుంచి రాయలసీమ మీదుగా ఉపరితల ద్రోణి ఆవరించి ఉన్నట్లు వాతావరణ శాఖ...
శ్రీసిటీలో నెలకొల్పిన ఆక్సిజన్ ప్లాంట్ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్గా ప్రారంభించారు. ఈ ప్లాంటును అతి తక్కువ వ్యవధిలో...
అమరావతి : ఏపీ పీఆర్సీ విషయంలో అపోహలు తొలగించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఉద్యోగులు సమ్మెకు వెళ్లడం చట్టవిరుద్ధమని సుప్రీం కోర్టు గతంలోనే గుర్తు చేసిందని
కొత్త జిల్లాల ఏర్పాటుపై లోతైన అధ్యయనం జరిగింనదని ఆంధ్రప్రదేశ్ ప్రణాళికా శాఖ కార్యదర్శి విజయ్ కుమార్ తెలిపారు. పరిపాలన సౌలభ్యం కోసం కొత్త జిల్లాలను ఏర్పాటు చేశామని...
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో అర్ధరాత్రి పూట కొత్త జిల్లాల నోటిఫికేషన్ సరైన నిర్ణయం కాదని వైసీపీ రెబెల్ ఎంపీ రామకృష్ణరాజు అన్నారు. ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. కేబినెట్లో జిల్లాలపై చర్చ జరగకుండానే �
కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్పై నటుడు, హిందుపురం ఎమ్మెల్యే బాలకృష్ణ స్పందించారు. పరిపాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లాల ఏర్పాటు మంచిదే కానీ, జిల్లా ఏర్పాటులో
అమరావతి : ఏపీ మంత్రి కొడాలి నానిని మంత్రివర్గం నుంచి తొలగించాలని రాజ్భవన్లో గవర్నర్ కు టీడీపీ నాయకులు వినతి పత్రం అందజేశారు. గుడివాడలోని సొంత కన్వెన్షన్లోనే మంత్రి క్యాసినోను నిర్వహించారని ఆధారాల
అమరావతి : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాణిపాకం ఆలయంలోని పాత రథ చక్రానికి దుండగులు నిప్పుపెట్టి దహనం చేశారు. ఆలయ ఆవరణలో రాత్రి జరిగిన సంఘటనపై వెంటనే స్పందించిన ఆలయ సిబ్బంది మంటలను ఆర్పివేశారు. కొత్త రథాన్ని త�
అమరవాతి : ఆంధ్రప్రదేశ్లో పే రివిజన్ కమిషన్ (పీఆర్సీ)పై చర్చించేందుకు రావాలని ప్రభుత్వం మరోసారి ఈరోజు చర్చలకు ఆహ్వానించింది. మధ్యాహ్నాం 12 గంటలకు సచివాలయానికి రావాలని మంత్రుల కమిటీ పీఆర్సీ సాధన సమితి న�