ప్రధాన సమస్యలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంటే.. ఉద్యోగులు మాత్రం మూడు డిమాండ్లపైనే పట్టుబట్టి ఉన్నాయని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఉద్యోగుల కార్యాచరణ ప్రారంభం...
ఆర్థికంగా చితికిపోయి నేతన్నలు ఆత్మహత్యలు చేసుకోవడం పట్ల టీడీపీ నాయకుడు, ఎమ్మెల్సీ నారా లోకేశ్ విచారం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో సంక్షేమ ఫలాలు అందకపోవడం వల్లనే...
ప్రభుత్వం ఉద్యోగులు చేస్తున్న ఆందోళనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పందించారు. ఉద్యోగుల పట్ల తమ ప్రభుత్వం సానుకూల థృక్పధంతో ఉన్నదనే సూచనను సీఎం చేసే ప్రయత్నం..
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆదాయాన్ని పెంచాలనే ఉద్దేశంతో మత్స్య పరిశ్రమను సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రోత్సహిస్తున్నారని అసెంబ్లీ స్పీఎకర్ తమ్మినేని సీతారాం అన్నారు. ఆంధ్రప్రదేశ్ సమీకృత నీటిపారుదల, వ్�
రాష్ట్రంలోని విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులకు కొత్త పేస్కేల్ ఫిక్సేషన్పై జగన్ ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. రిటైర్డ్ ఐఏఎస్ మన్మోహన్సింగ్ నేతృత్వంలో ...
విజయవాడ రెవెన్యూ భవన్లో పీఆర్సీ సాధన సమితి స్టీరింగ్ కమిటీ అత్యవసరంగా సమావేశమైంది. రేపటి ఛలో విజయవాడ కార్యక్రమంపై ఉద్యోగ సంఘాల నేతలు చర్చిస్తున్నారు. బీఆర్టీఎస్ రోడ్డులో సభ...
అమరావతి: కర్నూల్ జిల్లాలో దారుణం జరిగింది. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృత్యువాత పడ్డారు. మంత్రాలయం మండలం రచ్చమర్రి గ్రామ సమీపంలో కోసిగి క్రాస్ రోడ్డు దగ్గర మోటారు సైకిల్ను కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు
తిరుపతి: టిటిడి స్థానిక ఆలయాలు శ్రీ కోదండరామాలయం,శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఫిబ్రవరి నెలలో జరుగనున్న ఉత్సవాలు ఇలా ఉన్నాయి. శ్రీ కోదండరామాలయంలో ఫిబ్రవరి 5, 12, 19, 26వ తేదీల్లో శనివారం సందర�
అమరావతి: చలిగాలుల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాత్రి వేళల్లో తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ప్రజలు ఇళ్ల ను
అమరావతి : ఏపీలో పీఆర్సీ జీవోల అమలుపై మంత్రుల కమిటీతో జరిపిన చర్చలపై పీఆర్సీ సాధన సమితి నాయకులు అసంతృప్తి వ్యక్తం చేశారు. రివర్స్ జీవోలను రద్దు చేయాలని, పాత జీతాల అమలు, ఆశుతోష్ మిశ్రా ఇచ్చిన నివేదికను ఇవ�
అమరావతి : రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన పీఆర్సీ జీవోలను సవాల్ చేస్తూ.. దాఖలైన పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపింది. ఏపీలో ఉద్యోగుల పీఆర్సీ అమలుపై ఏపీ హైకోర్టు ఈరోజు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఐఆర్ అ�
రాష్ట్రంలోని విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ త్వరలోనే పెండింగ్లో ఉన్న నాలుగు డీఏలను చెల్లిస్తామని మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించినట్లు
అమరావతి: జగన్ ప్రభుత్వ ప్రచార ఆర్భాటమే తప్ప.. ప్రజల్ని ఉద్దరించే పనులు ఏమాత్రమూ లేవని చెప్పడానికి కృష్ణా జిల్లా పెడనలో అప్పుల బాధతో కుటుంబ ఆత్మహత్యే నిదర్శనం అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చె