ప్రజలకు పరిపాలనను దగ్గరికి తీసుకురావడానికే తమ ప్రభుత్వం పనిచేస్తున్నదని, దానికే వంద శాతం కట్టుబడి ఉన్నామని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. పరిపాలన వికేంద్రీకరణే తమ ప్రభుత్వ విధానమని...
విజయవాడ కనకదుర్గమ్మ దర్శనం వేళల్లో మార్పులు చేశారు. ఇవాల్టి నుంచి కొత్త దర్శనం వేళలు అమలులోకి వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. కొవిడ్ ఆంక్షల కారణంగా గత కొన్నాళ్లుగా...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గింది. కొత్త కేసులు తగ్గుముఖం పట్టాయి. రాష్ట్రంలో గత 24 గంటల్లో 13,460 కరోనా పరీక్షలు నిర్వహించగా 122 మందికి పాజిటివ్గా...
వైసీపీ ప్రభుత్వ మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు నిర్ణయంపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై బీజేపీ ఎంపీ సుజనా చౌదరి స్పందించారు. సుప్రీంకోర్టుకు వెళ్లినా జగన్ ప్రభుత్వానికి చుక్కెదురు తప్పదని...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతిని చేయాలంటూ ఇక్కడి రైతులు 99 శాతం మంది తమ భూములను ల్యాండ్ పూలింగ్ ఇచ్చారని నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఇవాల్టి విజయం 5 కోట్ల తెలుగు ప్రజలదని చంద్రబాబు అభి�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేయాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు స్వాగతించారు. ప్రజలకు అవసరమైన అంశాలకు కోర్టులు ప్రాధాన్యత ఇవ్వడం లేదని మాజీ ఎ�
లక్షలాది ఉత్తరాలతో ఉద్యమం చేపట్టేందుకు ఆంధ్రప్రదేశ్ సీపీఎస్ ఉద్యోగుల సంఘం సిద్ధమైంది. గురువారం నుంచి 13వ తేదీ వరకు 10 రోజుల పాటు లక్ష మంది సీపీఎస్ ఉద్యోగులు...
దివంగత మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి నిర్వహించిన మంత్రివర్గ శాఖలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురువారం ఇతర మంత్రులకు కేటాయించింది. తాజా కేటాయింపుల ప్రకారం...
ఆపత్కాలంలో ఒకరి ప్రాణాలను కాపాడటాన్ని మించిన ఆనందం మరే దానిలోనూ దొరకదని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు చెప్పారు. స్వర్ణభారత్ ట్రస్టు ఆవరణలో సీపీఆర్ (కార్డియో పల్మనరీ రిససిటేషన్) అవగాహన కార్యక్రమం...
ఆంధ్ర విశ్వవిద్యాలయం వీసీ ప్రసాద్రెడ్డిని రికాల్ చేయలంటూ కొన్ని విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. ఏయూ పరిరక్షణ వేదిక పేరుతో మరికొన్ని విద్యార్థి, ఉద్యోగ సంఘాలు దాన్ని అడ్డుకుని
వ్యవసాయరంగాన్ని మరింత లాభదాయకంగా తీర్చిదిద్దేందుకు భవిష్యత్ టెక్నాలజీని వాడుకోవడంపై దృష్టిసారించినట్లు సీఎం జగన్ తెలిపారు. నాబార్డ్ వార్షిక రుణ ప్రణాళికపై తన క్యాంప్ కార్యాలయంలో అధికారులతో సమీక�
మనల్ని మనం తక్కువ చేసిన ధోరణిని పక్కన పెట్టి, దేశం కోసం అందరం ఒక్కటై గౌరవాన్ని, సార్వభౌమత్వాన్ని కాపాడుకుందామని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు సూచించారు. విల్ దురంత్ రాసిన ‘ద కేస్ ఫర్ ఇండియా’ పుస్తకం...