మంత్రి బడ్జెట్ ప్రసంగం చేస్తుండగా.. టీడీపీకి చెందిన సభ్యలు పలుమార్లు అడ్డుకున్నారు. స్పీకర్ ఎంతగా వారిస్తున్నా వినకుండా సభలో నినాదాలు చేయడంతో తమ్మినేని సీతారాంకు చిర్రెత్తుకొచ్చింది. ఫైనల్ వార్నింగ�
ఏపీ వార్షిక బడ్జెట్ 2022-23 లో భాగంగా ఆంధ్రప్రదేశ్ మంత్రి కురసాల కన్నబాబు వ్యవసాయ బడ్జెట్ను శాసనసభలో శుక్రవారం ప్రవేశపెట్టారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా వైఎస్ జగన్ ప్రభుత్వం...
సినిమా టిక్కెట్ల పెంపు ఉత్తర్వుల జారీలో సినిమా పెద్దలు వ్యవహరించిన తీరుపై జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. సీఎం జగన్కు సన్మానం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పడం...
నరసాపురాన్ని జిల్లా కేంద్రంగా చేయాలంటూ ఆందోళన చేస్తున్న అఖిలపక్ష జేఏసీ.. బుధవారం వినూత్నంగా పడవలతో ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. ఈ ర్యాలీ స్థానిక వైసీపీ నేత, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు....
కంకర లోడుతో వస్తున్న టిప్పర్.. 40 వ నెంబర్ జాతీయ రహదారిపై మూగజీవాలపైకి దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో 20 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో 20 గొర్రెలు...
వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎండీ రుహుల్లాను ఆ పార్టీ అధిష్ఠానం ఖరారు చేసింది. బుధవారం ఆయనను తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి పిలిపించి బీఫాం అందజేశారు...
ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన తెలుగు విద్యార్థులు, ప్రజలను రాష్ట్రానికి తీసుకొచ్చే మిషన్ విజయవంతంగా పూర్తయింది. మంగళవారం వచ్చిన 89 మంది విద్యార్థులతో కలిపి మొత్తం...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైతులను ఉగాది అవార్డులిచ్చి సత్కరించేందుకు ఎన్జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ సిద్ధమైంది. ఇందుకోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. రైతులు కొత్త ఆవిష్కరణల...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇష్టం వచ్చినట్లుగా రిమాండ్లు విధించడం కుదరదని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. 167 సీఆర్పీసీ ఉల్లంఘనలు జరుగుతున్నాయన్న న్యాయవాది వాదనతో ఏపీ హైకోర్టు...
జగన్ ఆస్తులపై పూర్తి స్థాయి దర్యాపునకు ఆదేశించాలని తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రఘురామ పిటిషన్కు నంబరు కేటాయించాలని...
శ్రీవారి భక్తులకు టీటీడీ బోర్డు శుభవార్త చెప్పింది. వచ్చే నెల 1వ తేదీ నుంచి శ్రీవారి ఆర్జిత సేవలను తిరిగి ప్రారంభించాలని టీటీడీ నిర్ణయించింది. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఆయా సేవలకు...
చాలాకాలం తర్వాత విశాఖ ఏజెన్సీలో మళ్లీ మావోల హెచ్చరికల స్వరం వినిపించింది. అది కూడా అధికార వైసీపీకి చెందిన పాడేరు మహిళా ఎమ్మెల్యే కొట్టిగళ్ల భాగ్యలక్ష్మిని టార్గెట్ చేశారు. మన్యం విడిచిపెట్టి వెళ్లిపో
కర్నూలు: భారతీయ సంస్కృతి, సంప్రదాయాల ప్రకారం మహిళలను అత్యంత గౌరవంగా చూస్తామని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) అదనపు ఎస్పీ తుహిన్ సిన్హా అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకున�
నెల్లూరు జిల్లాలోని ఓ ప్రముఖ వస్త్ర తయారీ పరిశ్రమలో అగ్నిప్రమాదం జరింది. కోట్లలో ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. అగ్నిప్రమాదం జరిగిన వెంటనే ఫైర్ ఇంజిన్లు...
తమ ప్రభుత్వ తీసుకొచ్చిన వివిధ సంక్షేమ పథకాలతో మహిళల్లో ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతున్నదని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడలోన