YS Sharmila | వైఎస్ షర్మిలపై ఒకప్పటి ఆమె ప్రధాన అనుచరుడు కొండా రాఘవరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్న వైఎస్ జగన్పై ఆరోపణలు చేస్తూ ఆమె రాక్షసానందం పొందుతున్నారని మండిపడ్డారు. షర్మిల చేస్తున్న విష ప్రచారాలను ఖ
Srisailam | ఆత్మకూరు ఎస్డీపీవో ఉదారత చాటుకున్నారు. శ్రీశైలంలో ఉగాది బ్రహ్మోత్సవాలకు వచ్చి తిరుగు ప్రయాణంలో బస్సులు లేక తీవ్ర ఇబ్బంది పడుతున్న కర్ణాటకలోని గుల్బార్గాకు చెందిన భక్తులకు సాయం అందించారు. వారికి �
APPSC | ఎట్టకేలకు గ్రూప్ 2 ఫలితాలపై సందిగ్ధత వీడింది. ప్రిలిమ్స్ ఫలితాలను ఏపీపీఎస్సీ బుధవారం విడుదల చేసింది. రాష్ట్రంలోని 899 గ్రూప్ -2 పోస్టుల భర్తీ కోసం ఫిబ్రవరి 25న ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్ష�
Janasena | జనసేన రాజకీయ పార్టీ కాదు.. అదొక నటుల సంఘం అని పోతిన మహేశ్ అన్నారు. నటుడు ఎప్పుడూ నాయకుడు కాలేడని ఎద్దేవా చేశారు. పెత్తందారుల కూటమిలో పవన్ చేరారని విమర్శించారు. పవన్ పేదల పక్షం కాదు.. పెత్తందారుల పక్ష�
Srisailam | శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా శ్రీశైలంలోని వెండికొండపై వెలసిన భ్రమరాంబ సమేత మల్లికార్జునులను రథంపై అధిష్టించి క్షేత్ర పురవీధుల్లో ఊరేగించారు. మంగళవారం సాయంత్రం ఈవో పెద్దిరాజు
Nandyala | నంద్యాల టీడీపీ అభ్యర్థి ఎన్ఎండీ ఫరూక్కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. నంద్యాల నుంచి కర్నూలుకు వెళ్తుండగా.. ఆయన ప్రయాణిస్తున్న కారు బర్రెలను ఢీకొట్టి బోల్తా కొట్టింది. పాన్యం మండలం కమ్మరాజుపల్లి ద�
Pawan Kalyan | అనకాపల్లి అంటే అందరికీ బెల్లం గుర్తుకొస్తుంది.. కానీ ఇప్పుడు అనకాపల్లి పేరు వింటే కోడిగుడ్డు పేరు వినబడుతుందని ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ను ఉద్దేశించి జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఎద్దేవా చేశారు
Chandrababu | టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిరాశ నిస్పృహలతో మాట్లాడుతున్నారని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. కూటమిలో జనసేన, బీజేపీకి అసలు ఉనికే లేకుండా చేస్తున్నారని విమర్శించారు. చంద్�
Posani KrishnaMurali | ఏపీలో వాలంటీర్లపై ఆంక్షలకు టీడీపీ అధినేత చంద్రబాబే కారణమని ఏపీ ఎఫ్డీసీ చైర్మన్ పోసాని కృష్ణమురళి మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో పెన్షన్ల పంపిణీకి రెండు మూడు రోజుల సమయం పట్టేదని గుర్తు చేశారు.
YS Jagan | తాము చెబితేనే పెన్షన్లు ఆగిపోయాయని టీడీపీ అభ్యర్థులు సిగ్గులేకుండా చెప్పుకుంటున్నారని ఏపీ సీఎం జగన్ మండిపడ్డారు. పెన్షన్ కోసం వెళ్లి ఎండ తీవ్రత తట్టుకోలేక 31 మంది వృద్ధులు ప్రాణాలు విడిచారని అన్న
Transfers | ఏపీలో పలువురు ఐఏఎస్లు, ఐపీఎస్లు బదిలీ అయ్యారు. ఎన్నికల నేపథ్యంలో పలువుర్ని బదిలీ చేస్తూ ఎన్నికల కమిషన్ ఆదేశాలిచ్చింది. ఇవాళ రాత్రి 8 గంటల లోగా బాధ్యతలు తీసుకోవాలని సూచించింది.
Weather Update | తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 7 గంటల నుంచే ఎండలు దంచికొడుతున్నాయి. పలు జిల్లాల్లో వడగాలులు వీస్తున్నాయి. వీటికారణంగా తెలంగాణలో ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలను దాటేశాయి. 130 మండలాల్లో తీవ్ర �