ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎందరో విద్యార్థులు తిరిగి క్షేమంగా ఇంటికి వస్తున్నారు. ఈ క్రమంలోనే 31 మంది నెల్లూరు జిల్లాకు చెందిన విద్యార్థులు...
దివంగత మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి లేని లోటు పూడ్చలేనిదని, ఆయన మృతి తనతోపాటు తన పార్టీకి, రాష్ట్రానికి తీరని లోటు అని ఏపీ సీఎం జగన్మోహన్రెడ్ది చెప్పారు. గౌతమ్రెడ్డికి నివాళిగా సంగం బరాజ్కు...
రాష్ట్రాల విభజన సమయంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు తగిన మార్గదర్శకాలు జారీ చేయాలంటూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ సుప్రీంకోర్టులో సవరణ పిటిషన్...
విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో రైల్వే ట్రాక్ను ఆనుకుని వేసుకున్న పూరిగుడిసెలు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో గుడిసెలు పూర్తిగా కాలిపోగా.. వస్తువులు, డబ్బులు బూడిదయ్యాయి. ఈ సంఘటన విశాఖ జిల్లా గోపాలపట్నం చంద్ర�
తాను పార్టీ పెడుతున్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని బ్రదర్ అనిల్ స్పష్టం చేశారు. తాను పార్టీ పెట్టడం లేదని, పార్టీ పెడుతున్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని...
ఏపీ అసెంబ్లీలో స్పీకర్ తమ్మినేని సీతారాం రాజకీయ పార్టీ నాయకుడిలా వ్యవహరించకుండా హుందాగా ఉండాలని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆకాంక్షించారు. సభలో ప్రతిపక్షానికి మాట్లాడే అవకాశం ఇవ్వకుంటే...
ఉక్రెయిన్లో చిక్కుకున్న విద్యార్థులను రాష్ట్రానికి తీసుకొచ్చే పనులు వేగంగా జరుగుతున్నాయి. గత 24 గంటల్లో 109 మంది విద్యార్థులను స్వదేశానికి రప్పించగా.. మరో 86 మంది విద్యార్థులను సురక్షితంగా...
మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడలో పెద్ద ఎత్తున కార్యక్రమాలను చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో భాగంగా ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో...
శ్రీశైలం : శ్రీశైలం భ్రమరాంబికా మల్లికార్జున స్వామి అమ్మవార్ల హుండీ ఆదాయాన్ని శనివారం ఉదయం లెక్కించారు. ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో పటిష్ఠమైన నిఘా నేత్రాల మధ్య ఆలయ సిబ్బందితోపాట�
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు వెళ్లాలని టీడీపీ శాసనసభ పక్షం నిర్ణయించింది. చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీకి వెళ్లకూడదని ఇటీవలి...
పాలసముద్రం గ్రామంలో నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, పరోక్ష పన్నులు, నార్కోటిక్స్ అకాడమీ (నాసిన్) భూమి పూజలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. 500 ఎకరాల విస్తీర్ణంలో ఈ సంస్థను రూ.730 కోట్లు...
అన్నను చూసేందుకు తెలంగాణ నుంచి వచ్చిన ఓ సోదరి అన్న చేతిలోనే దారుణహత్యకు గురైంది. అన్న కోరిక మేరకు కోడి కూర వండకపోవడం వల్ల ఆగ్రహానికి గురైన అన్న చేతిలోని కత్తికి...
ఏపీ సీఎం జగన్తో కలిసి కేంద్ర మంత్రి షెఖావత్.. పోలవరం ప్రాజెక్టు పనుల ప్రగతిని పరిశీలించారు. అక్కడి నుంచి వ్యూపాయింట్కు చేరుకుని పనులు జరుగుతున్న తీరును...