సుదీర్ఘ నిరీక్షణ అనంతరం ఎట్టకేలకు శ్రీకాళహస్తి దేవస్థానం పాలక మండలి ఏర్పాటైంది. సరిగ్గా మహాశివరాత్రి రోజున పాలక మండలి కొలువుదీరింది. ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి అనుచరుడు అంజూరు తారక శ్రీనివాసులును...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజువారీ నమోదవుతున్న కరోనా కేసుల్లో హెచ్చుతగ్గులు చోటుచేసుకుంటున్నాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో 11,571 శాంపిళ్లను పరీక్షించగా.. 141 కొత్త కేసులు
కష్టపడి చదివి ఉన్నతంగా ఎదిగినవారు, తాము పెంచుకున్న సంపదను సమాజంతో పంచుకున్నప్పుడు కలిగే ఆనందం వెలకట్టలేనిదని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు చెప్పారు. మంగళవారం మంగళగిరిలో డాక్టర్ రామినేని ఫౌండషన్– అమె�
వివేకానంద హత్య కేసులో చంద్రబాబు కనుసన్నల్లో రాజకీయపరమైన కుట్ర జరుగుతున్నదని సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. వ్యవస్థలను అడ్డం పెట్టుకొని వివేకానందరెడ్డి హత్య కేసును తప్పుదారి పట్టిస్తున్నారని...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది. తొలుత ఈ నెల 3 న జరుపాలని నిశ్చయించారు. కాగా, క్యాబినెట్ భేటీని మార్చి 7 న నిర్వహించాలని ప్రభుత్వం...
పాలిటెక్నిక్ కాలేజీలో అందరికీ ఫోన్ ఉండటం, తనకొక్కడికే లేకపోవడంతో మనస్తాపం చెంది ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మొబైల్ ఫోన్ కోసం కుమారుడు ప్రాణాలు తీసుకోవడం పట్ల...
విద్యతోపాటు ఉన్నత విలువలను ఒంట బట్టించుకున్నప్పుడే విద్యార్థులు వారి జీవితాల్లో విజయాలు సాధింగలరని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు దిశానిర్దేశం చేశారు. గుంటూరులోని పాటిబండ్ల సీతారామయ్య ఉన్నత పాఠశాల...
మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శివాలయాల్లో సందడి నెలకొన్నది. రాష్ట్రంలోని ప్రధాన శైవక్షేత్రమైన శ్రీశైలంలో భక్తులు పోటెత్తారు. తెలుగు రాష్ట్రాలతోపాటు...
జిల్లా విభజన అంశంపై అభ్యంతరాలు ఇంకా వ్యక్తమవుతున్నాయి. మైలవరాన్ని రెవెన్యూ డివిజన్గా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ దేవినేని ఉమా ఆధ్వర్యంలో రీలేదీక్షలు...
జిల్లాల పునర్వ్యవస్థీకరణపై విశాఖ కలెక్టరేట్లో నాలుగు జిల్లాల సమీక్షా సమావేశం సోమవారం జరిగింది. కొత్తగా ఏర్పాటు చేయనున్న జిల్లాలపై వచ్చిన అభ్యంతరాలు, వినతులపై...
కర్నూలు జిల్లాలోని సరిహద్దు చెక్పోస్ట్ వద్ద పెద్ద మొత్తంలో బంగారు ఆభరణాలు, వజ్రాలు పట్టుబడ్డాయి. వీటి విలువ దాదాపు రూ.39.28 లక్షల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు...
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో జగన్ ప్రమేయం ఉన్నట్లు తమకు అనుమానం కలుగుతున్నదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ అన్నారు. తన తండ్రి హత్య కేసులో ఎవరున్నారో సునీత...
బెజవాడ పోలీసులు వినూత్నంగా రౌడీ షీటర్లకు జాబ్ మేళా చేపట్టాలని నిర్ణయించారు. మార్చి 5న ప్రత్యేకంగా జాబ్ మేళా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సోమవారం పెద్ద ఎత్తున రౌడీ రౌడీ షీటర్లకు..