జిల్లా జైలు కాంపౌండ్ వాల్ దూకి అండర్ ట్రయిల్ ఖైదీ పరారయ్యాడు. పోలీసులు ఒకవైపు దర్యాప్తు ప్రారంభించగానే.. మరోవైపు పారిపోయిన ఖైదీ తిరిగి ఉదయానికల్లా జైలులో ప్రత్యక్షమయ్యాడు. దీంతో ఆశ్చర్యపోవడం...
వైసీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని విశాఖలో ఘనంగా నిర్వహించారు. పార్టీ కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో మంత్రి అవంతి శ్రీనివాస్ పాల్గొని వైసీపీ జెండాను ఆవిష్కరించారు. పార్టీ శ్రేణులకు...
గుప్తనిధుల కోసం విజయనగర రాజుల కాలం నాటి ఆలయాన్ని దుండగులు ధ్వంసం చేశారు. సులువుగా డబ్బు సంపాదించాలనే ఆశతో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఈ దుశ్చర్యకు...
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హత్య కేసులో పెద్దల హస్తం ఉన్నదని జరుగుతున్న ప్రచారంపై నిగ్గుతేల్చాలని డిమాండ్ చేశారు.జగన్ మాట తప్పరని ఎవరన
అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాలా దిశగా నడిపించడమే లక్ష్యంగా ఏపీ సర్కార్ బడ్జెట్ ఉన్నదని బీజేపీ నేత, ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు విమర్శించారు. ఏపీ బడ్జెట్పై శనివారం...
స్టీల్ ప్లాంట్ కార్మికులు మరోసారి సమ్మెకు సిద్ధమయ్యారు. ఈ నెల 28, 29 తేదీల్లో రెండు రోజుల పాటు సమ్మె చేసేందుకు స్టీల్ ప్లాంట్ కార్మికులు ఉద్యుక్తులవుతున్నారు. స్టీల్ ప్లాంట్ విలువ లెక్క గట్టేందుకు...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న అప్పులపై శ్వేతపత్రం ప్రకటించాలని ఏపీ కాంగ్రెస్ డిమాండ్ చేసింది. అంకెల గారడీతో బడ్జెట్ను ప్రవేశపెట్టిందని సాకే శైలజానాథ్ దుయ్యబట్టారు. కేటాయింపులు, వాస్తవ వ్యయాల
ప్రకాశం జిల్లాలోని కందుకూరు అసెంబ్లీ సెగ్మెంట్ను మరో జిల్లాలో కలపకుండా ఉండేందుకు ఆంధ్రప్రదేశ్ విద్యార్థి జాయింట్ యాక్షన్ కమిటీ (ఏపీవీజేఏసీ) జలదీక్ష చేపట్టింది. రామాయపట్నంను ప్రకాశం జిల్లాలోనే
అనంతపురం జిల్లాలోని కియా కార్ల తయారీ పరిశ్రమోల ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మెకానికల్ ఇంజినీర్ ఒకరు చనిపోగా, మరో కాంట్రాక్ట్ ఉద్యోగి తీవ్ర అస్వస్థతకు...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ను చూస్తే రమారమి ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు సమాయత్తం చేస్తున్న బడ్జెట్గానే కనిపిస్తుందని...
ఆంధ్రప్రదేశ్ తాడేపల్లిలోని సోషల్ వెల్ఫేర్ గురుకుల కళాశాల ప్రవేశాలకు ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. సంబంధిత జిల్లాల్లోని గురుకుల పాఠశాలలకు మాత్రమే దరఖాస్తు...
విజయవాడ మేయర్ భాగ్యలక్ష్మి సినిమా థియేటర్ల యాజమాన్యాలకు రాసిన లేఖ దుమారం రేపుతున్నది. నగరం పరిధిలో విడుదలయ్యే పెద్ద సినిమాలకు మొదటిరోజున మొదటి షోకు వంద టికెట్లు....
విశాఖపట్నంలో పేదల ప్లాట్లకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కోర్టు తీర్పు నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదలకు భూముల కేటాయింపు ప్రక్రియను ...
తిరుమలలో ఈ నెల 13 నుంచి ఐదు రోజులపాటు శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా స్వామి వారికి జరిపే ఆర్జిత సేవలను టీటీడీ పాలకమండలి రద్దు...