మన్యం.. వన్యప్రాణులకు ఆలవాలం.. వాటి గమనం.. గమ్యం అంతా అడవిలోనే.. అయితే, వన్యప్రాణుల సంరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. ఇందులో భాగంగా భద్రాద్రి జిల్లాలో భద్రాచలం, కిన్నెరసాని అభయారణ్యంలో అటవీ జంతువ
మూగజీవాల సంరక్షణకు సర్కారు ముందస్తు చర్యలు తీసుకుంటున్నది. వేసవిలో వ్యాధులు సోకే ముప్పుఉండడంతో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నివారణ టీకాల కార్యక్రమాన్ని చేపడుతున్నది. ఇందులో భాగంగా గొర్రెలు,
జంతువులు, పక్షులను పెంచుకోవడమంటే చాలా మందికి ఇష్టం. మరికొంత మందికి అదో వ్యాపకం. అయితే, వీటిని పెంచుకొనేందుకు వన్యప్రాణుల సంరక్షణ చట్టంపై అవగాహన తప్పనిసరిగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
పాడి రైతు ఆర్థిక బలోపేతమే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పశు సంపద పెంపునకు ‘కృషి కళ్యాణ్ అభియాన్' (జాతీయ కృత్రిమ గర్భధారణ) కార్యక్రమం అమలు చేస్తున్నది.
విభిన్న రకాల జంతువులు, పక్షులు, జలచరాలు ఒకే వేదికపై సందడి చేస్తూ జంతు ప్రేమికులకు ఆహ్లాదాన్ని పంచాయి. మాదాపూర్లోని హైటెక్స్ వేదికగా శుక్రవారం హైటెక్స్, ది హైదరాబాద్ కెనైన్ క్లబ్ (హెచ్సీసీ)ల సంయుక�
జంతువులను హింసించకుండా, వాటిపై కరుణతో ఉంటూ సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని కలెక్టర్ నిఖిల అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో జంతు సంక్షేమానికి ప్రతి పౌరుడు విధిగా పా టించాల్స
జంతువులు, వన్యప్రాణులపై కరుణతో వ్యవహరించాలని కలెక్టర్ ఉదయ్కుమార్ సూచించారు. జనవరి 14 నుంచి 31వ తేదీ వరకు జరుగుతున్న జంతు సంక్షేమ వక్షోత్సవాల్లో భాగంగా గురువారం కలెక్టరేట్లో జంతు సంక్షేమ సంస్థ చైర్మన�
మనం నిర్వహించుకునే ప్రతి పండుగ ప్రత్యేకమే. సాధారణ పర్వదినాల నుంచి మొదలుకొని రాష్ట్ర, జాతీయ పండుగల వరకు ఎంతో సంబురంగా నిర్వహించుకుంటాం. ఇక సంక్రాంతి లాంటి పండుగ వస్తే గ్రామాలతోపాటు పట్టణ ప్రాంతాల్లోని ప�
: సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సహకారంతో మండలంలోని బాలాజీ అనుకోడ గ్రామంలో రైతు నేస్తం కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం ఎడ్లబండ్ల పరుగు పందేలు నిర్వహించారు.
మూగజీవాలను హింసిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ ఎస్.వెంకట్రావు అన్నారు. కలెక్టరేట్లో శనివారం నిర్వహించిన మూగజీవాలపై క్రూర త్వ నిరోధక జిల్లాస్థాయి కమిటీ సమావేశంలో కలెక్టర్ మా ట్లాడారు.