శనివారం సంజీవయ్య పార్క్ వద్ద విజ్ఞాన్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో జంతువులను కాపాడాలని..వాటి ద్వారా వచ్చే పాలు..మాంసము..గుడ్లు వాడకూడదని..జంతువులను స్వేచ్ఛగా జీవించనీయాలంటూ.. జంతు ప్రేమికులు వాక్ ద్వారా అవ�
ప్రకృతి వింతలకు నిలయం. ఏ వాతావరణాన్ని తట్టుకునే జంతువులు అక్కడ నివసిస్తాయి. ఓ చోట అడవులు ఉంటే, మరో చోట ఎడారులు ఉంటాయి. పెంగ్విన్లు ఓ ధృవంలో, ధృవపు ఎలుగు బంట్లు
మరో అంచులో ఉంటాయి. ఇలా ఏ ప్రాంతపు జీవ జాతుల్ని �
నాలుగు నెలల బాలుడు అరుదైన గుర్తింపు సొంతం చేసుకున్నాడు. 347 ఫ్లాష్ కార్డుల (పక్షులు, జంతువులు, కలర్స్, వివిధ దేశాల ప్లాగ్స్)ను ఆలవోకగా గుర్తుపట్టేస్తూ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు.
చింపాంజీలు పరస్పరం మాట్లాడుకుంటాయని మీకు తెలుసా? అంతేకాకుండా అవి మనుషుల మాదిరిగా వ్యవహరిస్తాయని, వేగవంతమైన సంభాషణల స్థానంలో సైగలను చేసుకుంటాయని కొందరు పరిశోధకులు వెల్లడించారు. యూకేలోని యూనివర్సిటీ ఆ�
వరంగల్లోని కాకతీయ జూలాజికల్ పార్కు జంతు ప్రేమికులను ఆకర్షిస్తున్నది. స్వయంగా పక్షుల ఆలన, పాలన సంరక్షణ చూసేవారికి పక్షులు, జంతువులను దత్తత ఇస్తున్నది.
Animals Killed: అగ్నిప్రమాదంలో వంద షాపులు కాలిపోయాయి. వాటిల్లో ఉన్న సుమారు వెయ్యి జంతువులు ఆ ఆగ్నికి ఆహుతయ్యాయి. బ్యాంకాక్లోని చాటుచక్ మార్కెట్లో ఈ ప్రమాదం జరిగింది.
జంతువులపై మనుషులు ప్రేమను ప్రదర్శించాలని పిలుపునిస్తూ జంతు ప్రేమికురాలు స్టెల్లా నేతృత్వంలో పలువురు జలవిహార్ వద్ద గల డాగ్ పార్కులో ఆదివారం ప్రదర్శన నిర్వహించారు.
హైదరాబాద్ నగరంలోని నెహ్రూ జూలాజికల్ పారులో అరుదైన జంతుజాలాల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. నిత్యం పిల్లల నుంచి పెద్దల దాకా లక్షలాది మంది సందర్శకులను అలరిస్తున్న జంతువుల వరుస మరణాలు అటవీశాఖ అధికారుల న
మెత్తటి జూలున్న సింహాన్ని కౌగిలించుకుని పడుకోవాలని ఉందా?! ఎలుగుబంటి ఒడిలో సేదతీరాలనీ, అడవిదున్న కొమ్ముతో ఆటలాడాలనీ ఎప్పుడన్నా అనిపించిందా... ఏం ఫర్వాలేదు. అవేం పెద్ద కలలు కానేకావు. ఎందుకంటే వీటిని నిజం చే
ప్రమాదాల్లో జంతువులు, పక్షులు గాయపడితే వాటి బాధ వర్ణనాతీతం. ఆ మూగజీవులు తమ వేదనను, నొప్పిని ఎవరితోనూ వెళ్లబోసుకోలేవు. తమను రక్షించమని మొరపెట్టుకోలేవు. అలా నొప్పిని భరిస్తూనే ఉంటాయి. ఇక బాధ ఏమాత్రం భరించల�
మహావీర్ హరిణ వనస్థలి జాతీయవనం విజయవాడ జాతీయ రహదారిని ఆనుకుని నగరంలోని ఆటోనగర్లో మొదలై పెద్దఅంబర్పేట మున్సిపాలిటీ పరిధిలోని తట్టిఅన్నారం మీదుగా మర్రిపల్లిలో ముగుస్తుంది.
వన్యప్రాణుల రక్షణకు ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలని అటవీశాఖ మంత్రి కొండా సురేఖ పిలుపునిచ్చారు. ఆదివారం ప్రపంచ వన్యప్రాణి దినోత్సవాన్ని పురస్కరించుకొని ఓ ప్రకటన విడుదల చేశారు. జంతువులు, పక్షులు, వృక్షజ�