నల్లమల అటవీ ప్రాంతంలో అధికారులు చేపడుతున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. జంతువుల దాహార్తిని తీర్చేందుకు అటవీ ప్రాంతంలో నీటి తొట్ల ఏర్పాటుతోపాటు పలు కార్యక్రమాలు చేపట్టారు.
పక్షుల కిలకిలారావాలు.. జంతువులు చెంగుచెంగున ఎగిరే శబ్దాలు.. వన్యమృగాల ఘీంకారాలతో పుడమితల్లి పులకరిస్తున్నది. ఒకప్పుడు ఎంతో నిశ్శబ్దంగా ఉన్న అటవీ ప్రాంతం ఇప్పుడు జీవజాలంతో సందడిగా మారింది.
రాష్ట్రవ్యాప్తంగా మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పశువులు, ఇతర జీవాలు వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అధికారులను ఆదేశించారు.
Lockdown Effect | ప్రపంచాన్ని కరోనా మహమ్మారి వణికించిన తర్వాత మనిషి ప్రవర్తనలో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. కఠిన లాక్డౌన్లు ఎన్నో మార్పులకు కారణమయ్యాయి. అయితే, ఇది ఒక్క మానవులకు మాత్రమే పరిమితం కాలేదు.
పక్షులను పంజరంలో బంధించకుండా స్వేచ్ఛగా తిరగనివ్వాలని పీపుల్స్ ఫర్ ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్ (పేటా) ఇండియా ఆధ్వర్యంలో మంగళవారం ఇందిరాపార్కు ధర్నాచౌక్లో ప్రియాంక మెహర్ అనే యువతి ఇలా విన�
వేసవి కాలంలో పశువుల పట్ల యజమానులు కనీస జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. లేకుంటే వడదెబ్బకు గురై తీవ్ర నష్టం కలిగించే ప్రమాదం ఉంది. పశు వైద్యులు ఇదే విషయాన్ని చెబుతున్నారు.
వేసవి నేపథ్యంలో వన్యప్రాణుల సంరక్షణపై అటవీశాఖ ప్రత్యేక చర్యలు చేపడుతున్నది. మూగజీవాల రక్షణకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుం టున్నారు. అడవిలోని మూగజీవాల దప్పిక తీర్చడానికి అటవీశాఖ ప్రత్యేక ఏర్పాటు �
మన్యం.. వన్యప్రాణులకు ఆలవాలం.. వాటి గమనం.. గమ్యం అంతా అడవిలోనే.. అయితే, వన్యప్రాణుల సంరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. ఇందులో భాగంగా భద్రాద్రి జిల్లాలో భద్రాచలం, కిన్నెరసాని అభయారణ్యంలో అటవీ జంతువ