అటవీ ప్రాంతంలోని జీవాలకు గ్రాసం అందేలా రాష్ట్ర సర్కారు చర్యలు తీసుకున్నది. ఇందులో భాగంగా నిర్మల్ జిల్లా కడెం మండలంలోని లక్ష్మీపూర్ బీట్ పరిధిలో గల ప్రధాన రహదారి నుంచి దాదాపు రెండు కిలోమీటర్ల లోపల అట�
ప్రస్తుతం వేగంగా అంతరించిపోతున్న ప్రాచీన జీవుల్లో ‘కామన్ ఇండియన్ మానిటర్' ఒకటి. బెంగాల్ మానిటర్ (వారనస్ బెంగాలెన్సిస్)గానూ ప్రసిద్ధి పొందిన ఈ సరీసృప జీవులు వేటగాళ్ల నిర్వాకానికి బలైపోతున్నాయి.
Viral Video | పాములు అంటేనే కప్పలకు భయం. కప్పలను పాములను చూశాయంటే చాలు.. ఇక అంతే.. వాటిని అమాంతం మింగేస్తాయి. ఆ తర్వాత తీవ్ర ఆయాసం పడుతుంటాయి పాములు. కానీ ఈ వీడియోలో
Viral Video | వన్య ప్రాణులు ఎక్కువగా అడవిలో జీవిస్తుంటాయి. ఆహారం, నీటి కోసం అప్పుడప్పుడు ప్రజల మధ్యలోకి వస్తుంటాయి. తాజాగా సాంబార్ జాతికి చెందిన ఓ దుప్పి ఆహారం వెతుక్కుంటూ సమీపంలోని గ్రామంలోకి వచ్చింది. ఇందుకు �
మేకిన్ ఇండియా అంటూ మోదీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన ‘వందే భారత్' రైళ్లు వరుస ప్రమాదాలకు గురవటంతో రైల్వే పోలీసులు వింత నిర్ణయాలు తీసుకొంటున్నారు.
Cheetah | మనం ఇప్పుడు కుక్కలను ఎలా పెంచుకుంటున్నామో.. అప్పట్లో అడవుల్లో నుంచి తీసుకొచ్చి చీతాలను చూసుకునేవారు. జింకలు, దుప్పులను వేటాడేందుకు వెళ్లినప్పుడు ఈ చీతాలను ఉపయోగించేవాళ్లు.
ఇల్లు చిందరవందరగా ఉంటే ‘ఇది ఇల్లా... అడవా..?!’ అని అంటుంటారు. కానీ, ఇప్పుడు అడవిని తలపించేలా ఇంటిని అలంకరించడమే ట్రెండ్ అయింది. ఇంట్లో అక్కడక్కడా వన్యమృగాలు ఉన్నట్టు కనిపించడమే ఫ్యాషన్గా మారింది. సఫారీ హో�
నగర శివారు అమీన్పూర్లో ఓ బర్రె రెండు రోజులుగా వర్షంలో తడిస్తూ రోడ్డు పైనే ఉండిపోయింది. చలికి అలాగే ఉండడంతో అనారోగ్యానికి గురైంది. సమాచారం అందుకున్న యానిమల్ వారియర్స్ టీమ్ స్థానిక పశువైద్యుల సహకార�
జీవుల (మొక్కలు, జంతువులు) గురించిన అధ్యయనాన్ని జీవశాస్త్రం అంటారు. జీవశాస్త్ర అధ్యయనాన్ని సరళతరం చేయడం కోసం దాన్ని వివిధ విభాగాలుగా విభజించారు. వీటిలో కొన్నింటి గురించి...
న్యూఢిల్లీ : ఉక్రెయిన్పై రష్యా యుద్ధం కొనసాగిస్తున్నది. నిత్యం రష్యన్ సైన్యం ఉక్రెయిన్ నగరాలపై బాంబులతో విరుచుకుపడుతున్నది. ఇప్పటికే ఎంతో మంది ప్రాణాలను కోల్పోయారు. ఈ పరిస్థితుల్లో ప్రాణాలను అరచేత�
వైద్యం అందిస్తారు.. శస్త్ర చికిత్స చేస్తారు నగరంలో పీపుల్ ఫర్ యానిమల్ ఎన్జీవో సేవ జీహెచ్ఎంసీతో కలిసి పలు కార్యక్రమాలు ఇలా ఒకటేమిటీ.. నిత్యం ఎన్నో ఫోన్కాల్స్.. ప్రతి ఫోన్ కాల్కు తక్షణం స్పందిస్తున�
ఈ మధ్య హైదరాబాద్లో ఓ జంతు ప్రేమికురాలు ‘పిల్లి కనబడుట లేదు’ అంటూ దిన పత్రికల్లో ప్రకటన ఇచ్చింది. ఆచూకీ చెప్పిన వారికి రూ.50వేల బహుమతి కూడా ప్రకటించింది. అక్కడక్కడా ‘మా పెంపుడు కుక్క కనిపించడం లేదు’ తరహా ప�