ప్రపంచవ్యాప్తంగా గ్రీన్ హౌస్ ఉద్గారాల్లో 10% పశువుల నుంచే ఉత్పత్తి అవుతున్నాయి. పశువుల వ్యర్థాల్లో ఉండే అమ్మోనియా మట్టితో కలిసినప్పుడు అందులో ఉండే సూక్ష్మజీవులు రసాయనిక చర్యలు జరుపుతాయి. ఫలితంగా అది న
వాషింగ్టన్: భవిష్యత్ జనాభా అవసరాల నిమిత్తం పంటల దిగుబడిని పెంచేందుకు, కరువు కాటకాలను తట్టుకొని మేలురకమైన ధాన్యాన్ని ఉత్పత్తి చేయడానికి అమెరికా, చైనా పరిశోధకుల బృందం కొత్త సాగు విధానాన్ని తీసుకొచ్చిం
కాంట్రాక్ట్ వెటర్నరీ వైద్యులతో మంత్రి తలసాని హైదరాబాద్, మే 7 (నమస్తే తెలంగాణ): రైతులకు నిరంతరం అందుబాటులో ఉంటూ.. పశువులకు మెరుగైన వైద్యం అందించాలని కాంట్రాక్ట్ వెటర్నరీ వైద్యులకు మంత్రి తలసాని శ్రీనివ�
న్యూఢిల్లీ: ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ జంతువుల్లోనూ మరణాలకు కారణమవుతున్నదని తెలిసింది. ఇటీవల గిర్ అడవుల్లోని ఆసియా సింహాల మృతికి కరోనా వైరస్ కారణమని తేలినట్టు పర్యావరణ, అటవీ, వాతావరణ మ�
మూగజీవాల వేదనకు గోదావరి నది సాక్ష్యంగా నిలిచింది. శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని పలు గ్రామాల్లో కొనుగోలు చేసిన 30 ఆవులను వధశాలకు తరలించేందుకు కొందరు వ్యక్తులు అమానుషంగా ప్రవర్తించా�