రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాలను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. వాటిలో చిన్న పిల్లలు, గర్భిణులు, బాలింతలకు కుళ్లిన కోడిగుడ్లు సరఫరా చేస్తున్నారు. ఇటీవల కరీంనగర్ జిల్లాలోని ఓ అంగన్వాడీ కే
అంగన్వాడీ కేంద్రాలు కొత్తరూపు సంతరించుకుంటున్నాయి. కేంద్రాల వైపు చిన్నారులు ఆకర్షితులయ్యే విధంగా వాటిని తీర్చిదిద్దుతున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను మూడేండ్లు నిండేసరికి అంగన్వాడీ కేంద్రాలకు �
కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి అంగన్వాడీ చిన్నారులతో మమేకమయ్యారు. తిమ్మాపూర్ మండలం రామకృష్ణకాలనీలోని రెండు అంగన్వాడీ కేంద్రాల ఆధ్వర్యంలో నిర్వహించిన శుక్రవారం సభ కార్యక్రమానికి హాజరైన ఆమె, ఇలా �
అంగన్వాడీ కేంద్రాల్లో తల్లులు, పిల్లలకు అందిస్తున్న సేవలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని నగర డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపారాణీహరిశంకర్ సూచించారు. శుక్రవారం రాంనగర్లోని అంగన్వాడీ కేంద్రంలో నిర్వ�
CM Revanth Reddy | రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పటిష్టతకు సరికొత్త విధానంతో ముందుకెళ్లాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే మూడేళ్లలో ప్రభుత్వ పాఠశాలలను మరింత పటిష్టం చేసేందుకు ప్రణాళికలు సిద్ధ�
అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో ప్రభుత్వ బడుల్లో కొనసాగుతున్న పనులను సత్వరమే పూర్తి చేయాలని కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు అధికారులను ఆదేశించారు. మాక్లూర్, నందిపేట మండలాల్లోని పలు ప్రభుత్వ పాఠశా�
అంగన్వాడీ కేంద్రాల్లో ఆయాలు లేకపోవడంతో టీచర్లే ఆయాలుగా మారుతున్నారు. ఆయాల పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయకుండా నిర్లక్ష్యం చేస్తుంది. దీంతో విద్యా బుద్ధులు నేర్పించాల్సిన చేతులు వంట పాత్రలను శుభ్రం చే�
పూర్వ ప్రాథమిక విద్యా కేంద్రాలుగా అంగన్వాడీలను అభివృద్ధి చేయాలని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమశాఖ ప్రత్యేక కార్యదర్శి వాకాటి కరుణ అన్నారు. మంగళవారం రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులతో కలిసి హైదరాబాద్ నుంచ�
శాతం లెక్కలను పరిశీలిస్తే ఆశ్చర్యంతోపాటు అనుమానం కలుగుతోంది. ఈ ఏడాది జనవరి కంటే ఏప్రిల్, మే నెలల్లో చిన్నారులు, గర్భిణులు, బాలింతలు ఎక్కువమంది కేంద్రాలకు హాజరైనట్లు చెబుతున్న అధికారుల లెక్కలు చూస్తే న�
రాష్ట్రంలోని 15,640 అంగన్వాడీ కేంద్రాలకు అవసరమైన ఫర్నిచర్ను సమకూర్చే నేపథ్యంలో స్త్రీ, శిశు సంక్షేమశాఖ, సెట్విన్ మధ్య ఒప్పందంపై ఆరోపణల నేపథ్యంలో మొత్తం ప్రక్రియనే రద్దు చేస్తున్నట్టు సంబంధింత విభాగం ప�
బడిబాట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోవాలని కలెక్టర్ హనుమంతు కె.జెండగే బుధవారం ఒక ప్రకటనలో అధికారులను ఆదేశించారు.
చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలు కరువయ్యాయి. దీంతో అరకొర వసతులున్న అద్దె భవనాల్లోనే అంగన్వాడీ టీచర్లు ఆయా �