ప్రభుత్వం అంగన్వాడీల ద్వారా బాలింతలు, గర్భిణులు, చిన్నారులకు అందించే పౌష్టికాహారం అధికారులు, కాంట్రాక్టర్ల ధన దాహంతో పక్కదారి పడుతున్నది. అంగన్వాడీల్లోని లబ్ధిదారుల సంఖ్యను బట్టి ప్రతి నెలా ఒక్కొక్�
అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావ్ ఆదేశించారు. బుధవారం మండలంలోని బీబీగూడెంలో గల అంగన్వాడీ కేంద్రం, ప్రాథ�
పౌష్టికాహారాన్ని తీసుకుంటేనే మహిళలు ఆరోగ్యంగా ఉంటారని జడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి అన్నారు. చౌదర్గూడ మండలం గుంజల్పహాడ్ గ్రామంలో జడ్పీ నిధులతో నిర్మించిన అంగన్వాడీ భవనాన్ని ఎమ్మెల్యే వీర్�
అంగన్వాడీ కేంద్రాలకు ప్రభుత్వం సరఫరా చేసిన కోడి గుడ్లను మార్కెట్లో విక్రయిస్తే చర్యలు తప్పవని వికారాబాద్ జిల్లా సంక్షేమ అధికారిణి(డీడబ్ల్యూవో) లలితకుమారి అన్నారు.
అంగన్వాడీ కేంద్రాల్లో అందించే పౌష్ఠికాహారంతో చిన్నారులు, గర్భిణులు, బాలింతల ఆరోగ్యం మెరుగుపడిందని భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు అన్నారు. మారుమూల ప్రాంతాల్లో తాను వైద్యుడిగా పని చేశా�
జిల్లావ్యాప్తంగా ఎక్కడా తాగునీటి ఇబ్బందులు రానివ్వొద్దని నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు ఆదేశించారు. సమస్యలు తలెత్తకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులను స�
కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో భాగమైన ఆరు గ్యారెంటీల అమలు కోసమే ప్రజా పాలన కార్యక్రమం చేపట్టినట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీశిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క అన్నారు.
మినీ అంగన్వాడీ కేంద్రాలను ప్రధాన కేంద్రాలుగా అప్గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం ఇటీవలే ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ నిర్ణయంతో వికారాబాద్ జిల్లాలో 138 మినీ అంగన్వాడీ కేంద్రాలు మెయిన్ అంగన్వాడీ కేంద�
ఏజెన్సీ పిల్లల్లో పోషకాహార లోపాన్ని పారద్రోలుతామని గొప్పలు చెప్పుకుంటూ కేంద్రం నీతిఆయోగ్లో భాగంగా ప్రవేశపెట్టిన ఆకాంక్ష (యాస్పిరేషన్) ప్రోగ్రాం మూణ్నాళ్ల ముచ్చటగానే మిగిలింది. కేంద్రం ఎంపిక చేసిన �
సూర్యాపేట కలెక్టర్ ఎస్.వెంకట్రావ్ వినూత్నంగా చేపట్టిన సడెన్ సర్ప్రైజ్ విజిట్ కార్యక్రమం సత్ఫలితాలు ఇస్తున్నది. ప్రత్యేకాధికారి సహా మండలానికో ప్రత్యేక బృందాన్ని నియమించగా ఈ నెల 14న తొలి విడుతగా 23
రంగారెడ్డి జిల్లా రావిర్యాలలో నిర్మించిన విజయ డెయిరీ మెగాప్లాంట్ను అక్టోబర్ 5న ప్రారంభించనున్నట్టు రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ తెలిపారు.
రాష్ట్రంలో 3,989 మినీ అంగన్వాడీ కేంద్రాలను అప్గ్రేడ్ చేయాలన్న ప్రతిపాదనలకు కేంద్రం ఎట్టకేలకు ఆమోదముద్ర వేసింది. వీటి అప్గ్రేడేషన్ కోసం స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి కేంద్ర అధికారులకు లేఖలు �