శాతం లెక్కలను పరిశీలిస్తే ఆశ్చర్యంతోపాటు అనుమానం కలుగుతోంది. ఈ ఏడాది జనవరి కంటే ఏప్రిల్, మే నెలల్లో చిన్నారులు, గర్భిణులు, బాలింతలు ఎక్కువమంది కేంద్రాలకు హాజరైనట్లు చెబుతున్న అధికారుల లెక్కలు చూస్తే న�
రాష్ట్రంలోని 15,640 అంగన్వాడీ కేంద్రాలకు అవసరమైన ఫర్నిచర్ను సమకూర్చే నేపథ్యంలో స్త్రీ, శిశు సంక్షేమశాఖ, సెట్విన్ మధ్య ఒప్పందంపై ఆరోపణల నేపథ్యంలో మొత్తం ప్రక్రియనే రద్దు చేస్తున్నట్టు సంబంధింత విభాగం ప�
బడిబాట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోవాలని కలెక్టర్ హనుమంతు కె.జెండగే బుధవారం ఒక ప్రకటనలో అధికారులను ఆదేశించారు.
చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలు కరువయ్యాయి. దీంతో అరకొర వసతులున్న అద్దె భవనాల్లోనే అంగన్వాడీ టీచర్లు ఆయా �
విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని మంచిర్యాల కలెక్టర్ బదాత్ సంతోష్ అన్నారు. శనివారం హాజీపూర్ మండలం ముల్కల్లలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను హాజీపూర్ నాయబ్ తహసీల్దార్ హర�
పౌష్టికాహారంతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని ఐసీడీఎస్ సూపర్వైజర్ శబరి అన్నారు. గురువారం మండల పరిధిలోని సాలార్పూర్ గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాల్లో పోషణ పక్షంలో భాగంగా, సీమంతాలు, చిన్నారులకు అన్న�
చిన్నారులు, గర్భిణులు, బాలింతల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన అంగన్వాడీ కేంద్రాల్లో కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల పౌష్టికాహారం అంద డం లేదు. చిన్నారుల ఎదుగుదల, గర్భిణులు, బాలింతల ఆరోగ్యం కోసం కేంద్రాల్లో
ప్రభుత్వం అంగన్వాడీల ద్వారా బాలింతలు, గర్భిణులు, చిన్నారులకు అందించే పౌష్టికాహారం అధికారులు, కాంట్రాక్టర్ల ధన దాహంతో పక్కదారి పడుతున్నది. అంగన్వాడీల్లోని లబ్ధిదారుల సంఖ్యను బట్టి ప్రతి నెలా ఒక్కొక్�
అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావ్ ఆదేశించారు. బుధవారం మండలంలోని బీబీగూడెంలో గల అంగన్వాడీ కేంద్రం, ప్రాథ�
పౌష్టికాహారాన్ని తీసుకుంటేనే మహిళలు ఆరోగ్యంగా ఉంటారని జడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి అన్నారు. చౌదర్గూడ మండలం గుంజల్పహాడ్ గ్రామంలో జడ్పీ నిధులతో నిర్మించిన అంగన్వాడీ భవనాన్ని ఎమ్మెల్యే వీర్�
అంగన్వాడీ కేంద్రాలకు ప్రభుత్వం సరఫరా చేసిన కోడి గుడ్లను మార్కెట్లో విక్రయిస్తే చర్యలు తప్పవని వికారాబాద్ జిల్లా సంక్షేమ అధికారిణి(డీడబ్ల్యూవో) లలితకుమారి అన్నారు.