సీఎం కేసీఆర్ ప్రభుత్వం ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలను అందించి దేశంలోనే నంబర్వన్ స్థానంలో నిలిచిందని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రతి ఒక్కరికీ మెరుగైన వైద్య సేవలు అందించి ఆరోగ్య తెలంగాణ�
అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేస్తున్న కోడిగుడ్డు పక్కదారి పట్టకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రతి గుడ్డుపై ‘తెలంగాణ ప్రభుత్వం అంగన్వాడీ గుడ్డు’ పేరుతో స్టాంప్ వేసి అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా
అంగన్వాడీ కేంద్రాల్లో కోడిగుడ్లను లబ్ధిదారులకు అందజేసేందుకు ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టింది. కేంద్రాలకు కాంట్రాక్టర్ సరఫరా చేసే గుడ్లు పక్కదారి పట్టకుండా.. పంపిణీలో అక్రమాలు చోటు చేసుకోకుండా �
మహిళల ఆరోగ్య సంరక్షణపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నది.. అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలకు ఠంచనుగా పౌష్టికాహారం అందుతున్నది. వారి ఆరోగ్య సమాచారాన్ని అంగన్వాడీ టీచర్లు ఎప్
Anganwadi | అంగన్వాడీ కేంద్రాల ద్వారా పంపిణీ చేస్తున్న గుడ్ల నాణ్యత, సైజుల విషయంలో అపోహలు తొలగించటమే కాకుండా లబ్ధిదారులకు తాజా గుడ్లను పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది.
మాతాశిశు ఆరోగ్య సంరక్షణకు అధిక ప్రాధాన్యం ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మరో బృహత్తర పథకానికి శ్రీకారం చుట్టింది. అంగన్వాడీ కేంద్రాల్లో మధ్యాహ్న భోజనానికి ఇప్పటివరకు దొడ్డు బియ్యం సరఫరా చేస్తుండగా, వచ్చ�
ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేసే బాలామృతం చిన్నారులకు వరం లాంటిది. ఇందులో ఆనేక పోషకాలు ఉంటాయి. పుట్టిన బిడ్డ నుంచి మూడేండ్ల లోపు చిన్నారులకు బాలామృతం ప్లస్ అందజేస్తున్నాం. చిన్నారులకు ప్రతిరోజూ వంద గ్రామ�
గోడలపై రంగురంగుల అందమైన చిత్రా లు.. ఆకట్టుకునే ఆట బొమ్మలతో అంగన్వాడీ కేంద్రాలు ప్లేస్కూళ్లను తలపిస్తున్నాయి. చిన్నారులకు పౌష్టికాహారంతోపాటు ఆటాపాటలతో చదువు కూడా అందుతున్నది.
మాతా, శిశు సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా అంగన్వాడీ కేంద్రాల్లో సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనం అందించేందుకు కార్యాచరణ రూపొందించింది. ఆరోగ్య �
అంగన్వాడీ కేంద్రాల్లో పంపిణీ చేసే ‘బాలామృతం’ చిన్నారుల ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు దివ్య ఔషధంగా పనిచేస్తోంది. పిల్లలు తీసుకునే ఆహారంలో కొన్ని ముఖ్యమైన పోషకాల లోపం ఉంటుంది. ఈ కారణంగా వారిలో పోషకాల లో
ప్రజారోగ్యంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా ప్రజలందరికీ పోషకాలతో కూడిన ఆహారం అందించాలని నిర్ణయించింది. ఏప్రిల్ నుంచి రేషన్ దుకాణాల ద్వారా పోర్టిఫైడ్ బియ్యం అందించేంద�
మాతా శిశు సంక్షేమానికి ప్రాధాన్యమిస్తున్న తెలంగాణ ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారాన్ని అందిస్తున్నది. గర్భిణులు, బాలింతలు, చిన్నారుల కోసం న్యూట్రిషన్ సప్లిమెంటరీ ప్రోగ్రాం చేపట్టి�