గ్రామాల్లో రక్తహీనతపై ప్రాథమిక అవగాహన, బలవర్ధకమైన బియ్యం ప్రాధాన్యత అంశాలపై డీలర్లు విస్తృతంగా అవగాహన కల్పించాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు.
గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల ఆరోగ్య వివరాలు తెలుసుకొని, ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి సమాచారమందించే ఆరోగ్య వారధులు.. ఆశ కార్యకర్తలు. గర్భిణులకు మందులు అందించడం, ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవం అయ్యేలా చూడడం, పిల�
Telangana Foods | హైదరాబాద్ నాచారంలోని తెలంగాణ ఫుడ్స్ సంస్థలో రూ. 42 కోట్ల 80 లక్షలతో ఎక్స్ ట్రూడర్ ప్లాంట్ను మంత్రులు సత్యవతి రాథోడ్, మల్లారెడ్డి కలిసి ప్రారంభించారు. అధునాతన టెక్నాలజీతో తయారు
అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించిన పూర్తి వివరాలన్నీ ఇకపై ఆన్లైన్లో ఉండనున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేసింది. సెంటర్లకు ఎంతమంది చిన్నారులు హాజరవుతున్నారు.
కామారెడ్డి : అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు పౌష్టికాహారం అందించాలని మినిస్టర్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జాయింట్ సెక్రటరీ శృతి శరన్, డిప్యూటీ సెక్రటరీ నివేదిత అన్నారు. జిల్లా పర్యట
కళకళలాడుతున్న అంగన్వాడీ కేంద్రాలు ఈ నెల 30వరకు పౌష్టికాహార వారోత్సవాలు చిన్నారుల బరువు, ఎత్తు యాప్లో వివరాల నమోదు కిశోర బాలికలకు ఆరోగ్యంపై అవగాహన మెదక్ రూరల్, సెప్టెంబర్ 2: మాత శిశు సంరక్షణ కోసం రాష్�
కౌమార బాలికల్లో పౌష్టికాహార లోపా న్ని అధిగమించేందుకు ప్రభుత్వం న్యూట్రిషన్ కిట్లను పంపిణీ చేస్తున్నది. పైలట్ ప్రాజెక్టులోభాగంగా రాష్ట్రంలోని 11 నుంచి 14 సంవత్సరాల మధ్య వయసు గల 10 వేల మంది కౌమార బాలికలకు �
పలు మార్పులు, చేర్పులతో పుస్తకాల రూపకల్పన ఈ విద్యాసంవత్సరం చిన్నారులకు అందజేత తెలంగాణ రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమశాఖ చర్యలు హైదరాబాద్, జూన్ 16 (నమస్తే తెలంగాణ):ప్రీ స్కూల్స్గా మారిన అంగన్వాడీ కేంద్రా