మాతా, శిశు సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా అంగన్వాడీ కేంద్రాల్లో సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనం అందించేందుకు కార్యాచరణ రూపొందించింది. ఆరోగ్య �
అంగన్వాడీ కేంద్రాల్లో పంపిణీ చేసే ‘బాలామృతం’ చిన్నారుల ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు దివ్య ఔషధంగా పనిచేస్తోంది. పిల్లలు తీసుకునే ఆహారంలో కొన్ని ముఖ్యమైన పోషకాల లోపం ఉంటుంది. ఈ కారణంగా వారిలో పోషకాల లో
ప్రజారోగ్యంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా ప్రజలందరికీ పోషకాలతో కూడిన ఆహారం అందించాలని నిర్ణయించింది. ఏప్రిల్ నుంచి రేషన్ దుకాణాల ద్వారా పోర్టిఫైడ్ బియ్యం అందించేంద�
మాతా శిశు సంక్షేమానికి ప్రాధాన్యమిస్తున్న తెలంగాణ ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారాన్ని అందిస్తున్నది. గర్భిణులు, బాలింతలు, చిన్నారుల కోసం న్యూట్రిషన్ సప్లిమెంటరీ ప్రోగ్రాం చేపట్టి�
చిన్నారుల బంగారు భవిష్యత్ కోసం రాష్ట్ర సర్కారు అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేస్తున్నది. బడికి వెళ్లాంటే భయం ఉన్న చిన్నారుల్లో దాన్ని తొలిగించి బడికి వచ్చేలా అవసరమైన వసతులు కల్పిస్తున్నది. ఇందులో భా
గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేసింది. పరిపాలనా సౌలభ్యం కోసం నాలుగేండ్ల కిందట 500 జనాభా కలిగిన పల్లెలు, తండాలను ప్రత్యేక గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. పంచాయతీలకు నూతన భవనాల నిర్మాణా�
తమ ఐటీడీఏ పరిధిలోని ఆదివాసీలు, కొండరెడ్ల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు భద్రాచలం ఐటీడీఏ పీవో గౌతమ్ పోట్రు.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు వివరించారు. శీతాకాల విడిది కోసం హైదరాబాద్ వచ్చిన �
గ్రామాల్లో రక్తహీనతపై ప్రాథమిక అవగాహన, బలవర్ధకమైన బియ్యం ప్రాధాన్యత అంశాలపై డీలర్లు విస్తృతంగా అవగాహన కల్పించాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు.
గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల ఆరోగ్య వివరాలు తెలుసుకొని, ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి సమాచారమందించే ఆరోగ్య వారధులు.. ఆశ కార్యకర్తలు. గర్భిణులకు మందులు అందించడం, ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవం అయ్యేలా చూడడం, పిల�
Telangana Foods | హైదరాబాద్ నాచారంలోని తెలంగాణ ఫుడ్స్ సంస్థలో రూ. 42 కోట్ల 80 లక్షలతో ఎక్స్ ట్రూడర్ ప్లాంట్ను మంత్రులు సత్యవతి రాథోడ్, మల్లారెడ్డి కలిసి ప్రారంభించారు. అధునాతన టెక్నాలజీతో తయారు