Andhra Pradesh | ఆంధ్రప్రదేశ్ నూతన చీఫ్ సెక్రటరీగా సమీర్ శర్మ నియామకం అయ్యారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ ఈ నెల 30న పదవీ విరమణ చేయనున�
హైదరాబాద్ : కృష్ణా నదీ యాజమాన్య బోర్డు చైర్మన్కు తెలంగాణ ఈఎన్ఎసీ మురళీధర్ గురువారం లేఖ రాశారు. పోతిరెడ్డిపాడు, శ్రీశైలం కుడికాలువ ద్వారా ఏపీకి కృష్ణా జలాల తరలింపుపై లేఖలో ప్రస్తావించారు. ఏపీ 34 టీఎంసీ
Ap Covid-19 Cases | ఏపీలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు | ఏపీలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 1,439 కొత్త కేసులు నమోదయ్యాయి. తాజాగా 1,311 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. కొత్తగా వైరస్ ప్రభావం
Ap covid-19 Cases | ఏపీలో 1,178 కొత్త కరోనా కేసులు | ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24గంటల్లో 1,178 కొవిడ్ కేసులు రికార్డయ్యాయి. తాజాగా నమోదైన కేసులతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,23,242కు పెరిగింది. కొత్తగా 10 మంది వైరస్ కారణంగా ప్రాణ�
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో 1,623 మంది కరోనా పాజిటివ్గా పరీక్షించినట్లు వైద్య, ఆరోగ్యశాఖ ఆదివారం విడుదల చేసిన హెల్త్ బులిటెన్లో పేర్కొంది. తాజాగా 1,340 మంది బాధితులు కోలుకోగా.. మరో ఎనిమిది వైరస
KRMB | రేపు కేఆర్ఎంబీ కీలక సమావేశం | కృష్ణా నదీ యాజమాన్య బోర్డు బుధవారం సమావేశం కానున్నది. కేఆర్ఎంబీ చైర్మన్ ఎంపీ సింగ్ అధ్యక్షతన జలసౌధలో ఉదయం జరగనున్న భేటీకి బోర్డు ప్రతినిధులు, ఇరు రాష్ట్రాల అధికారులు హా�
Covid-19 | ఏపీలో కొత్తగా 1,115 కరోనా కేసులు | ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో 52,319 కొవిడ్ పరీక్షలు నిర్వహించగా.. 1,115 మంది వైరస్కు పాజిటివ్గా పరీక్షించారని వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. తాజాగా వైరస్ నుంచి 1,265 మంది బాధి�
Guntur | మాజీ సైనికుడి కాల్పులు.. ఇద్దరి మృతి | ఏపీలోని గుంటూరు జిల్లాల్లో తుపాకీ కాల్పులు కలకలం సృష్టించాయి. మాచర్ల మండలం రాయవరంలో మాజీ ఆర్మీ సైనికుడు ఎనిమిది
Covid-19 | ఏపీలో కొత్తగా 1,321 మంది కరోనా | ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,321 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఆరోగ్యశాఖ తెలిపింది. కొత్తగా నమోదైన కేసులతో మొత్తం 20,10,566కు పెరిగాయి. ఇప్పటివరకు కరోనా నుంచి 19,81
పిటిషన్ ఉపసంహరణకు మోకాలడ్డు జత కలిసిన కర్ణాటక ఫుల్బెంచ్కు విచారణ బదిలీ హైదరాబాద్, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ): సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం గతంలో దాఖలుచేసిన పిటిషన్ను ఉపసంహరణకు ఏపీ మోకాలడ్డుతున