Chittoor | ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి ఆత్మహత్య | చిత్తూరు జిల్లాల్లో విషాదకర ఘటన చోటుచేసుకున్నది. పుత్తూరు మండలం రాచపాలెం గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. అప్పులబాధతో పురు�
వివాహ వేడుక | ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని తర్లుపాడు మండలం కలుజువ్వలపాడు వద్ద ఆటో నుంచి పడి నలుగురు మృతిచెందారు.
YS Jagan | ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దు పిటిషన్పై నేడు తీర్పు! | ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు వేసిన పిటిషన్పై సీబీఐ కోర్టు బుధవారం తీర్పు వెలువ�
ఏఆర్ కానిస్టేబుళ్లు| ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని పలాస మండలం సుమ్మాదేవి జాతీయ రహదారిపై పోలీసు బొలేరో వాహనాన్ని లారీ ఢీకొట్టింది. దీంతో నలుగురు ఏఆర్ క�
ఏపీలో దారుణం.. యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన యువకుడు | ఏపీ విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం చౌడువాడలో దారుణ ఘటన చోటు చేసుకున్నది. యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడో ఓ ఉన్మాది. అడ్డుకోబోయిన యువతి అ
కేంద్ర పర్యావరణశాఖపై ఎన్జీటీ తీవ్ర వ్యాఖ్యలు సీమ ఎత్తిపోతల ప్రాజెక్టుపై నివేదిక ఎందుకు ఇవ్వలేదని ఆగ్రహం ఫొటోలు చూస్తే నిబంధనలు ఉల్లంఘించినట్టు అర్థమవుతున్నది జైలుకు పంపమంటారా? ఏపీ అధికారులకు ముందస్త
బడి గంట| ఆంధ్రప్రదేశ్లో బడి గంట మోగింది. కరోనా సెకండ్ వేవ్ విజృంభణతో మూతపడిన స్కూళ్లు, కాలేజీలు మళ్లీ తెరచుకున్నాయి. కరోనా నేపథ్యంలో గతేడాది పరీక్షలు లేకుండానే విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేసి
Om Birla : ఏపీలో స్పీకర్ ఓం బిర్లా రెండు రోజుల పర్యటన | లోక్సభ స్పీకర్ ఓం బిర్లా రెండు రోజుల పాటు ఏపీలోని చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. సోమవారం మధ్యాహ్నం ఆయన రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు. అనంతరం మధ్
Accident : కారు.. లారీ ఢీ.. ఇద్దరు మృతి | ఏపీ ప్రకాశం జిల్లాలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మార్కాపురం మండలం మిట్టమీదిపల్లి వద్ద లారీ, కారు ఢీకొట్టుకున్నాయి. సంఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృత్యువాతపడ్డ�
curfew extended : ఏపీలో కర్ఫ్యూ పొడగింపు | కరోనా మహమ్మారి ఉధృతి నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మరోసారి కర్ఫ్యూ పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కర్ఫ్యూ రాత్రి 10 గంటల సమయం నుంచి ఉదయం 6 గ�
అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,535 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 69,088 శాంపిల్స్ను పరీక్షించగా వీటిలో 1,535 పాజిటివ్గా నిర్ధారణ అయ్యాయి. కొవిడ్-19తో తాజాగా 16 మంది చనిపోయారు. 2,075 �
జాలర్లు| ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. శనివారం తెల్లవారుజామున సముద్ర తీరంలో చేపల వేటకు వెళ్లిన ముగ్గురు జాలర్లు గల్లంతయ్యారు.