Karthika Purnima | శ్రీ సాంస్కృతిక కళాసారథి ఆధ్వర్యంలో కార్తీక పౌర్ణమి పర్వదినం వేడుకలు సింగపూర్లో ఘనంగా జరిగాయి. ఈ వేడుకల సందర్భంగా శివభక్తి మయమైన చక్కటి సాంప్రదాయక కథాగాన కార్యక్రమం నిర్వహించారు. అంతర్జ�
అమరావతి: ఏపీ మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్-1955 సవరణలకు ఉద్దేశించిన బిల్లుతో పాటు మరికొన్ని బిల్లులకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. శుక్రవారం సాయంత్రం ఏపీ సీఎం జగన్ అధ్యక్షత న సచివాలయంలో క్యాబినేట్ స
AP News | ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు కడప జిల్లాలో వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. రాజంపేట బస్సుల ఘటనలో 12 మంది మృతి చెందారు. పలువురు ప్రాణాలతో బయటపడ్డారు. గండ్లూరులో
తిరుపతి : వర్షాల కారణంగా తిరుపతిలో నెలకొన్న పరిస్థితులపై ప్రముఖ సినీనటుడు చిరంజీవి ట్విటర్ వేదికగా స్పందించారు. వర్షం, వరదల కారణంగా ఇబ్బందులు పడుతున్న బాధితులకు అభిమాన సంఘాలు చేయూతనందించాలని పిలుపుని
Chandrababu | టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సంచలన ప్రకటన చేశారు. సీఎం అయ్యాకే ఈ సభలో తిరిగి అడుగుపెడతానంటూ చంద్రబాబు శపథం చేసి అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. అయితే ఇవాళ
అమరావతి : టీడీపీ అధినేత , ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. మళ్లీ సీఎం అయ్యాకే తాను సభలో అడుగుపెడతానని శపథం చేశారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల రెండో రోజు అధికార, ప్రతిపక్ష టీడీపీ
అమరావతి : ఏపీలో కురుస్తున్న భారీ వర్షాలతో పలు జిల్లాలో భీతావాహ పరిస్థితి నెలకొంది.భారీ వర్షాల కారణంగా చెయ్యేరు నది ఉధృతంగా ప్రవహిస్తోంది. చెయ్యేరు వరదలో కొట్టుకుపోయి 16 మంది గల్లంతు అయ్యారు. నది మధ్యలో ఆర�
అమరావతి : ఆంధ్రప్రదేశ్కు ఏకైక రాజధాని అమరావతే ఉంటుందని, ఇందులో అనుమానం లేదని సినీనటుడు శివాజీ అన్నారు. రాజధాని కోసం అమరావతి రైతులు చేస్తున్న మహాపాదయాత్ర ప్రకాశం జిల్లాలో కొనసాగుతుంది. ఈ సందర్భంగా గురువ
అమరావతి : ఆంధ్రప్రదేశ్కు రాజధాని అమరావతి ఉండాలని కొనసాగుతున్న రైతుల నిరసనలకు మద్దతు ఇస్తున్న వారి సంఖ్య నానాటికి పెరుగుతుంది. తాజాగా ఏపీ బీజీపీ శాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు అమరావతి రాజధానికే మద్దతు ఇస�
తిరుమల : తిరుమల, తిరుపతి పరిసర ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో తిరుమలలో 5 జలశయాలు నిండుకుండలా తలపిస్తున్నాయి. కురుస్తున్న వర్షంతో ఘాట
కొత్తగూడెం క్రైం: ఆంధ్రా ఏజెన్సీలో ఆదివాసీని హతమార్చిన సంఘటన తూర్పుగోదావరి జిల్లాలో గురువారం వెలుగు చూసింది. వివరాలు.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లా ఎటపాక మండలం చేరువుగుంపు గ్రామానికి చె�
టీడీపీ అధినేత చంద్రబాబుకు దెబ్బ మీద దెబ్బ హైదరాబాద్, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ) : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి దెబ్బ మీద దెబ్బ తగులుతున్నది. టీడీపీకి కంచుకోటగా ఉన్న కుప్పం నియోజకవర్గంలో ఇప�
తిరుపతి : తిరుపతితో పాటు పరిసర జిల్లాలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశమున్నందున తిరుమలకు వెళ్లే రెండు నడక రోడ్లను మూసివేస్తున్నట్లు తిరుమల, తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. వానలు పడ
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటలో ముగ్గురు కొవిడ్తో మృతి చెందగా, కొత్తగా 230 మందికి కరోనా పాజిటివ్ వచ్చిందని వైద్యారోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం 2,615 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వారు తెల�
అమరావతి : రాష్ట్రంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార బలం, డబ్బుల పంపిణీ, పోలీసు, ప్రభుత్వం సహకరించడంతోనే వైఎస్సార్సీపీ అభ్యర్థులు గెలుపొందారని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. బ�