పార్థసారధి నారా.. లక్షలు సంపాదించి పెట్టే సాఫ్ట్ వేర్ జాబ్ వదిలేసి పలుగు, పారా పట్టాడు. వ్యవసాయం నేర్చుకొని ఇప్పుడు వందల మంది రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. వ్యవసాయాన్ని కూడా ఎలా లాభసాటిగా
కృష్ణా జలాలపై పూర్తి హక్కు తెలంగాణకే ప్రభుత్వానికి విశ్రాంత ఇంజినీర్ల లేఖ హైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ): కృష్ణా నదీ జలాలను అక్రమంగా బేసిన్ అవతలి ప్రాంతాలకు తరలిస్తున్న ఏపీ సర్కారు చర్యలను నిలువరిం
అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,107 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొవిడ్-19తో 20 మంది చనిపోయారు. 1,807 మంది వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్నారు. తాజా కేసులతో కలుపుకుని కరోనా పాజిట�
అమరావతి, జూలై : చంద్రబాబు, దేవినేని ఉమాపై వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ తీవ్ర ఆరోపణలు చేశారు. మంత్రిగా ఉన్నప్పుడు పోలవరం మట్టి గ్రావెల్ను దోచుకొని, దాచుకున్నది దేవినేని ఉమా అని ఆరోపించారు. ఉమాతో ఉన్న గూండ�
ఆటోను ఢీకొట్టిన లారీ.. ముగ్గురు మృతి | పశ్చిమ గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. ఈ ఘటన నల్లజర�
తిరుపతి, జూలై : టీటీడీ ఆలయాలకు చెందిన వ్యవసాయ భూములను ఖాళీగా ఉంచొద్దని టీటీడీ ఈఓ జవహర్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన స్థానిక ఆలయాల కార్యకలాపాలపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మా�
తిరుపతి, జూలై :టీటీడీ స్థానిక ఆలయాల అభివృద్ధిపై దృష్టి సారించింది. అందులోభాగంగా స్థానిక ఆలయాల ప్రశస్త్యాన్ని, స్థల పురాణాన్ని విస్తృత ప్రచారం చేసి టూరిజం, ఆర్టీసీ శాఖలను సమన్వయం చేసుకుని భక�
అమరావతి, జూలై :ఆంధ్రప్రదేశ్లో ఇంటర్ సెకండియర్ ఫలితాలను రేపు విడుదల చేయనున్నారు. ఈ మేరకు ఏపీ ఇంటర్ బోర్డ్ ప్రకటించింది. రేపు సాయంత్రం నాలుగు గంటలకు ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ �
తిరుపతి, జూలై : తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో బుధవారం స్వామివారికి కవచ సమర్పణతో జ్యేష్ఠాభిషేకం శాస్త్రోక్తంగా ముగిసింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో నిబంధనలు పాటిస్తూ ఆలయంలో ఏకాంతంగా అభిషేక�
తిరుమల, జూలై: తిరుమలలోని నారాయణగిరి శ్రీవారి పాదాల వద్ద బుధవారం ఛత్రస్థాపనోత్సవం వేడుకగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీవారి పాదాల వద్ద టిటిడి అర్చక బృందం ప్రత్యేకంగా అలంకరించిన గొడుగును ప్రతిష్టించారు. �
తిరుపతి, జూలై: కడప జిల్లా రాజంపేట మండలం తాళ్ళపాకలోని చారిత్రక ప్రసిద్ధి పొందిన శ్రీ చెన్నకేశవస్వామివారి ఆలయం, శ్రీ సిద్దేశ్వర స్వామివారి ఆలయాల్లో వార్షిక బ్రహ్మోత్సవాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. ఇవ్వాల్ట
కలికిరి సైనిక్ స్కూల్| ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా కలికిరిలో ఉన్న సైనిక పాఠశాలలో టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగినవారు దరఖాస్తు