అమరావతి : రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రేపటి నుంచి కొనసాగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ కొవిడ్ నిబంధనలు పాటించాలని ఏపీ ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని అన్నారు. పోలింగ్, కౌంటింగ్లోనూ ఈ నిబ
అమరావతి : జనసేన అధినేత పవన్ కల్యాణ్ జగన్ సర్కారు చేస్తున్న తప్పులను మరోసారి ఎత్తిచూపారు. ఎయిడెడ్ విద్యాసంస్థల విషయంలో ప్రభుత్వం ఇచ్చిన నాలుగు జీవోలను రద్దు చేయాలని కోరారు.వాటిని రద్దు చేస్తేనే విద్యార్�
Fire Accident | చుట్టుపక్కల ఇళ్లకు కూడా ఈ మంటలు వ్యాపిస్తుండటంలో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. ఈ మంటలకు ఇళ్లలో ఉండే గ్యాస్ సిలిండర్లు పేలుతున్నాయి.
అమరావతి : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీన పడడంతో రాగల 24 గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకురాలు స్టెల్లా తెలిపారు. అనుబంధంగా దక్షిణ కోస్తా
Amit Shah | కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆంధ్రప్రదేశ్లో మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ నెల 13న తిరుపతికి అమిత్ షా రానున్నారు. 14న ఉదయం నెల్లూరులో ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు నిర్వహించే
South Central Railway | రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని మరికొన్ని ప్రత్యేక రైళ్లును అందుబాటులోకి
Telangana | కేంద్రంతో టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎలాంటి వ్యక్తిగత పంచాయతీ లేదు. మా సమస్య.. మా నీళ్లు మాకు దక్కాలి.. తెలంగాణ ఉద్యమం జరిగిందే నీళ్లు, నిధులు నియామకాల మీద. నీళ్ల విషయంలో ఏడేండ్ల నుంచి కేంద్రం
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా అధికార వైసీపీ తమ ఎమ్మెల్యేల కోటాలో అభ్యర్థులను ఖరారు చేసింది. ఈ మేరకు బుధవారం రాత్రి సీఎం జగన్ ఆదేశాల మేరకు ప్రభుత్వ సలహాదారుడు, పార్టీ ప్రధ
కర్నూలు: నవ మాసాలు మోసి కన్న బిడ్డలను కాదని తాను కూడా విషం తాగి ఆత్మహత్యకు పాల్పడింది ఓ తల్లి. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బుధవారం కర్నూలు జిల్లా ఆదోని మండలం మదిరే గ్రామానికి చెందిన మహిళ తన ఇద్దర�
తిరుపతి : పెనుమూరు మండలంలోని కలిగిరికొండపై వెలసిన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో రేపటి నుంచి బాలాలయ కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. నవంబర్10వ తేదీ వర�
N Raghuveera Reddy | రాజకీయాల్లో చురుగ్గా పాల్గొని, మంత్రి పదవులు కూడా పోషించిన నాయకులు ఆ తర్వాత అన్నీ వదిలేసి సాధారణ జీవితం గడపడం చాలా అరుదు. అయితే అలాంటి పనే చేసి చూపించారు రఘువీరా రెడ్డి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మం�
Badvel by election | బద్వేల్ ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థి డాక్టర్ దాసరి సుధ రికార్డు బద్దలు కొట్టారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ మెజార్టీని క్రాస్ చేసి సరికొత్త రికార్డ్ సృష్టించారు. డాక్టర్ సుధాకు 90,228 ఓట్ల మెజార్ట�