Covid-19 | ఏపీలో కొత్తగా 1,321 మంది కరోనా | ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,321 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఆరోగ్యశాఖ తెలిపింది. కొత్తగా నమోదైన కేసులతో మొత్తం 20,10,566కు పెరిగాయి. ఇప్పటివరకు కరోనా నుంచి 19,81
పిటిషన్ ఉపసంహరణకు మోకాలడ్డు జత కలిసిన కర్ణాటక ఫుల్బెంచ్కు విచారణ బదిలీ హైదరాబాద్, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ): సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం గతంలో దాఖలుచేసిన పిటిషన్ను ఉపసంహరణకు ఏపీ మోకాలడ్డుతున
Chittoor | ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి ఆత్మహత్య | చిత్తూరు జిల్లాల్లో విషాదకర ఘటన చోటుచేసుకున్నది. పుత్తూరు మండలం రాచపాలెం గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. అప్పులబాధతో పురు�
వివాహ వేడుక | ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని తర్లుపాడు మండలం కలుజువ్వలపాడు వద్ద ఆటో నుంచి పడి నలుగురు మృతిచెందారు.
YS Jagan | ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దు పిటిషన్పై నేడు తీర్పు! | ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు వేసిన పిటిషన్పై సీబీఐ కోర్టు బుధవారం తీర్పు వెలువ�
ఏఆర్ కానిస్టేబుళ్లు| ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని పలాస మండలం సుమ్మాదేవి జాతీయ రహదారిపై పోలీసు బొలేరో వాహనాన్ని లారీ ఢీకొట్టింది. దీంతో నలుగురు ఏఆర్ క�
ఏపీలో దారుణం.. యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన యువకుడు | ఏపీ విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం చౌడువాడలో దారుణ ఘటన చోటు చేసుకున్నది. యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడో ఓ ఉన్మాది. అడ్డుకోబోయిన యువతి అ
కేంద్ర పర్యావరణశాఖపై ఎన్జీటీ తీవ్ర వ్యాఖ్యలు సీమ ఎత్తిపోతల ప్రాజెక్టుపై నివేదిక ఎందుకు ఇవ్వలేదని ఆగ్రహం ఫొటోలు చూస్తే నిబంధనలు ఉల్లంఘించినట్టు అర్థమవుతున్నది జైలుకు పంపమంటారా? ఏపీ అధికారులకు ముందస్త
బడి గంట| ఆంధ్రప్రదేశ్లో బడి గంట మోగింది. కరోనా సెకండ్ వేవ్ విజృంభణతో మూతపడిన స్కూళ్లు, కాలేజీలు మళ్లీ తెరచుకున్నాయి. కరోనా నేపథ్యంలో గతేడాది పరీక్షలు లేకుండానే విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేసి
Om Birla : ఏపీలో స్పీకర్ ఓం బిర్లా రెండు రోజుల పర్యటన | లోక్సభ స్పీకర్ ఓం బిర్లా రెండు రోజుల పాటు ఏపీలోని చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. సోమవారం మధ్యాహ్నం ఆయన రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు. అనంతరం మధ్
Accident : కారు.. లారీ ఢీ.. ఇద్దరు మృతి | ఏపీ ప్రకాశం జిల్లాలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మార్కాపురం మండలం మిట్టమీదిపల్లి వద్ద లారీ, కారు ఢీకొట్టుకున్నాయి. సంఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృత్యువాతపడ్డ�