AP New Corona Cases | ఏపీలో కొత్తగా 1,174 కరోనా కేసులు | ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో 1,174 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,37,353కు పెరిగింది. కొత్తగా 1,309 మంది బాధితులు డిశ్చార్జి అవగా
Ayyanna’s remarks highly outrageous and unfortunate: MLA Roja | సినీ పెద్దల కోరిక మేరకు ఆన్లైన్లో సినిమా టికెట్ల విక్రయానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని నగరి ఎమ్మెల్యే రోజా స్పష్టం చేశారు. ఇవాళ ఉదయం తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనం సమయంలో వ�
ఏపీలో జరిగిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా సాగేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) ఆదిత్యనాథ్ దాస్ ఆదేశించారు.
AP covid-19 Cases | ఏపీలో కొత్తగా 1,393 కరోనా కేసులు | ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,393 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా 1,296 మంది బాధితులు డిశ్చార్జి అవగా.. మరో ఎనిమిది వైరస్ ప్రభావంతో మృత్యువాతపడ్డారు. తాజా
Ap Covid-19 Cases | ఏపీలో కొత్తగా 1,367 కరోనా కేసులు | ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,367 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో మొత్తం కేసుల సంఖ్య 20,34,786కు పెరిగాయి. తాజాగా 1,248 మంది బాధితులు డిశ్చార్జి అవగా..
AP Cabinet Meeting | పలు కీలక నిర్ణయాలకు ఏపీ కేబినెట్ ఆమోదం | ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా పలు నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో గు�
అమరావతి : ఏపీలో కరోనా ఉధృతి కొనసాగుతున్నది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,145 పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. తాజాగా 1,243 మంది బాధితులు డిశ్చార్జి అవగా.. వైరస్ బారినపడి మరో 11 మంది ప్రాణాలు వదిలారు. కొత్త కేసులతో రాష
AP CM YS Jgan | ఏపీ సీఎం జగన్కు సీబీఐ కోర్టులో ఊరట | ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి భారీ ఊరట లభించింది. సీఎం జగన్తో పాటు ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ నరసాపురం వైఎస్సార్ సీపీ
Ap Covid-19 Cases | ఏపీలో కొత్తగా 1,125 కొవిడ్ కేసులు | ఆంధ్రప్రదేశ్లో కొవిడ్ కేసులు స్వల్పంగా పెరిగాయి. గడిచిన 24గంటల్లో కొత్తగా 1,125 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 20,31,974కు పెరిగాయి. తాజాగా 1,356 మంది బాధితులు డి�
అమరావతి : ఏపీలో సినిమా టికెట్ల వివాదాన్ని త్వరలోనే పరిష్కరిస్తామని మంత్రి పేర్ని నాని తెలిపారు. మంగళవారం ఏపీ సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేయడమే ప్రతిపక్షం టీడీపీ పనిగా ప�