అమరావతి : రాష్ట్రంలో జరిగిన 12 మున్సిపాల్టీలు, ఒక కార్పారేషన్కు జరిగిన ఎన్నికల్లో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ కేవలం రెండు మున్సిపాల్టీలను దక్కించుకుని కనీస గౌరవాన్ని దక్కించుకుంది. మిగత 11 చోట్ల అధికార వ
అమరావతి: నెల్లూరు నగర పాలక సంస్థలో అధికార వైఎస్సార్సీపీ భారీ విజయం సాధించింది. ఈ కార్పొరేషన్లో ఉన్న అన్ని వైఎస్సార్సీపీ స్థానాలను కైవసం చేసుకోగా తెలుగుదేశం పార్టీ ఏ ఒక్క స్థానాన్ని దక్కించుకోకపోవడం
అమరావతి : వైసీపీకి నెల్లూరు జిల్లాలో గట్టి పట్టు ఉన్నది. ఇప్పటికే 8 డివిజన్లలో వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఏకగ్రీవం అయ్యారు. ఇప్పటి వరకూ వెలువడిన ఫలితాల్లో15, 14,19,27,28,33, 36,44,41,46,35,29,53,4,34,26,9,18,23,39వ డివిజన్లలో వైఎస్సార్సీ�
అమరావతి : గుంటూరు జిల్లాలో టీడీపీకి చుక్కెదురైంది. కేవలం మూడు స్థానాలకే పరిమితమైంది. గురజాల నగర పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ దూసుకుపోతోంది. 16 వార్డుల్లో వైసీపీ అభ్యర్థులు విజయ కేతనం ఎగురవేశారు. టీడీపీ మూడు �
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ, ఇ హుండీ, ఇ డోనేషన్స్, పరోక్ష సేవ వంటి కొత్త కార్యక్రమాలను ప్రారంభించింది. మరిన్ని సేవలను అందించే ప్రణాళికల్లో భాగంగా సీనియర్ మీడియా ప్రతినిధి సీవీ సుబ్బారావ�
తిరుపతి : హోం మంత్రి అమిత్ షా సోమవారంతిరుపతిలోని కపిళేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయం వద్దకు చేరుకున్న అమిత్ షాకు టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు వైవీ.సుబ్బారెడ్డి, ఈవో డాక్�
అమరావతి : ఏపీలో అధికార వైఎస్సార్సీపీపై ప్రజల్లో వ్యతిరేకత ఉన్నందువల్లే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి భయంతో ఇతర ప్రాంతాల నుంచి ప్రజలను రప్పిస్తున్నారని టీడీపీ నేత, మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు ఆరోప�
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 117 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 21,360 మందికి పరీక్షలు నిర్వహించినట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. విశాఖలో ఒకరు కరోనాతో మృతి చెందినట్లు వివరించారు. ప్రస్త�
అమరావతి : ఏపీలో జరిగిన స్థానిక సంస్థల రెండో విడత పోలింగ్ ఉద్రిక్తతల మధ్య ముగిసింది. 12 మున్సిపాల్టీలు, ఒక కార్పొరేషన్కు సోమవారం ఎన్నికలు జరిగాయి. ఉదయం 7గంటల నుంచి ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5గంటలకు ముగి
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఏ ఎన్నికలు వచ్చినా వైఎస్ జగన్కే రాష్ట్ర ప్రజలు పట్టం కడుతారని ప్రభుత్వ సలహాదారుడు, వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు . తాడేపల్లిలో సోమవారం ఆయన వ�
Andhra Pradesh | ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలో విషాదం నెలకొంది. సోమవారం ఉదయం తోటవల్లూరు వద్ద కృష్ణా నదిలోకి పది మంది ఈతకెళ్లారు. ఇందులో ముగ్గురు గల్లంతు అయ్యారు. ఇద్దరి మృతదేహాలు గల్లంతు కాగ�
తెలంగాణ, ఏపీ మధ్య సమస్యలు చిన్నవే కొత్త రాష్ట్రం ఏర్పడినప్పుడు అవి సహజం జోనల్ కౌన్సిల్ భేటీలో మహమూద్ అలీ రెండు తెలుగురాష్ర్టాల మధ్య సమస్యలు జాతీయాలే: కేంద్ర మంత్రి అమిత్ షా వాటి పరిష్కారానికి కృషి చ�