ఏపీ సర్కారుకు ఓయూ జేఏసీ హెచ్చరికహైదరాబాద్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ): కృష్ణా జలాలను బేసిన్ అవతలి ప్రాంతాలకు అక్రమంగా తరలించేందుకు చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంటనే �
ఏఓబీలో ఆరుగురు మావోయిస్టుల అరెస్ట్? | ఆంధ్రా ఒడిశా సరిహద్దులో ఆరుగురు మావోయిస్టులను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో కీలక వ్యక్తులు ఉన్నట్లు సమాచారం. మావోయిస్ట్ అగ్రనేత ఆర్కే అంగరక్షకులు ఉన్�
అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 1,869 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 71,030 శాంపిల్స్ పరీక్షించగా 1,869 మంది కొవిడ్-19 పాజిటివ్గా నిర్ధారింపబడ్డారు. కాగా కొవిడ్-19తో 18 మంది చనిపోయారు. 2,316 మంది
సైబర్ నేరాలకు పాల్పడుతున్న నలుగురి అరెస్ట్ | సైబర్ నేరాలకు పాల్పడుతున్న గుంటూరు జిల్లాకు చెందిన నలుగురు వ్యక్తులను కర్నూల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఫేక్ వెబ్సైట్లతో మోసం చేసి డబ్బులు ఖాతాలకు
అమరావతి : ఆంధప్రదేశ్లో కొత్తగా 2,050 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 85,283 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా తాజా కేసులు రికార్డయ్యాయని ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ ఆదివారం తెలిపింది. కొత్త కేసులతో రాష్ట్రంల
టీటీడీ| తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలక మండలి చైర్మన్గా వైవీ సుబ్బారెడ్డి మరోసారి నియమితులయ్యారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది.
KRMB | కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం మరో లేఖ రాసింది. కేఆర్ఎంబీ చైర్మన్కు నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ లేఖ రాశారు. పోతిరెడ్డిపాడు నుంచి ఆంధ్రప్రదే�
అమరావతి : విశాఖపట్నం దేవాదాయశాఖ అధికారుల మధ్య కొట్లాట. డిప్యూటీ కమిషనర్పై అసిస్టెంట్ కమిషనర్ ఇసుక, మట్టితో దాడి చేసింది. ఈ దాడి దృశ్యాలు ఆఫీసులోని సీసీ టీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. త�
కోడి పుంజు | కోడి పెట్ట గుడ్లు పెట్టడం చూశాం.. కానీ ప్రకృతికి విరుద్ధంగా కోడి పుంజు గుడ్లు పెట్టింది. పుంజు గుడ్లు పెట్టడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు | కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ( KRMB ) కు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. సీడబ్ల్యూసీ సభ్యుడిపై ఏపీ అభ్యంతరం తెలుపడంపై ఈఎన్సీ నిరసన వ్యక్తం చేసింది. రాయలసీమ ప్రాజెక్టు
Pulichintala | పులిచింతల ప్రాజెక్టులోని 16వ నంబర్ గేటు వరద ప్రవాహంతో కొట్టుకుపోయింది. ప్రాజెక్టుకు ఇన్ఫ్లో అధికంగా ఉండటంతో కొంతమేర గేటు పైకి ఎత్తే క్రమంలో గాటర్స్లో సాంకేతిక
సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ప్రకటన మధ్యవర్తిత్వాన్ని ఆంధ్రప్రదేశ్వ్యతిరేకించటంతో నిర్ణయం కృష్ణా విద్యుత్తు వివాదంపై పిటిషన్ మరో బెంచ్కు హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ): కృష్ణా జలాల వివాదంపై ఆంధ్ర�
ఆంధ్రప్రదేశ్కు స్పష్టంచేసిన జీఆర్ఎంబీ కోఆర్డినేషన్ సమావేశంలో పలు అంశాలపై చర్చ తెలంగాణపై అక్కసు వెళ్లగక్కిన ఏపీ అధికారులు బోర్డు మీటింగ్ పెట్టాల్సిందే: తెలంగాణ స్పష్టీకరణ ఈ డిమాండ్తోనే సమావేశాన�
కృష్ణా నదీ జలాల వివాదం | కృష్ణా నదీ జలాల వివాదంపై సోమవారం సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన రిట్ పిటిషన్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మా