Attack on TDP office | ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి ఇంటిపై కొందరు దాడి చేశారు. అలాగే రాష్ట్రంలో పలుచోట్ల టీడీపీ కార్యాలయాలు, నేతల ఇళ్లపై కూడా దాడులు జరిగాయి.
AP News | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈద్ మిలాదున్ నబీ పర్వదినం సందర్భంగా ఈ నెల 19వ తేదీన సెలవు ప్రకటించింది. అయితే ముందుగా ప్రకటించిన క్యాలెండర్లో 20వ తేదీన సెలవు ఇచ్చారు.
నెలాఖరులోగా మిగతావీ పూర్తి దేశంలోనే అగ్రస్థానంలో తెలంగాణ 14 శాతంతో రెండో స్థానంలో ఏపీ ఖాతా తెరువని 16 రాష్ర్టాలు గ్రామాలు : 12,766 ఆడిటింగ్ పూర్తి: 9,500 శాతం : 75 శాతం హైదరాబాద్, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ): పంచాయతీ�
అంధ్రప్రదేశ్ : గుంటూరు జీజీహెచ్ ఆసుపత్రిలో కిడ్నాపైన బాలుడు క్షేమంగా తల్లి ఒడికి చేరాడు. పసి కందును ఎత్తుకెళ్లిన ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించ
విద్యుత్తు ప్రాజెక్టులన్నీ కేఆర్ఎంబీకి ఇవ్వాలని డిమాండ్ తన ప్రాజెక్టుల్లో కొన్నింటినేఇస్తామంటూ జీవో తెలంగాణ ఇచ్చాకనే స్వాధీనం చేస్తామంటూ మెలిక హైదరాబాద్, అక్టోబర్14 (నమస్తే తెలంగాణ): కృష్ణానదిపై ఉ
బొగ్గు కొరతతో సగానికి తగ్గిన ఉత్పత్తి పలు జిల్లాల్లో ఆరేడు గంటలు కోతలు శ్రీకాకుళంలో పరిశ్రమలకు 4 గంటలు కోత ఏసీలు వాడొద్దని ఇంధనశాఖ కార్యదర్శి పిలుపు హైదరాబాద్, అక్టోబర్ 12 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్�
AP High Court | ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ అసానుద్దీన్ అమానుల్లా ప్రమాణస్వీకారం చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరుప్ కుమార్ గోస్వామి ఆయనతో ప్రమాణం చేయించారు.
మంత్రి ఎర్రబెల్లి | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్నవరంలో గల ప్రసిద్ధ సత్యనారాయణస్వామి వారిని కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి పంచాయతీరాజ్ సరఫరా శాఖమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దర్శించుకున్నారు.
chandrababu naidu comments YSRCP govt | ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దింపి.. రాష్ట్రానికి రిపేర్ చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. బుధవారం