తిరుపతి, జూలై: కడప జిల్లా రాజంపేట మండలం తాళ్ళపాకలోని చారిత్రక ప్రసిద్ధి పొందిన శ్రీ చెన్నకేశవస్వామివారి ఆలయం, శ్రీ సిద్దేశ్వర స్వామివారి ఆలయాల్లో వార్షిక బ్రహ్మోత్సవాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. ఇవ్వాల్ట
కలికిరి సైనిక్ స్కూల్| ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా కలికిరిలో ఉన్న సైనిక పాఠశాలలో టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగినవారు దరఖాస్తు
బోర్డుల నియంత్రణలోకి ఇరు రాష్ర్టాల్లోని 107 ప్రాజెక్టులు తెలంగాణలో 79, ఏపీలో 15, ఉమ్మడి ప్రాజెక్టులు 13 కేఆర్ఎంబీ పరిధిలో 36.. జీఆర్ఎంబీ పరిధిలో 71 ప్రాజెక్టులు కాళేశ్వరం, అనుబంధమైన భారీ ప్రాజెక్టులు కేంద్రం చే
అమరావతి, జూలై :చిత్తూరు జిల్లాలో నకిలీ పోలీస్ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులుగా చెలామణీ అవుతూ డబ్బులు కాజేస్తున్న తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నారు. చెన్నైకి చెందిన ఓ వ్యక్తిని బెదిరించి అ
అమరావతి : గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 2,526 కరోనా కేసులు నమోదయ్యాని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. కొత్తగా 2,933 మంది బాధితులు కోలుకున్నారు. మరో 24 మంది మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోయారు. తాజ
అమరావతి ,జూలై :మాంసాహార ప్రియులు అమితంగా ఇష్టపడే పులస చేపలకు ఎంతో ప్రాధాన్యత ఉన్నది.పులస చేప వర్షాకాలంలో మాత్రమే దొరుకుతుంది. ఈ చేప చాలా రుచిగా ఉంటుంది. ‘పుస్తెలు అమ్మి ఐనా సరే పులస తినాలి’ అంటారు. దీని �
అమరావతి,జూలై :నామినేటెడ్ పదవుల భర్తీకి సర్వం సిద్ధం చేసింది ఏపీ సర్కారు. ఇప్పటికే ఎవరెవరికి ఏ పదవి ఇవ్వాలన్నదానిపై ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. నామినేటెడ్ పదవుల ప్రకటనకు ఏర్పాట్లు జరుగుపోతున్నాయ�
అమరావతి, జూలై : కరోనా మందుపై ఆనందయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా మహమ్మారి నుంచి ప్రజలను కాపాడాలన్న ఉద్దేశంతో తాను మందు తయారు చేసి ఉచితంగా పంపిణీ చేస్తున్నానని, కొందరు మాత్రం తన పేరుతో నకిలీ మందు తయారు చే�
తిరుమల,జూలై: తిరుమలలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అత్యుత్తమ భద్రతా వ్యవస్థను రూపొందించినట్లు తిరుమలతిరుపతి దేవస్థానం ఈవో డా.కె.ఎస్.జవహర్రెడ్డి తెలిపారు. మంగళవారం తిరుమలలోని పిఏసి-4లో గల క�
అమరావతి,జూలై:అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తన ద్రోణి కొనసాగుతుందని విశాఖ వాతావరణశాఖ స్పష్టం చేసింది. దీని ప్రభావంతో తీరం వెంబడి గంటకు 40నుంచి 65కిలోమీటర్ల వేగంలో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది. ఈ క