అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 4,250 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొవిడ్-19తో 33 మంది చనిపోయారు. తాజా కేసులతో కలుపుకుని ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 18,79,872కు చేరుకుంది. వీటి
సీమ ఎత్తిపోతల కొనసాగింపుపై ఏపీ సీఎస్కు ఎన్జీటీ హెచ్చరిక అనుమతి లేనిదే ‘రాయలసీమ’ చేపట్టొద్దని చెప్పాం పనులు కొనసాగినట్టు తేలితే ఊచలు లెక్కపెట్టాల్సిందే ఆంధ్రప్రదేశ్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు రద్దు అయ్యాయి. ఫలితాల కోసం హైపవర్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. హైపవ�
అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 4,981 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొవిడ్-19తో 38 మంది మరణించారు. 6,464 మంది వ్యాధి నుంచి కోలుకుని పూర్తిగా కోలుకున్నారు. తాజా కేసులతో �
అమరావతి,జూన్ 24: దేశంలో కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతుండటంతో దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. 24 స్పెషల్ ట్రైన్ సర్వీసులను పొడిగిస్తున్నట్లు తెలిపింది. ఈ నెల 25 నుంచి ఈ సర్వీసులు అందుబాటులోకి రానున్న�
న్యూఢిల్లీ: ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఇవాళ వార్నింగ్ ఇచ్చింది. 12వ తరగతి పరీక్షలను ఆ రాష్ట్రం ఇప్పటి వరకు రద్దు చేయలేదు. పరీక్షలను నిర్వహిస్తామని కోర్టులో ఏపీ ఓ అఫిడవిట్ను సమ�
అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 4,684 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాగా కొవిడ్-19తో 36 మంది మరణించారు. 7,324 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. తాజా కేసులతో కలుపుకుని ఏపీల�
తిరుమల, జూన్ 23: ఆంధ్రప్రదేశ్ దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ రావు బుధవారం తిరుమలలోని వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రికి ఆలయ అదనపు కార్యనిర్వహణ అధికారి ఎవి ధర్మ రెడ్డి ఘ�
హైదరాబాద్ : కృష్ణా నదిపై ఆంధ్రప్రదేశ్ నిర్మిస్తున్న ప్రాజెక్టులపై అభ్యంతరం తెలుపుతూ రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు ఫిర్యాదు చేస్తూ లేఖ రాసింది. అనుమతులు లేకుండా ఏపీ ప్రాజెక్టులు చేపడ
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టింది. రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 55,002 శాంపిల్స్ పరీక్షించగా కొత్తగా 2,620 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా వల్ల 44 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్ర�
టీఎస్ఆర్టీసీ| కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండటంతో సాధారణ జీవనం మెరుగుపడుతున్నది. ఈక్రమంలో ప్రజలకు పూర్తిస్థాయిలో రవాణా సౌకర్యాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఇందులో భాగంగా టీఎస్ఆర్టీసీ అంతర్రాష్ట్ర బస