డ్రోన్ల కలకలం| ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైల శ్రీ మల్లిఖార్జున స్వామి ఆలయంలో డ్రోన్లు కలకలం సృష్టిస్తున్నాయి. మహాక్షేత్రంలో గత నాలుగు రోజులుగా డ్రోన్ కెమెరాలు సంచరిస్తున్నాయి. ప్రతి ర�
అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో 90,532 శాంపిల్స్ను పరీక్షించగా వీటిలో 2,930 మందికి మాత్రమే కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. కొవిడ్-19తో 36 మంది చనిపోయారు. కాగ�
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు బాగా తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో 93,759 శాంపిల్స్ను పరీక్షించగా 3,464 పాజిటివ్గా నిర్ధారణ అయ్యాయి. కొవిడ్-19తో 35 మంది చనిపోయారు. కాగా 4,284 మంది కొవిడ్ నుండి పూర్తిగా
తెలంగాణలో ప్రాంతీయ అసమానతలు లేవు హైదరాబాద్లోని సీమాంధ్రులకు అండగా ఉన్నాం ఏపీలో మాత్రం తెలంగాణ వారికి ఇబ్బందులు శ్రీశైలం ముమ్మాటికీ విద్యుత్తు ప్రాజెక్టే ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ వెల్లడ�
అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,841 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొవిడ్-19తో 38 మంది చనిపోయారు. కాగా 3,963 మంది కొవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. తాజా పాజిటివ్ కేసులతో ఏపీలో
ఏపీ| పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. దీంతో ప్రభుత్వం కర్ఫ్య వేళల్లో మార్పులు చేసింది. కరోనా ప్రభావం అధికంగా ఉన్న నాలుగు జిల్లాలు మినహా మిగిలిన జిల్లాల్లో కర్ఫ్�
అమరావతి,జూన్ 30:రేపటి నుంచి కర్ఫ్యూ ఆంక్షలను సడలిస్తున్నట్లు ఏపీ సర్కారు ప్రకటించింది. కరోనా పాజిటివిటీ రేటు 5 శాతం కంటే తక్కువఉన్నఎనిమిదిజిల్లాల్లోఅనంతపురం,గుంటూరు,కడప, కర్నూలు,నెల్లూరు,శ్రీకాకుళం,విశా
అమరావతి,జూన్ 30: యువకుడి వేధింపులకు అభం శుభం తెలియని బాలిక బలైపోయింది.తాడేపల్లికి చెందిన 16ఏండ్ల బాలిక పదో తరగతి చదువుతున్నది. కొద్దిరోజుల క్రితం ఆమె ఇంటికి సమీపంలోని దుకాణానికి వెళ్లిన సమయంలో మహేంద్ర అనే �
అమరావతి,జూన్30:భార్యపైకక్షపెంచుకున్నభర్త ఆమె నిద్రిస్తున్నసమయంలో దిండుతో అదిమి చంపేశాడు. తిరుపతి రుయా ఆస్పత్రి ప్రాంగణంలో ఈ నెల 23వ తేదీ వెలుగులోకి వచ్చిన ‘సూట్కేసులో కాలిన మృతదేహం’ కేసులో అసలు విషయ�
అమరావతి,జూన్ 29: విశాఖ మన్యంలో దారుణం చోటుచేసుకున్నది. ఆస్తికోసం సొంత తమ్ముడే అన్నను అత్యంత దారుణంగా హత్య చేశాడు. కత్తితో అతికిరాతకంగా నరికి చంపాడు. ఈ సంఘటన విశాఖ ఏజెన్సీ డుంబ్రిగుడ మండలం దేముడు వలసం గ్రామ�
అమరావతి,జూన్ 29:ఇద్దరు చిన్నారులను అతికిరాతకంగా హత్య చేశాడు ఓ సైకో.. అభం శుభం తెలియని చిన్నారులను వరసకు బాబాయి అయిన కాటూరి శ్రీనివాసరావు అనే సైకో కర్రతో ఇంట్లో తలుపులు వేసి అతిదారుణంగా హత్య చేశాడు.ఈ సంఘటన స
తిరుపతి,జూన్ 29: తిరుపతి బర్డ్ ఆసుపత్రిలో జూలై 1వ తేదీ నుంచి అవుట్పేషేంట్,ఇన్ పేషంట్ సేవలు పునఃప్రారంభించనున్నారు. ఏపీలో జులై1నుంచి పలు జిల్లాల్లో కరొన కేసులు తగ్గుముఖం పట్టడంతో సడలింపు ఇచ్చింది ఏపీ సర్�
అమరావతి,జూన్ 28: ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండడంతో పలుజిల్లాల్లో రాష్ట్ర ప్రభుత్వం సడలింపులు ఇచ్చింది. కరోనా పాజిటివిటీ రేటు 5శాతం కంటే తక్కువ ఉన్నఎనిమిది జిల్లాలు అనంతపురం, గుంటూరు, కడప, కర్నూలు, నె
హైదరాబాద్ ,జూన్ 28:పెట్రోల్,డీజిల్ ధరలు దేశంలో రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. దీంతో సామాన్యుడికి పెను భారంగా మారుతున్నది. ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో మరోసారి లీటర్ పెట్రోల్ ధర వంద రూపాయలు దాటింది. దేశంలోని