అమరావతి : కొండపల్లి మున్సిపల్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొన్నది. దీంతో కొండపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక మరోసారి వాయిదా పడింది. అక్కడి పరిస్థితులు అదుపులోకి రాకపోవడంతో ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ ర�
వరదల్లో చిక్కుకున్న పూజారిని ప్రాణాలకు తెగించి కాపాడిన పోలీసు | ఏపీలో భారీ వర్షాలు పడి చాలా ప్రాంతాలు జలమయం అయిన విషయం తెలిసిందే. రాయలసీయలోని
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో గడచిన 24 గంటల్లో 18,777 మంది నుంచి నమూనాలు పరీక్షించగా 127 మందికి కరోనా పాజిటివ్గా నిర్దారణ అయ్యిందని వైధ్యాదికారులు సోమవారం హెల్త్ బులిటిన్లో వెల్లడించారు. గుంటూరు, కృష్ణా జిల్లా�
అమరావతి : అమరావతి రాజధానిపై ఏపీ సీఎం వైఎస్ జగన్ వైఖరి తీవ్రంగా నష్టం చేసే విధంగా ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. సోమవారం సీఆర్డీఏ బిల్లు రద్దుపై ఆయన స్పందించారు. ప్రభుత్వ విధానాల వల్ల ఆంధ్రప్రదే�
అమరావాతి : అమరావతి రాజధాని కోసం స్వచ్ఛందంగా ఉద్యమిస్తుంటే మంత్రి పెద్దిరెడ్డి రైతులపై వ్యంగ్యంగా మాట్లాడడం శోచనీయమని బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. మూడు రాజధానుల చట్టం రద్
అమరావతి : మూడు రాజధానుల విషయంలో తాము వెనక్కి, ముందుకు తగ్గలేదని, అందరిని సంతృప్తి పరిచేలా పకడ్బందీగా బిల్లును తీసుకువస్తామని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. సోమవారం మూడు రాజధానుల బిల్లు, సీఆర్�
AP News | టీడీపీ అధినేత చంద్రబాబుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిప్పులు చెరిగారు. అమరావతి అంటే తనకు వ్యతిరేకత లేదని, ఈ ప్రాంతమంటే తనకు కూడా ప్రేమ అని జగన్ స్పష్టం చేశారు. ఇక్కడ త�
AP News | ఆంధ్రప్రదేశ్ రాజధానిపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. శాసనసభలో కీలక ప్రకటన చేశారు. మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. పూర్తి సమగ్రమైన, మెరుగైన �
అమరావతి : అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని డిమాండ్ చేస్తు రైతులు చేపట్టిన మహాపాదయాత్రపై మంత్రి పెద్దిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఏపీ సర్కార్ మూడు రాజధానుల బిల్లును ఉపసంహరణపై ఆయన స్పందించ
అమరావతి : ప్రమాదవశాత్తు గ్యాస్లీకై ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందిన విషాద సంఘటన నెల్లూరు జిల్లాలోని చిట్టమూరు మండలం మల్లాం గ్రామంలో చోటు చేసుకుంది . గ్రామానికి చెందిన అబ్బాస్ కుటుంబం ఆదివా�
అమరావతి : టీడీపీ అధినేత చంద్రబాబు నియోజకవర్గంలోని కుప్పం మున్సిపల్ చైర్మన్గా వైఎస్సార్సీపీకి చెందిన డాక్టర్ సుధీర్ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. వైస్ చైర్మన్గా అఫీస్, మునిస్వామిల చేత ప్రత్యేకా
అమరావతి : అమరావతి రాజధానిని విమర్శించిన వాళ్లు వెంటనే క్షమాపణ చెప్పాలని అమరావతి ఐక్యకార్యాచరణ సమితి నాయకులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లును ఉప సంహరించుకుందని త్రిసభ్య ధర్మాసనం ముందు �
భారీవర్షాలతో పోటెత్తిన పెన్నా నది కోవూరు సమీపంలో తెగిన రహదారి బెజవాడ-నెల్లూరు మధ్య నిలిచిన రవాణా కడపలో తిరుమల ఎక్స్ప్రెస్ నిలిపివేత పడుగుపాడు సమీపంలో దెబ్బతిన్న ట్రాక్ 18 రైళ్లు రద్దు.. మరికొన్ని దార�