అమరావతి: ఒమిక్రాన్ వైరంట్ వ్యాప్తి నేపథ్యంలో ఏపీలో కొన్ని గంటలు ఓ వార్త సంచలనం కలిగించింది. సుమారు 30 మంది ప్రయాణికులు విదేశాల నుంచి ఏపీకి వచ్చి మిస్సయ్యారన్న వార్తను ఏపీ ఉన్నతాధికారులు ఖండించారు. శనివ�
అమరావతి : ఆగ్నేయ బంగాళఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుఫాన్గా మారి భారీ వర్షాలు కురుస్తాయని వాతవరణ, విపత్తు శాఖల హెచ్చరికలతో ప్రభుత్వం ముందస్తుగా కంట్రోల్ రూంను ఏర్పాటు చేసింది. విశాఖలోనో కలెక్టరేట్లో ప్�
అమరావతి : అండమాన్ తీరానికి సమీపంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడింది. రానున్న 12 గంటల్లో వాయుగుండంగా మారనుందని వాతావరణ శాఖ వెల్లడించింది. రాగల 24 గంటల్లో బంగాళాఖాతంలో అది తుపానుగా మారే అవకాశం ఉందని తెలియజేస�
తెలుగు రాష్ర్టాల్లో విస్తరణ బాటలో బ్యాంకిట్ హైదరాబాద్, నవంబర్ 30: ప్రముఖ ఫిన్టెక్ స్టార్టప్ బ్యాంకిట్.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల్లో బలోపేతం కావడానికి ఈ ఆర్థిక సంవత్సరం (2021-22)లో లక్షకుపైగా కి�
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో గత రెండున్నర సంవత్సరాలుగా అరాచక, దౌర్జన్య వైసీపీ పాలన కొనసాగుతుందని టీడీపీ ఏపీ శాఖ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యేలు, గ్రామాల్లో వారి కార్యకర�
SWIMS Hospital | తిరుపతి స్విమ్స్ ఆస్పత్రిలో అత్యంత క్లిష్టమైన సర్జరీని వైద్యులు విజయవంతంగా నిర్వహించారు. ఓ వ్యక్తి శరీరంలోకి చొచ్చుకెళ్లిన 3 అడుగుల ఇనుప చువ్వను(10 ఎంఎం సైజు) వైద్యులు తొలగించారు. కృష్�
అమరావతి: ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆరోగ్యం నిలకడగా ఉందని దవాఖాన వైద్యులు సోమవారం ప్రకటించారు. పోస్టు కొవిడ్ సమస్యలతో ఆదివారం రాత్రి హైదరాబాద్లోని ఏఐజీ దవాఖానలో చేరారు. ఈ సందర్భంగా చికిత్స అం�
అమరావతి : ఆంధ్రప్రదేశ్కు రాజధాని అమరావతిని కొనసాగించాలని చేపట్టిన మహాపాదయాత్ర రైతులను ఆశ్చర్యపరిచే సంఘటన నెల్లూరు జిల్లాలో జరిగింది. న్యాయస్థానం నుంచి దేవస్థానం (తిరుపతి) వరకు కొనసాగుతున్న అమరావతి రై
అమరావతి: ఏపీ ప్రభుత్వం కోరిన మేరకు మరో 6 నెలల పాటు సీఎస్గా సమీర్శర్మను కొనసాగించేందుకు కేంద్రం అనుమతినిచ్చింది. ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్న ఆయన పదవీ కాలాన్ని పొడిగించాలని ఈ నెల 2న ఏపీ ప్రభుత్వం కేంద్రాన�
అమరావతి : ఒకవైపు భారీ వర్షాలు..మరోవైపు భూ ప్రకంపనలు చిత్తూరు జిల్లాను వణికిస్తున్నాయి. శనివారం మధ్యాహ్నాం నుంచి అర్ధరాత్రి వరకు పలుమార్లు భూమి కంపించింది. జిల్లాలోని పలమనేరు, కరడిమడుగు మండలంలో భారీ శబ్ద�
అమరావతి : ఏపీలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల ప్రభావానికి గురైన ప్రాంతాల్లో కేంద్ర బృందం సభ్యులు విస్తృతంగా పర్యటిస్తున్నారు. తన రెండో రోజు పర్యటనలో భాగంగా శనివారం తిరుపతిలో ఏపీఎస్పీడీసీఎల్ రోడ్డు, ఎ�
అమరావతి : తమిళనాడు, ఒరిస్సా ముఖ్యమంత్రులు అద్భుతంగా పరిపాలిస్తున్నారని, ఆంధ్రప్రదేశ్లో మాత్రం సీఎం జగన్ రెండేండ్ల పాలనలో ఘోరంగా విఫలమయ్యారని పార్లమెంట్ మాజీ సభ్యుడు ఉండవల్లి అరుణ్కుమార్ వైసీపీ ప�