గుంటూరు : జిల్లాలోని అచ్చంపేట మండలం మాదిపాడు సమీపంలో కృష్ణా నదిలో ఈతకు వెళ్లి ఆరుగురు విద్యార్థులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడి ఏపీ హోంమంత్రి సుచరిత వివరాలను
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 142 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. చిత్తూరు, కృష్ణా జిల్లాలో ఒక్కొక్కరు కొవిడ్తో మృతి చెందారని వైద్యారోగ్యశాఖ శుక్రవారం సాయంత్రం విడుదల చేసిన బులిటెన్లో వ�
అమరావతి : ఏపీ ఉద్యోగుల పీఆర్సీతో పాటు దీర్ఘకాలిక ఉద్యోగ సమస్యలన్నీ పరిష్కరించేంత వరకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఆందోళన కొనసాగుతుందని సీపీఎస్ ఉద్యోగుల సంఘం నేత అప్పలరాజు, ఏపీ జేఏసీ చైర్మన్ బొప్పరాజు అన�
అమరావతి : ఎర్రచందనాన్ని అక్రమంగా తరలిస్తున్న ఐదుగురు స్మగర్లను కడప జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. జిల్లాలోని సిద్ధవటం అటవీ ప్రాంతం నుంచి తరలిస్తున్న సుమారు 30 లక్షల రూపాయల విలువ గల ఎర్రచందనం దుంగలను స్వ�
Tirumala | కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారికి ఓ అజ్ఞాత భక్తుడు అరుదైన ఆభరణాన్ని విరాళంగా అందించాడు. స్వామి వారికి ఎంతో భక్తి శ్రద్దలతో చేయించిన బంగారు కటి, వరద హస్తాలను శుక్రవారం ఉదయం విఐపి వి�
Three Killed in Andhra Pradesh | ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో సంఘటనా స్థలంలోనే ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన
అమరావతి : ఏపీలో గడిచిన 24 గంటలో కరోనా వైరస్ తో నలుగురు మృతి చెందారు. గుంటూరులో ఇద్దరు, చిత్తూరు, కృష్ణా జిల్లాల్లో ఒక్కొక్కరు మృతి చెందారని వైద్యాధికారులు వెల్లడించిన హెల్త్ బులిటిన్లో పేర్కొన్నారు. కాగా �
సినిమా, థియేటర్ల వ్యవస్థపై లక్షలాది మంది జీవితాలు ఆధారపడి ఉన్నాయి. ఈ రంగాలను అణచివేస్తూ వారందరికి జీవనోపాధి లేకుండా చేయొద్దని అన్నారు హీరో సిద్ధార్థ్. టికెట్ రేట్స్ తగ్గిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్�
ap cm Jagan Review on cyclone Jawad | ఏపీలోని ఉత్తర కోస్తాంధ్రకు జవాద్ తుఫాను ముప్పు నేపథ్యంలో విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి