అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా అధికార వైసీపీ తమ ఎమ్మెల్యేల కోటాలో అభ్యర్థులను ఖరారు చేసింది. ఈ మేరకు బుధవారం రాత్రి సీఎం జగన్ ఆదేశాల మేరకు ప్రభుత్వ సలహాదారుడు, పార్టీ ప్రధ
కర్నూలు: నవ మాసాలు మోసి కన్న బిడ్డలను కాదని తాను కూడా విషం తాగి ఆత్మహత్యకు పాల్పడింది ఓ తల్లి. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బుధవారం కర్నూలు జిల్లా ఆదోని మండలం మదిరే గ్రామానికి చెందిన మహిళ తన ఇద్దర�
తిరుపతి : పెనుమూరు మండలంలోని కలిగిరికొండపై వెలసిన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో రేపటి నుంచి బాలాలయ కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. నవంబర్10వ తేదీ వర�
N Raghuveera Reddy | రాజకీయాల్లో చురుగ్గా పాల్గొని, మంత్రి పదవులు కూడా పోషించిన నాయకులు ఆ తర్వాత అన్నీ వదిలేసి సాధారణ జీవితం గడపడం చాలా అరుదు. అయితే అలాంటి పనే చేసి చూపించారు రఘువీరా రెడ్డి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మం�
Badvel by election | బద్వేల్ ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థి డాక్టర్ దాసరి సుధ రికార్డు బద్దలు కొట్టారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ మెజార్టీని క్రాస్ చేసి సరికొత్త రికార్డ్ సృష్టించారు. డాక్టర్ సుధాకు 90,228 ఓట్ల మెజార్ట�
pm modi wishes the people of ap on the formation day | ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఆ రాష్ట్ర ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు
minister perni nani comments on trs party in ap | ఉమ్మడి రాష్ట్రంలో దశాబ్దాల పాటు పెత్తనం కొనసాగించిన ఆంధ్రా నేతలకు ఇంకా తెలంగాణను దోచుకోవాలనే యావ చావలేదు. గతంలో
టీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో సీఎం కేసీఆర్ హైదరాబాద్, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ): దళితబంధు ఉద్యమాన్ని చేపట్టిన తర్వాత ప్రస్తుత ఏపీ నుంచి వందల, వేల విజ్ఞాపనలు వస్తున్నాయని సీఎం కేసీఆర్ తెలిపారు.