తిరుపతి : టీటీడీలో పనిచేసే ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు మరింత మెరుగైన ఉద్యోగ భద్రత కోసం శ్రీ లక్ష్మీ శ్రీనివాస మ్యాన్ పవర్ కార్పొరేషన్ ను అధికారులు ఏర్పాటు చేశారు. టీటీడీ అదనపు ఈవో ఎవి.ధర్మారె
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో ఏ1 నిందితుడిగా ఉన్న మాజీ సీఈవో గంటా సుబ్బారావు ఈరోజు జైలు నుంచి బెయిల్పై విడుదల అయ్యారు. సుబ్బారావు తరుఫున న్యాయవాద రామకృష్ణ ప్రసాద్ విజయవాడ అవి
తిరుమల: గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పలు ప్రోత్సాహకాలు అందించనున్నది. పోషకాలతో కూడిన ఆరోగ్యకరమైన పంటలు పండించే రైతులకోసం టిటిడి ప్రత్యేక చర్యలు
అమరావతి: ఏపీలోని గుంటూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏఆర్ కానిస్టేబుల్ ఒకరు మృతి చెందారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ ఎదుట రెండు ద్విచక్రవాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఏఆర్ హెడ�
అమరావతి : నాయకుల వ్యవహారం వల్ల పార్టీకి కలిగే నష్టాన్ని వివరించినందుకు ఆగ్రహించిన మంత్రి బాలినేని అనుచరులు ఒంగోలుకు చెందిన వైసీపీ నేత సుబ్బారావు గుప్తాను వెంటాడి దాడి చేసిన ఘటన ఆంధ్రప్రదేశ్లోని గుంటూ
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వం గృహ నిర్మాణానికి తీసుకొచ్చిన వన్టైం సెటిల్మెంట్(ఓటీఎస్) పథకానికి వ్యతిరేకంగా రాష్ట్రంలో టీడీపీ, సీపీఎం శ్రేణులు నిరసనలు చేపట్టాయి. విజయవాడలో టీడీపీ ఎమ్మెల
అమరావతి : గుంటూరు జిల్లా యడ్లపాడు వద్ద 16వ నంబర్ జాతీయ రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళా వ్యవసాయ కూలీలు మృతి చెందగా మరో ఎనిమిది మంది గాయపడ్డారు. చిలకలూరిపేట పట్టణంలోని మద్దినగర్, వడ్�
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో 31,855 మందికి కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహించగా 137 మందికి పాజిటివ్గా తేలిందని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. కొవిడ్ కారణంగా విశాఖపట్నంలో ఒకరు మరణి�
తిరుపతి: ఏపీలో ఏకైక రాజధాని ఉండాలంటూ చేపట్టిన అమరావతి రైతుల ఆందోళనలకు వ్యతిరేకంగా శనివారం రాయలసీమ అభివృద్ధి సంఘాల సమన్వయ వేదిక ఆధ్వర్యంలో ఆందోళనలు మొదలయ్యాయి. దీంట్లో భాగంగా తిరుపతిలో భారీ బహిరంగ సభను �
అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలంటే స్వార్థం లేకుండా పాలన సాగించే వ్యక్తి కావాలని, అలాంటి సుగుణాలు లేని వ్యక్తి పాలన కొనసాగిస్తుండడం వల్ల ఏపీలో పరిశ్రమలు నెలకొల్పేందుకు �
అమరావతి : ప్రకాశం జిల్లాలో శుక్రవారం సాయంత్రం విద్యార్థులతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడడంతో ఒకరు మృతి చెందగా 15 మంది విద్యార్థులకు తీవ్ర గాయాలు అయ్యాయి. జిల్లాలోని పొదిలి మండలం కంబలపాడు గ్రామం వద్ద ఈ స
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 127 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 33,050 వేల మందికి కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహించామని ఏపీ వైద్య అధికారులు వెల్లడించారు. కృష్ణా, ప్రకాశం,పశ్చిమ గోదావర�
Hyderabad | నగరంలోని వనస్థలిపురంలో రాచకొండ పోలీసులు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఏవోబీ(ఆంధ్రా - ఒడిశా సరిహద్దు) నుంచి రాష్ట్రానికి తరలిస్తుండగా, పోలీసులు గంజాయిని పట్టుకున్నారు. గంజాయిన�
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 148 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా ముగ్గురుమరణించారు. కృష్ణా, గుంటూరు, చిత్తూరు జిల్లాలకు చెందిన ఒక్కొక్కరు చనిపోయారని ఏపీ ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో క�