అమరావతి : ఏపీలో వైసీపీ ప్రభుత్వం అవలంభిస్తున్న తప్పుడు విధానాల వల్ల రాష్ట్రానికి రావాల్సిన ప్రైవేట్ కంపెనీలు ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. ముఖ్
అమరావతి : ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెం, జిల్లేరు వాగులో ఆర్టీసీ బస్ బోల్తా పడి 9మంది దుర్మరణం పాలైన సంఘటనపై ఏపీ గవర్నర్ బిశ్వ భూషణ్ తీవ్ర దిగ్ర్భాంతిని వ్యక్తం చేశారు. మృతు�
తిరుపతి : శ్రీ సాధు సుబ్రమణ్యశాస్త్రి 132వ జయంతిని డిసెంబరు 17వ తేదీన తిరుమలలో నిర్వహించనున్నారు. ఈయన తిరుమలలోని శాసనాలను అనువదించి శ్రీ వేంకటేశ్వరస్వామివారి వైభవాన్ని విశ్వవ్యాప్తం చేసేందుకు ఎంతో కృషి �
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో రోడ్ల జాతీయ రహదారుల అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తున్నట్లు కేంద్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ బుధవారం ట్వీట్లో ప్రకటించారు. ములకాలచెరువు నుంచి మదనపల్లె సెక్షన�
ఏపీలోని శ్రీకాకుళం నుంచి హైదరాబాద్కు పాదయాత్రకోదాడకు చేరుకున్న వండాన శేఖర్కోదాడ టౌన్, డిసెంబర్ 14 : తన అభిమాన మంత్రి కేటీఆర్ను కలవాలని ఆంధ్రా కు చెందిన ఓ యువకుడు పెద్ద సాహసమే చేశాడు. శ్రీకాకుళం నుంచి
అమరావతి : ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా 108 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటలో్ కొవిడ్ తో ఒకరు మృతి చెందగా మరో 141 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,878 కరోనా యాక్టివ్ కేసులున్నాయని ఏపీ వైద్య ఆర
అమరావతి : ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అదనపు భవనానికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్కుమార్ మిశ్రా సోమవారం శంకుస్థాపన చేశారు. అమరావతిలో ప్రస్తుతమున్న హైకోర్టు భవనం పూర్తిస్తాయి కోర్టు విధు�
ముగిసిన లాన్స్నాయక్ సాయితేజ అంతిమ సంస్కారాలు పెద్ద సంఖ్యలో హాజరైన యువత, విద్యార్థులు హైదరాబాద్, డిసెంబర్ 12 (నమస్తే తెలంగాణ) : తమిళనాడులో ఇటీవల జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన అమర జవా
అమరావతి : విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో మూడు వందల రోజులుగా కార్మికులు చేపట్టిన ఆందోళనలకు మద్దతుగా జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ ఆదివారం ఒకరోజు దీక్షను ప్రారంభించారు. మంగళగిరిలోని జనసేన పార్టీ ప్�
అమరావతి : ఆంధ్రకు ప్రత్యేక హోదాపై కేంద్రంపై వైసీపీ ఎందుకు పోరాడటం చేయడం లేదని టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ సీఎం జగన్ సర్కార్ను ప్రశించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హోదాపై ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన
అమరావతి : హెలికాప్టర్ దుర్ఘటనలో మృతి చెందిన లాన్స్ నాయక్ సాయితేజ అంత్యక్రియలు రేపు (ఆదివారం) నిర్వహించనున్నారు. ఈ సంఘటనలో 13 మంది చనిపోగా వారిలో కొంతమంది మృత దేహాలను ఆ రోజే గుర్తించగా ఆరుగురి మృత దేహాలన�
హైదరాబాద్, డిసెంబర్ 10 (నమస్తే తెలంగాణ): తిరుమల శ్రీవారికి అజ్ఞాత భక్తుడు రూ.3 కోట్ల విలువైన బంగారు ఆభరణాలను సమర్పించారు. 5.3 కిలోల బరువుతో కఠి, వరద బంగారు హస్తాలను తయారుచేయించిన భక్తుడు.. శుక్రవారం ఉదయం రంగన�