అమరావతి : పెండింగ్లో ఉన్న బకాయిలను చెల్లించాలని ధర్నా చేస్తున్న రైతులకు, అడ్డుకున్న పోలీసులకు మధ్య జరిగిన తోపులాటలో రైతు మృతి చెందాడు. ఈ సంఘటన విశాఖపట్నం జిల్లాలోని తాండవ చక్కెర ఫ్యాక్టరీ వద్ద చోటు చేస�
అమరావతి : కరోనాకు మందును పంపిణీ చేసిన ఆనందయ్య ఒమిక్రాన్ కు కూడా మందు ఇస్తానని ప్రకటించిన నేపథ్యంలో ఏపీ ఆయుష్ శాఖ అనుమతిని నిరాకరించింది. గుర్తింపు లేని వ్యక్తులు అందించే మందులను ఆయుర్వేద మెడిసిన్గా భా
అమరావతి : తెలుగుజాతి ఔనత్యాన్ని పెంపొందించడానికి శాయశక్తులా కృషి చేస్తానని, తెలుగువారి గౌరవానికి భంగం వాటిల్ల కుండా పనిచేస్తానని భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ పేర్కొన్నారు . సీజేఐగా బాధ్యతలు తీసుక�
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో ఆటవిక రాజ్యం నడుస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఈ మేరకు కుప్పంలో టీడీపీ కార్యకర్త మురళి పై దాడిని నిరసిస్తూ శుక్రవారం డీజీపీకి లేఖ రాస్తు టీడీపీ కార్యకర్తలపై జరుగుతు�
అమరావతి : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సొంత గ్రామం కృష్ణా జిల్లా వీరులపాడు మండలం పొన్నవరం గ్రామానికి చేరుకున్నారు. సీజేఐగా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారిగా గ్రామానికి కుటుంబ స�
Tirumala | కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామివారి జనవరి కోటా ప్రత్యేక దర్శన టికెట్లు నేడు విడుదల కానున్నాయి. శుక్రవాంర ఉదయం 9 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది
అమరావతి : సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీరమణ నాలుగు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా తొలిరోజు రేపు ( శుక్రవారం) సొంత గ్రామానికి రానున్నారు. సీజేఐ బాధ్యతలు చేపట్ట�
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కరోనాతో మరో ముగ్గురు మృతి చెందారు. గుంటూరు, కృష్ణా, శ్రీకాకుళం జిల్లాలో ఒక్కొక్కరు మృతి చెందారని ఏపీ వైద్యారోగ్య శాఖ బులిటెన్లో వెల్లడించారు. గడిచిన 24 గంటలో 31,158 మంది నుంచి కరోనా న
అమరావతి : ఆంధ్రప్రదేశ్ స్పీకర్ తమ్మినేని సీతారాం కబడ్డీ ఆడుతూ కిందపడిన సంఘటన శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో చోటు చేసుకుంది. సీఎం కప్ నియోజకవర్గ స్థాయి క్రీడలను గురువారం ఆమదాలవలస జూనియర్ కళాశాల మైదాన�
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 103 కొవిడ్ కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో 28,670 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 103 మందికి పాజిటివ్ నిర్ధారణ అయ్యిందని ఏపీ వైద్య ఆరోగ్య శాఖాదికారులు వెల్లడించారు. కొ
అమరావతి : మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీరు వల్లే ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా రాలేదని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఆరోపించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక హోదా కంటే ప్రత్యేక ప్యాక
అమరావతి : ఏపీ ప్రభుత్వ జీవో 35కు వ్యతిరేకంగా హైకోర్టుకు వెళ్లి జీవోను సస్పెండ్ చేయించిన సినిమా థియేటర్ల యాజమాన్యాలపై వైసీపీ ప్రభుత్వం ప్రతికార చర్యలకు పాల్పడుతుంది. రెండు రోజులుగా ఏపీలో సినిమా థియేటర్లప
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో మరో ఒమిక్రాన్ కేసు నమోదు అయింది. దీంతో రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య రెండుకు చేరుకుంది. కెన్యా నుంచి తిరుపతికి వచ్చిన మహిళకు ఒమిక్రాన్ నిర్దారణ కావడంతో అధికారులు అప్రమత్తమ�
అమరావతి : ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు రాష్ట్రవ్యాప్తంగా 95 కరోనా కేసులు నమోదయ్యాయి. కృష్ణా జిల్లాలో ఒకరు మృతి చెందారని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు విడ�