హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ, ఇ హుండీ, ఇ డోనేషన్స్, పరోక్ష సేవ వంటి కొత్త కార్యక్రమాలను ప్రారంభించింది. మరిన్ని సేవలను అందించే ప్రణాళికల్లో భాగంగా సీనియర్ మీడియా ప్రతినిధి సీవీ సుబ్బారావ�
తిరుపతి : హోం మంత్రి అమిత్ షా సోమవారంతిరుపతిలోని కపిళేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయం వద్దకు చేరుకున్న అమిత్ షాకు టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు వైవీ.సుబ్బారెడ్డి, ఈవో డాక్�
అమరావతి : ఏపీలో అధికార వైఎస్సార్సీపీపై ప్రజల్లో వ్యతిరేకత ఉన్నందువల్లే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి భయంతో ఇతర ప్రాంతాల నుంచి ప్రజలను రప్పిస్తున్నారని టీడీపీ నేత, మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు ఆరోప�
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 117 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 21,360 మందికి పరీక్షలు నిర్వహించినట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. విశాఖలో ఒకరు కరోనాతో మృతి చెందినట్లు వివరించారు. ప్రస్త�
అమరావతి : ఏపీలో జరిగిన స్థానిక సంస్థల రెండో విడత పోలింగ్ ఉద్రిక్తతల మధ్య ముగిసింది. 12 మున్సిపాల్టీలు, ఒక కార్పొరేషన్కు సోమవారం ఎన్నికలు జరిగాయి. ఉదయం 7గంటల నుంచి ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5గంటలకు ముగి
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఏ ఎన్నికలు వచ్చినా వైఎస్ జగన్కే రాష్ట్ర ప్రజలు పట్టం కడుతారని ప్రభుత్వ సలహాదారుడు, వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు . తాడేపల్లిలో సోమవారం ఆయన వ�
Andhra Pradesh | ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలో విషాదం నెలకొంది. సోమవారం ఉదయం తోటవల్లూరు వద్ద కృష్ణా నదిలోకి పది మంది ఈతకెళ్లారు. ఇందులో ముగ్గురు గల్లంతు అయ్యారు. ఇద్దరి మృతదేహాలు గల్లంతు కాగ�
తెలంగాణ, ఏపీ మధ్య సమస్యలు చిన్నవే కొత్త రాష్ట్రం ఏర్పడినప్పుడు అవి సహజం జోనల్ కౌన్సిల్ భేటీలో మహమూద్ అలీ రెండు తెలుగురాష్ర్టాల మధ్య సమస్యలు జాతీయాలే: కేంద్ర మంత్రి అమిత్ షా వాటి పరిష్కారానికి కృషి చ�
అమరావతి : రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రేపటి నుంచి కొనసాగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ కొవిడ్ నిబంధనలు పాటించాలని ఏపీ ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని అన్నారు. పోలింగ్, కౌంటింగ్లోనూ ఈ నిబ
అమరావతి : జనసేన అధినేత పవన్ కల్యాణ్ జగన్ సర్కారు చేస్తున్న తప్పులను మరోసారి ఎత్తిచూపారు. ఎయిడెడ్ విద్యాసంస్థల విషయంలో ప్రభుత్వం ఇచ్చిన నాలుగు జీవోలను రద్దు చేయాలని కోరారు.వాటిని రద్దు చేస్తేనే విద్యార్�
Fire Accident | చుట్టుపక్కల ఇళ్లకు కూడా ఈ మంటలు వ్యాపిస్తుండటంలో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. ఈ మంటలకు ఇళ్లలో ఉండే గ్యాస్ సిలిండర్లు పేలుతున్నాయి.
అమరావతి : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీన పడడంతో రాగల 24 గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకురాలు స్టెల్లా తెలిపారు. అనుబంధంగా దక్షిణ కోస్తా