Minister KTR | ఏపీలో బీజేపీ అధికారంలోకి వస్తే రూ. 50కే చీప్ లిక్కర్ అందిస్తామని వీర్రాజు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. సోము వీర్రాజు చేసిన ఈ వ్యాఖ్యలపై రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్
D CM Narayana swamy | సినీ పరిశ్రమపై ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లోనే కాదు సినీ పరిశ్రమలోనూ వారసత్వ రాజ్యం నడుస్తున్నదని చెప్పారు.
హైదరాబాద్, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్లో చాలా మంది నేతలు బెయిల్పై బయట ఉన్నారని, వారంతా త్వరలోనే జైలుకు వెళ్తారని కేంద్ర మాజీ మంత్రి ప్రకాశ్ జవదేకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం విజ�
Jal Shakti ministry Review with Telangana and AP CS on Gazette Notification | Jal Shakti ministry Review with Telangana and AP CS on Gazette Notification
AP High Court | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పాఠశాలలు, కళాశాలల్లో ఫీజులపై ప్రభుత్వం గతంలో జారీ చేసిన ఉత్తర్వులను న్యాయస్థానం తోసిపుచ్చింది. ప్రైవేట్ అన్ఎయిడెడ్
Omicron | ఆంధ్రప్రదేశ్లో మరో రెండు ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఏపీలో ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య ఆరుకు చేరింది. ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన 48 ఏండ్ల వ్యక్తి ఇటీవల దక్షిణాఫ్రి�
అమరావతి : ప్రకాశం జిల్లా కనిగిరి మండలం చల్లగిరగల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురికి గాయాలు కాగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఆటోనుకారు ఢీ కొట్టడంతో రెండు వాహనాలు బోల్తా పడ్డాయి. ఈ ప్రమాదంలో గాయపడ్డ వా
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వ పాలన వైఫల్యాలు, కక్ష సాధింపు ధోరణిలు ఎండగట్టేందుకు ఈనెల 28న బీజేపీ ఆధ్యర్యంలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నామని ఆ పార్టీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు , బీజేపీ రాష్
అమరావతి : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నకిలీ నోట్లను చలామణి చేస్తున్న ముఠా గుట్టును గుంటూరు పోలీసులు రట్టు చేశారు. ముఠా సభ్యుల్లోని ఇద్దరిని అరెస్టు చేయగా మరో నల్గురు కోసం గాలిస్తున్నారు. రెండురో
అమరావతి : భవానీ దీక్షల విరమణ వేడుకలు అమరావతి ఇంద్రకీలాద్రిపై శనివారం నుంచి ఘనంగా ప్రారంభమయ్యాయి. భవానీ దీక్షా విరమణలను దుర్గగుడి ఈవో హోమగుండాలు వెలిగించి ప్రారంభించారు. 5రోజుల పాటు కొనసాగనున్న దీక్షల వి
అమరావతి : సంక్రాంతి పండుగ సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక బస్సులు నడుపుతుంది. 50శాతం ఎక్స్ట్రా ఛార్జీలతో 1266 ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు వెల్లడించింది. ప్రయాణికులకు ప్రత్యేక బస్�
Vizag Steel Plant | విశాఖపట్టణం స్టీల్ ప్లాంట్లో శనివారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. బ్లాస్ట్ ఫర్నేస్ ప్లాంట్-2లో ల్యాడిల్కు రంధ్రం పడింది. దీంతో ద్రవ ఉక్కు నేలపాలైంది. ఈ క్రమంలో ఒ
తెలుగు ప్రజల ఆశీస్సులతోనే ఈ స్థాయికి ఎదిగా ఎంత పైకి ఎదిగినా మాతృభూమిని మర్చిపోను ఏపీలోని సొంత గ్రామానికి సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ఘనస్వాగతం పలికిన స్థానికులు.. సంబురాలు హైదరాబాద్/హైదరాబాద్ సిటీబ్యూర�