అమరావతి : ఒకే తల్లి కడుపులో పుట్టిన అన్నదమ్ములిద్దరూ గంటల వ్యవధిలో వేర్వేరుచోట్ల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడడం వారి కుటుంబంలో విషాదం నిండుకుంది. కృష్ణా జిల్లా గోపాలపురంలో వద్ద జరిగిన రోడ్డుప్�
తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానానికి శుక్రవారం రూ. 2. 75 కోట్లు హుండీ ఆదాయం వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు. నిన్న ఒక్కరోజే 29, 692 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా 14,916 మంది భక్తులు తలనీలాలు సమర్పిం�
అమరావతి : ఏపీలోని వైసీపీకి చెందిన పార్లమెంట్ సభ్యుడు రఘురామ రాజు సంచలన నిర్ణయం తీసుకున్నారు. త్వరలో తాను ఎంపీ పదవికి రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లానని ప్రకటించారు. కొంతకాలంగా ఏపీ సీఎం జగన్ వైఖరిని వ్యత�
అమరావతి :ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో ఐటీ శాఖ అధికారులు సోదాలు చేపట్టారు. అందులోభాగంగా తెలుగు రాష్ట్రాల్లో 25 చోట్ల ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. మూడు రియల్ ఎస్టేట్ కంపెనీల కార్యాలయ�
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల తుది జాబితాను ఎన్నికల సంఘం ప్రకటించింది . ఏపీలో మొత్తం 4కోట్ల 7లక్షల 36,279 మంది ఓటర్లు ఉన్నారని, వీరిలో మహిళా ఓటర్లు 2,05,97,544 ఉండగా, పురుషులు 2,01,34,664 మంది ఉన్నారు. తుది జాబితా ప్రకారం రా�
అమరావతి: పీఆర్సీపై ఉద్యోగ సంఘాలతో ఏపీ సీఎం జగన్ గురువారం చర్చించే అవకాశముంది. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో ఉన్న 13 సంఘాల ప్రతినిధులు అందుబాటులో ఉండాలని, ఏ సమయంలోనైనా తాడెపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎంత�
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో మరో నాలుగు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. గుంటూరు జిల్లాలో ఒకరికి, ప్రకాశం జిల్లాలో ముగ్గురికి కొత్త వేరియంట్ను గుర్తించారు యూఎస్ఏ నుంచి వచ్చిన ఒకరికి, యూకే నుంచి వచ్చిన ఇద్దర
అమరావతి : ఉద్యోగ సమస్యలపై ఈరోజు మధ్యాహ్నం ఏపీ సీఎం జగన్ సీఎస్, ఆర్థిక శాఖ అధికారులతో సమావేశం కానున్నారు. నెలరోజులుగా ఉద్యోగులు, ప్రభుత్వం మధ్య పీఆర్సీ, ఫిట్మెంట్తో పాటు 71 సమస్యల పరిష్కారంపై కొనసాగుతు�
అమరావతి : అనంతపురం జిల్లాలో పెను విషాదం చోటు చేసుకుంది. జాతీయ రహదారిపై కారు బోల్తా పడడంతో ఇద్దరు మృతి చెందారు. జిల్లాలోని పెనుకొండ మండలం వెంకటాపురం తండా వద్ద జాతీయ రహదారిపై ఈరోజు ఉదయం కారు బోల్తాపడింది. త�
అమరావతి : విశాఖ తీరంలో రింగు వలల వివాదంతో అధికారులు అప్రమత్తమయ్యారు. తీర ప్రాంతంలో ఇరువర్గాలు 6 బోట్లను ధ్వంసం చేసుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే . ఇరువర్గాల మధ్య వివాదం మరింత పెరగకము�
YS Sharmila | హైదరాబాద్లో మీడియాతో చిట్ చాట్ సందర్భంగా వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో పార్టీ పెడుతున్నారా? అని ఓ మీడియా ప్రతినిధి అడగ్గా.. షర్మిల స�
అమరావతి : గుంటూరు జిల్లాలో ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసంపై టీడీపీ శ్రేణులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. దీంతో పోలీసులు ముందస్తుగా దుర్గిలో 144 సెక్షన్ విధించారు. ఆదివారం రాత్రి దుర్గి మండల కేంద్రంలోని బస్టాం�
అమరావతి : విశాఖ ఆర్కే బీచ్లో గల్లంతైన హైదరాబాద్ వాసుల ఆచూకీ కోసం రెండో రోజు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. కోస్ట్ గార్డ్ హెలికాప్టర్, గజ ఈతగాళ్ల సహాయంతో గాలింపు చర్యలను చేపట్టారు. విహార యాత్రకు వచ్చిన
అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఢిల్లీకి వెళ్లనున్నారు. సాయంత్రం 4 గంటల సమయంలో ఆయన ప్రధాని నరేంద్రమోదీతో భేటీ కానున్నారు. ఉదయం 10.50 నిమిషాలకు గన్నవరం విమానాశ్రయం నుంచి �