అమరావతి : ఏపీలోని అనంతపురం జిల్లాలో ఒక ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. ఆ సమయంలో కార్మాకులు బయటకు వెళ్లడంతో పెను ప్రమాదం తప్పింది.ఆదివారం జిల్లాలోని యాడికి పెన్నా సిమెంట్కు చెందిన ఫ్యాక్టరీలోని బొగ్గు�
అమరావతి : గార్బేజ్ ఫ్రీ సిటీ గా కడప నగరపాలక సంస్థ త్రి స్టార్ రేటింగ్ పొందింది. ఈ మేరకు ఈ రోజు ఢిల్లీలో జరిగిన “స్వచ్ఛ సర్వేక్షన్-2021” కార్యక్రమoలో శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎస్.లవన్న(కడప నగరప�
అమరావతి : అల్పపీడనం కారణంగా ఏపీలోని పలు జిల్లాలో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. నెల్లూరు జిల్లాలో వరద బీభత్సం కొనసాగుతుంది. వరద కారణంగా సాలచింతల గ్రామం జల దిగ్భందంలో చిక్కుకుంది. వరదలో చిక్కుకున్న 150 మందిన�
Ap High court heard ap special status | ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వకపోవడానికి గల కారణాలేంటో చెప్పాలని హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇతర రాష్ట్రాలకు ప్రత్యేక హోదా
అమరావతి : భారీ వర్షాలతో అతలాకుతలమైన ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాలను త్వరలో పర్యటించి బాధితులకు అండగా నిలుస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు వెల్లడించారు. వరద ప్రభావిత ప్రాంతాల నాయకులతో శనివారం మాట్లాడార�
అమరావతి : వర్షాల కారణంగా అనంతపురం జిల్లా కదిరి పాత చైర్మన్ వీధిలో మూడు అంతస్తుల భవనం పక్కనే ఉన్న రెండస్తుల భవనం పడింది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య ఆరుకు పెరిగింది. మృతుల్లో ముగ్గురు చిన్నారులతో సహ మరో ముగ్గు�
Mylavaram Dam | ఆంధ్రప్రదేశ్లో కురుస్తోన్న భారీ వర్షాలకు పలు ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. కడప జిల్లాలోని మైలవరం డ్యామ్కు వరద పోటెత్తింది. దీంతో పెన్నానదికి 1.5 లక్షల క్యూసెక�
AP News | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు పాత భవనాలు కుప్పకూలుతున్నాయి. అనంతపురం జిల్
12 మృతదేహాల వెలికితీత రాజంపేటలో భారీ ప్రాణనష్టం నీటిలో చిక్కుకున్న 3 ఆర్టీసీ బస్సులు జల దిగ్బంధంలోనే చిత్తూరు, నెల్లూరు, అనంతపురం జిల్లాలు భారీ వర్షాలపై ప్రధాని మోదీ ఆరా హైదరాబాద్, నవంబర్ 19 (నమస్తే తెలంగ�
Karthika Purnima | శ్రీ సాంస్కృతిక కళాసారథి ఆధ్వర్యంలో కార్తీక పౌర్ణమి పర్వదినం వేడుకలు సింగపూర్లో ఘనంగా జరిగాయి. ఈ వేడుకల సందర్భంగా శివభక్తి మయమైన చక్కటి సాంప్రదాయక కథాగాన కార్యక్రమం నిర్వహించారు. అంతర్జ�
అమరావతి: ఏపీ మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్-1955 సవరణలకు ఉద్దేశించిన బిల్లుతో పాటు మరికొన్ని బిల్లులకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. శుక్రవారం సాయంత్రం ఏపీ సీఎం జగన్ అధ్యక్షత న సచివాలయంలో క్యాబినేట్ స
AP News | ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు కడప జిల్లాలో వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. రాజంపేట బస్సుల ఘటనలో 12 మంది మృతి చెందారు. పలువురు ప్రాణాలతో బయటపడ్డారు. గండ్లూరులో
తిరుపతి : వర్షాల కారణంగా తిరుపతిలో నెలకొన్న పరిస్థితులపై ప్రముఖ సినీనటుడు చిరంజీవి ట్విటర్ వేదికగా స్పందించారు. వర్షం, వరదల కారణంగా ఇబ్బందులు పడుతున్న బాధితులకు అభిమాన సంఘాలు చేయూతనందించాలని పిలుపుని
Chandrababu | టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సంచలన ప్రకటన చేశారు. సీఎం అయ్యాకే ఈ సభలో తిరిగి అడుగుపెడతానంటూ చంద్రబాబు శపథం చేసి అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. అయితే ఇవాళ
అమరావతి : టీడీపీ అధినేత , ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. మళ్లీ సీఎం అయ్యాకే తాను సభలో అడుగుపెడతానని శపథం చేశారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల రెండో రోజు అధికార, ప్రతిపక్ష టీడీపీ