ys viveka murder case | మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడైన వైఎస్సార్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్రెడ్డిని
Marijuana | రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో రూ. 3 కోట్ల విలువ చేసే 1,820 కిలోల గంజాయిని ప్రత్యేక పోలీసు బృందాలు సీజ్ చేశాయి. ఆంధ్రప్రదేశ్లోని సీలేరు నుంచి హైదరాబాద్ మీదుగా మహారాష్ట్రకు గంజాయిని
జగన్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో మంత్రులు, ఎమ్మెల్యేలకు భద్రత పెంచింది. వన్ ప్లస్ వన్ ఉన్న భద్రతను ఫోర్ ప్లస్ ఫోర్కి పెంచింది. కొడాలి నానికి టూ ప్లస్ టూ ప్లస్ కు అదనంగా వన్ ప్లస్ ఫోర్ గన్మెన్ల భద్రతత�
అమరావతి : కొండపల్లి మున్సిపల్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొన్నది. దీంతో కొండపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక మరోసారి వాయిదా పడింది. అక్కడి పరిస్థితులు అదుపులోకి రాకపోవడంతో ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ ర�
వరదల్లో చిక్కుకున్న పూజారిని ప్రాణాలకు తెగించి కాపాడిన పోలీసు | ఏపీలో భారీ వర్షాలు పడి చాలా ప్రాంతాలు జలమయం అయిన విషయం తెలిసిందే. రాయలసీయలోని
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో గడచిన 24 గంటల్లో 18,777 మంది నుంచి నమూనాలు పరీక్షించగా 127 మందికి కరోనా పాజిటివ్గా నిర్దారణ అయ్యిందని వైధ్యాదికారులు సోమవారం హెల్త్ బులిటిన్లో వెల్లడించారు. గుంటూరు, కృష్ణా జిల్లా�
అమరావతి : అమరావతి రాజధానిపై ఏపీ సీఎం వైఎస్ జగన్ వైఖరి తీవ్రంగా నష్టం చేసే విధంగా ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. సోమవారం సీఆర్డీఏ బిల్లు రద్దుపై ఆయన స్పందించారు. ప్రభుత్వ విధానాల వల్ల ఆంధ్రప్రదే�
అమరావాతి : అమరావతి రాజధాని కోసం స్వచ్ఛందంగా ఉద్యమిస్తుంటే మంత్రి పెద్దిరెడ్డి రైతులపై వ్యంగ్యంగా మాట్లాడడం శోచనీయమని బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. మూడు రాజధానుల చట్టం రద్
అమరావతి : మూడు రాజధానుల విషయంలో తాము వెనక్కి, ముందుకు తగ్గలేదని, అందరిని సంతృప్తి పరిచేలా పకడ్బందీగా బిల్లును తీసుకువస్తామని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. సోమవారం మూడు రాజధానుల బిల్లు, సీఆర్�
AP News | టీడీపీ అధినేత చంద్రబాబుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిప్పులు చెరిగారు. అమరావతి అంటే తనకు వ్యతిరేకత లేదని, ఈ ప్రాంతమంటే తనకు కూడా ప్రేమ అని జగన్ స్పష్టం చేశారు. ఇక్కడ త�