‘సినీ పరిశ్రమలో అందరూ పిరికివాళ్లే ఉన్నారంటూ కొంతమంది ఏపీ రాజకీయ నాయకులు ఇష్టానుసారం విమర్శలు చేస్తున్నారు. ఇండస్ట్రీ వారికి సిగ్గు, దమ్ములేదు. వారికి బలిసింది అంటూ రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారు. ఇకప
అమరావతి: నైరుతి బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. దాని పరిసరాల్లో నైరుతి బంగాళాఖాతం ఏర్పడ�
అమరావతి : విశాఖపట్నం జిల్లాలో కరోనా విజృంభిస్తుంది. గడిచిన 11 రోజులుగా జిల్లాలో పెరుగుతున్న కేసుల సంఖ్యతో జిల్లావాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈనెల 1న 1. 95 శాతం ఉన్న పాజిటివిటి రేటు అమాంతం 11శాతానికి పెర�
అమరావతి : విశాఖపట్నంలో జాతీయస్థాయి 39వ జూనియర్ సాఫ్ట్బాల్ పోటీలు ఏయూ ఇంజినీరింగ్ కళాశాలలో ఘనంగా ప్రారంభయయ్యాయి. ఈ టోర్నిలో 17 రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు పాల్గొంటున్నారు. మరో రెండు రోజుల్లో సంక్రా�
Key remarks by Minister Talsani Srinivas Yadav on film industry | తెలుగు సినీ పరిశ్రమపై తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన మాట్లాడుతూ తెలంగాణలో సినిమా
అమరావతి : తెలుగుదేశం పార్టీకి చెందిన వంగవీటి రాధాకు కరోనా స్వల్ప లక్షణాలు ఉండడంతో ఏఐజీ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని కరోనా బారిన పడ్డారు. ఆయన కూడా హైదరాబాద్లోని �
Sagar canal | ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని దుర్గి మండలం అడిగొప్పల వద్ద మంగవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత సాగర్ కుడికాలువలోకి ఓ కారు దూసుకెళ్లింది
టికెట్ రేట్ల పెంపుపై ఇటీవలే ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానితో చర్చలు జరిపారు ప్రముఖ దర్శకుడు రామ్గోపాల్వర్మ. చర్చలు సంతృప్తిగా ముగిశాయని ప్రకటించిన ఆయన అందుకు భిన్నంగా వరుస ట్వీట్ల�
చెన్నై : రూ 10 కోట్ల విలువైన 20 టన్నుల ఏ గ్రేడ్ స్మగుల్డ్ ఎర్ర చందనం దుంగలను తమిళనాడు పోలీసులు సోమవారం స్వాధీనం చేసుకున్నారు. మధురై-ట్యుటికోరిన్ జాతీయ రహదారిలో పూడూర్ పందియపురం టోల్ప్లాజా సమ�
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుంది. నివారణ చర్యల్లో భాగంగా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటుంది. రాత్రివేళల్లో కర్ఫ్యూను ప్రకటించిన ప్రభుత్వం కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న విద్యాలయ
ప్రత్యేక రైళ్లన్నీ ఆ రాష్ట్రానికే.. తెలంగాణ ఊళ్లకు ఒక్కటీ లేదు తెలంగాణపై రైల్వేశాఖ వివక్ష ఆదాయం రావటంలేదని సాకు శబరిమల రైళ్లపైనా అదే వైఖరి మండిపడుతున్న ప్రయాణికులు పెద్దపల్లి, జనవరి 10 : సంక్రాంతి సందర్భం
ఢిల్లీలో ప్రత్యక్ష సమావేశం బదులుగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్న హోంశాఖ రెండు రాష్ట్రాలకు ఎజెండాను పంపించిన కేంద్రం తెలంగాణకు ఇవ్వాల్సిన నిధులు ఎగవేసే పన్నాగం సింగరేణితోపాటు హైదరాబాద్ భూములప�
అమరావతి : శ్రీకాకుళం జిల్లాలో 7 ఆసుపత్రుల్లో ఎల్.పి.ఎం యూనిట్లను ప్రారంభించినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. గతంలో 8 యూనిట్లను ప్రారంభించామని, నరసన్నపేట, టెక్కలి, పాలకొ