అమరావతి : మూడు రాజధానుల విషయంలో తాము వెనక్కి, ముందుకు తగ్గలేదని, అందరిని సంతృప్తి పరిచేలా పకడ్బందీగా బిల్లును తీసుకువస్తామని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. సోమవారం మూడు రాజధానుల బిల్లు, సీఆర్�
AP News | టీడీపీ అధినేత చంద్రబాబుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిప్పులు చెరిగారు. అమరావతి అంటే తనకు వ్యతిరేకత లేదని, ఈ ప్రాంతమంటే తనకు కూడా ప్రేమ అని జగన్ స్పష్టం చేశారు. ఇక్కడ త�
AP News | ఆంధ్రప్రదేశ్ రాజధానిపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. శాసనసభలో కీలక ప్రకటన చేశారు. మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. పూర్తి సమగ్రమైన, మెరుగైన �
అమరావతి : అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని డిమాండ్ చేస్తు రైతులు చేపట్టిన మహాపాదయాత్రపై మంత్రి పెద్దిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఏపీ సర్కార్ మూడు రాజధానుల బిల్లును ఉపసంహరణపై ఆయన స్పందించ
అమరావతి : ప్రమాదవశాత్తు గ్యాస్లీకై ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందిన విషాద సంఘటన నెల్లూరు జిల్లాలోని చిట్టమూరు మండలం మల్లాం గ్రామంలో చోటు చేసుకుంది . గ్రామానికి చెందిన అబ్బాస్ కుటుంబం ఆదివా�
అమరావతి : టీడీపీ అధినేత చంద్రబాబు నియోజకవర్గంలోని కుప్పం మున్సిపల్ చైర్మన్గా వైఎస్సార్సీపీకి చెందిన డాక్టర్ సుధీర్ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. వైస్ చైర్మన్గా అఫీస్, మునిస్వామిల చేత ప్రత్యేకా
అమరావతి : అమరావతి రాజధానిని విమర్శించిన వాళ్లు వెంటనే క్షమాపణ చెప్పాలని అమరావతి ఐక్యకార్యాచరణ సమితి నాయకులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లును ఉప సంహరించుకుందని త్రిసభ్య ధర్మాసనం ముందు �
భారీవర్షాలతో పోటెత్తిన పెన్నా నది కోవూరు సమీపంలో తెగిన రహదారి బెజవాడ-నెల్లూరు మధ్య నిలిచిన రవాణా కడపలో తిరుమల ఎక్స్ప్రెస్ నిలిపివేత పడుగుపాడు సమీపంలో దెబ్బతిన్న ట్రాక్ 18 రైళ్లు రద్దు.. మరికొన్ని దార�
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో 24,659 మందికి పరీక్షలు నిర్వహించగా 174 మందికి కరోనా పాజిటివ్గా నిర్దారణ అయ్యింది. 301 మంది కొవిడ్ బారిన పడి కోలుకున్నారని ఏపీ వైద్యాధికారులు వెల్లడించారు. ప్రసుత్తం ఏ
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో వరద ప్రభావ ప్రాంతాలో ప్రతిపక్ష నాయకుడు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. ఈ నెల 23 నుంచి రెండు రోజుల పాటు కడప, తిరుపతి, నెల్లూరులో వరద బాధితులను పరామర్శించనున్నారు.
అమరావతి : అమరావతి రైతులు కొనసాగిస్తున్న మహా పాదయాత్రకు బీజేపీ నాయకులు సంఘీభావం ప్రకటిస్తూ పాదయాత్రలో పాల్గొన్నారు. ఆదివారం నెల్లూరు జిల్లా రాజువారి చింతలపాలెం నుంచి ప్రారంభమైన పాదయాత్రలో బీజేపీ ఏపీ శా
అమరావతి : ఏపీలో వరద ప్రభావిత జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు పర్యటించి బాధితులకు సహాయ సహకారాలు అందించి అండగా నిలువాలని సీఎం జగన్ ఆదేశించారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులు తక్షణమే గ్రామాల్ల�