అమరావతి : ఏపీలో కురుస్తున్న భారీ వర్షాలతో పలు జిల్లాలో భీతావాహ పరిస్థితి నెలకొంది.భారీ వర్షాల కారణంగా చెయ్యేరు నది ఉధృతంగా ప్రవహిస్తోంది. చెయ్యేరు వరదలో కొట్టుకుపోయి 16 మంది గల్లంతు అయ్యారు. నది మధ్యలో ఆర�
అమరావతి : ఆంధ్రప్రదేశ్కు ఏకైక రాజధాని అమరావతే ఉంటుందని, ఇందులో అనుమానం లేదని సినీనటుడు శివాజీ అన్నారు. రాజధాని కోసం అమరావతి రైతులు చేస్తున్న మహాపాదయాత్ర ప్రకాశం జిల్లాలో కొనసాగుతుంది. ఈ సందర్భంగా గురువ
అమరావతి : ఆంధ్రప్రదేశ్కు రాజధాని అమరావతి ఉండాలని కొనసాగుతున్న రైతుల నిరసనలకు మద్దతు ఇస్తున్న వారి సంఖ్య నానాటికి పెరుగుతుంది. తాజాగా ఏపీ బీజీపీ శాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు అమరావతి రాజధానికే మద్దతు ఇస�
తిరుమల : తిరుమల, తిరుపతి పరిసర ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో తిరుమలలో 5 జలశయాలు నిండుకుండలా తలపిస్తున్నాయి. కురుస్తున్న వర్షంతో ఘాట
కొత్తగూడెం క్రైం: ఆంధ్రా ఏజెన్సీలో ఆదివాసీని హతమార్చిన సంఘటన తూర్పుగోదావరి జిల్లాలో గురువారం వెలుగు చూసింది. వివరాలు.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లా ఎటపాక మండలం చేరువుగుంపు గ్రామానికి చె�
టీడీపీ అధినేత చంద్రబాబుకు దెబ్బ మీద దెబ్బ హైదరాబాద్, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ) : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి దెబ్బ మీద దెబ్బ తగులుతున్నది. టీడీపీకి కంచుకోటగా ఉన్న కుప్పం నియోజకవర్గంలో ఇప�
తిరుపతి : తిరుపతితో పాటు పరిసర జిల్లాలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశమున్నందున తిరుమలకు వెళ్లే రెండు నడక రోడ్లను మూసివేస్తున్నట్లు తిరుమల, తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. వానలు పడ
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటలో ముగ్గురు కొవిడ్తో మృతి చెందగా, కొత్తగా 230 మందికి కరోనా పాజిటివ్ వచ్చిందని వైద్యారోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం 2,615 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వారు తెల�
అమరావతి : రాష్ట్రంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార బలం, డబ్బుల పంపిణీ, పోలీసు, ప్రభుత్వం సహకరించడంతోనే వైఎస్సార్సీపీ అభ్యర్థులు గెలుపొందారని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. బ�
అమరావతి : రాష్ట్రంలో జరిగిన 12 మున్సిపాల్టీలు, ఒక కార్పారేషన్కు జరిగిన ఎన్నికల్లో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ కేవలం రెండు మున్సిపాల్టీలను దక్కించుకుని కనీస గౌరవాన్ని దక్కించుకుంది. మిగత 11 చోట్ల అధికార వ
అమరావతి: నెల్లూరు నగర పాలక సంస్థలో అధికార వైఎస్సార్సీపీ భారీ విజయం సాధించింది. ఈ కార్పొరేషన్లో ఉన్న అన్ని వైఎస్సార్సీపీ స్థానాలను కైవసం చేసుకోగా తెలుగుదేశం పార్టీ ఏ ఒక్క స్థానాన్ని దక్కించుకోకపోవడం
అమరావతి : వైసీపీకి నెల్లూరు జిల్లాలో గట్టి పట్టు ఉన్నది. ఇప్పటికే 8 డివిజన్లలో వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఏకగ్రీవం అయ్యారు. ఇప్పటి వరకూ వెలువడిన ఫలితాల్లో15, 14,19,27,28,33, 36,44,41,46,35,29,53,4,34,26,9,18,23,39వ డివిజన్లలో వైఎస్సార్సీ�
అమరావతి : గుంటూరు జిల్లాలో టీడీపీకి చుక్కెదురైంది. కేవలం మూడు స్థానాలకే పరిమితమైంది. గురజాల నగర పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ దూసుకుపోతోంది. 16 వార్డుల్లో వైసీపీ అభ్యర్థులు విజయ కేతనం ఎగురవేశారు. టీడీపీ మూడు �