అమరావతి : విశాఖపట్నంలోని ఆర్కేబీచ్లో విషాదం నెలకొంది. ఒడిశా నుంచి విశాఖకు పిక్నిక్కు వచ్చిన నలుగురు యువతి, యువకులు సరదాగా నీటిలోనికి దిగగా పెద్ద అల వచ్చి లాక్కొని వెళ్లిందని స్థానికులు తెలిపారు. వీరిల
అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. రాష్ట్రంలో నెలకొన్న ప్రధాన అంశాలపై చర్చించేందుకు ప్రధాని నరేంద్రమోదీని కలువనున్నారు. పోలవరం ప్రాజెక్టు, వ�
అమరావతి : కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లా యానంలో అధికారులు రాత్రివేళల్లో కర్ఫ్యూను విధించారు. జిల్లాలో మొత్తం 133 కొవిడ్ యాక్టివ్ కేసులు ఉండడంతో ముందు జ�
అమరావతి : తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. గ్రామ సచివాలయ మహిళా వాలంటీర్ సమీపంలో గోదావరి నదిలోకి దూకి ఆత్మహత్యకు యత్నించింది. విషయం తెలుసుకున్న వైసీపీకి చెందిన 12వ వార్డు
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్న పలువురు సీనియర్ ఐపీఎస్లకు పదోన్నతి కల్పిస్తు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ సీనియర్ ఐపీఎస్లకు డీజీలుగా ప్ర
Minister Balineni | కుల, మతాలతో రాజకీయాలు చేయడం మంచిదికాదని ఆంధ్రప్రదేశ్ మంత్రి బాలినేని శ్రీనివాస్ అన్నారు. బీజేపీతోపాటు ప్రతి పార్టీ మత సామరస్యాన్ని పాటించాలని కోరారు
అమరావతి : నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ల పోలీసులు అన్ని జిల్లాలో ఆంక్షలు విధించారు. గుంటూరులో పోలీస్ యాక్ట్ 30ని అమలు చేస్తున్నట్లు ఎస్పీ ఆరీఫ్ వెల్లడించారు. అర్దరాత్రి రహదారులపై కేక్ �
Union Home ministry meet CSs of ts, ap on jan 12th | తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య ఉన్న విభజన సమస్యల పరిష్కారంపై జనవరి 12న కేంద్రం సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు రెండు రాష్ట్రాలకు కేంద్ర
అమరావతి : ఆంధ్రప్రదేశ్కు చెందిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సంచలనాలకు కేంద్ర బిందువుగా మారుతున్నారు. గడిచిన 24 గంటల్లో రెండుసార్లు వివాదస్పద వ్యాఖ్యలు చేయడంతో ఏపీలో బీజేపీ శ్రేణులు ఆందోళనక�
అమరావతి : ప్రకాశం జిల్లా ఒంగోలు శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. మద్యం మత్తులో ఉన్న ఏఆర్ కానిస్టేబుల్ శివకృష్ణ ద్విచక్రవాహనంపై వచ్చి దినేశ్ అనే యువకుడిని ఢీ కొట్టాడు. ఈ ప్రమాదం�
అమరావతి : టీనేజర్లకు కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ, బూస్టర్ డోస్పై ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు వ్యాక్సినేషన్ ప్రక్రియపై ఏపీ సర్కారు మార్గదర్శకాలను విడుదల చేసింది. 15-18
అమరావతి : ఎర్రచందనం అడవుల నరికివేత సమస్యను కారకులైన స్మగ్లర్లపై కడప జిల్లా పోలీసు అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. కరుడు గట్టిన ముగ్గురు అంతరాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్లు చాపాడు మండలం ఖాదర్పల్లిక
అమరావతి : రెవెన్యూ, దేవాదాయ విభాగాల్లో 730 పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ప్రకటన విడుదల చేసింది. కమిషన్ సెక్రటరీ పి.ఎస్.ఆర్. ఆంజనేయులు ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. దేవాదాయ �