అమరావతి : ఆంధ్రప్రదేశ్లో గత రెండున్నర సంవత్సరాలుగా అరాచక, దౌర్జన్య వైసీపీ పాలన కొనసాగుతుందని టీడీపీ ఏపీ శాఖ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యేలు, గ్రామాల్లో వారి కార్యకర�
SWIMS Hospital | తిరుపతి స్విమ్స్ ఆస్పత్రిలో అత్యంత క్లిష్టమైన సర్జరీని వైద్యులు విజయవంతంగా నిర్వహించారు. ఓ వ్యక్తి శరీరంలోకి చొచ్చుకెళ్లిన 3 అడుగుల ఇనుప చువ్వను(10 ఎంఎం సైజు) వైద్యులు తొలగించారు. కృష్�
అమరావతి: ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆరోగ్యం నిలకడగా ఉందని దవాఖాన వైద్యులు సోమవారం ప్రకటించారు. పోస్టు కొవిడ్ సమస్యలతో ఆదివారం రాత్రి హైదరాబాద్లోని ఏఐజీ దవాఖానలో చేరారు. ఈ సందర్భంగా చికిత్స అం�
అమరావతి : ఆంధ్రప్రదేశ్కు రాజధాని అమరావతిని కొనసాగించాలని చేపట్టిన మహాపాదయాత్ర రైతులను ఆశ్చర్యపరిచే సంఘటన నెల్లూరు జిల్లాలో జరిగింది. న్యాయస్థానం నుంచి దేవస్థానం (తిరుపతి) వరకు కొనసాగుతున్న అమరావతి రై
అమరావతి: ఏపీ ప్రభుత్వం కోరిన మేరకు మరో 6 నెలల పాటు సీఎస్గా సమీర్శర్మను కొనసాగించేందుకు కేంద్రం అనుమతినిచ్చింది. ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్న ఆయన పదవీ కాలాన్ని పొడిగించాలని ఈ నెల 2న ఏపీ ప్రభుత్వం కేంద్రాన�
అమరావతి : ఒకవైపు భారీ వర్షాలు..మరోవైపు భూ ప్రకంపనలు చిత్తూరు జిల్లాను వణికిస్తున్నాయి. శనివారం మధ్యాహ్నాం నుంచి అర్ధరాత్రి వరకు పలుమార్లు భూమి కంపించింది. జిల్లాలోని పలమనేరు, కరడిమడుగు మండలంలో భారీ శబ్ద�
అమరావతి : ఏపీలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల ప్రభావానికి గురైన ప్రాంతాల్లో కేంద్ర బృందం సభ్యులు విస్తృతంగా పర్యటిస్తున్నారు. తన రెండో రోజు పర్యటనలో భాగంగా శనివారం తిరుపతిలో ఏపీఎస్పీడీసీఎల్ రోడ్డు, ఎ�
అమరావతి : తమిళనాడు, ఒరిస్సా ముఖ్యమంత్రులు అద్భుతంగా పరిపాలిస్తున్నారని, ఆంధ్రప్రదేశ్లో మాత్రం సీఎం జగన్ రెండేండ్ల పాలనలో ఘోరంగా విఫలమయ్యారని పార్లమెంట్ మాజీ సభ్యుడు ఉండవల్లి అరుణ్కుమార్ వైసీపీ ప�
అమరావతి : అలిపిరి ఘటనను సాకుగా తీసుకొని నాడు ఎన్నికలకు వెళ్లి బొక్క బోర్ల పడ్డ చంద్రబాబు ఏడుపు రాజకీయాలతో లబ్ధిపొందాలని చూస్తున్నారని, నాటి ఓటమి పరిస్థితులే నేడు కూడ పునరావృతం అవుతాయని గన్నవరం ఎమ్మెల్య�
అమరావతి : వారం రోజుల క్రితం భారీ వర్షాలు, వరదలతో తల్లడిల్లిన ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాలోని ప్రజలు తేరుకోకముందే మళ్లీ కుండపోత వర్షాలు కురిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.. అల్పపీడనం కారణంగా తిరుపతి, నెల్�
అక్రమంగా తరలిస్తున్న అక్కడి వ్యాపారులు అడ్డుకుంటున్న పోలీసులు ఉండవెల్లి, నవంబర్ 26: తెలంగాణలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంతో ఏపీకి చెందిన కొందరు మిల్లర్లు, వ్యాపారులు అక్కడి ధాన్యాన్ని ఇక్క�
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 184 కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖానలు, సర్వేలో 29, 721 మంది నుంచి నమూనాలు సేకరించామని ఏపీ వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన బులిటిన్లో అధికారులు పేర్కొన్నారు. గ�
అమరావతి : ఆంధ్రప్రదేశ్ శాసనసభా సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. దాదాపు 7రోజులు, 35 గంటల పాటు కొనసాగిన సమావేశాలు వాడివేడిగా కొనసాగాయి. ఈ సమావేశంలో పలు కీలక బిల్లులపై ప్రభుత్వం చర్చలు జరిపింది. ముఖ్యమంత�
America Telugu Association | ఈ ఏడాది డిసెంబర్ 5వ తేదీ నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అమెరికా తెలుగు సంఘం( ATA ) వేడుకలను నిర్వహించనున్నట్లు ఆటా ప్రెసిడెంట్ మధు బొమ్మినేని ఒక ప్రకటన విడుదల చేశారు.